స్టోరీస్

13-07-2026

13-07-2026 02:19 PM
కాలువ గట్టుపై 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉన్న మట్టిదిబ్బలను తవ్వి తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
13-07-2026 02:12 PM
రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే...
13-07-2026 02:06 PM
కరెంటు సబ్సిడీ తొలగింపు, ఫీడ్ ధరల పెంపు, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను
13-07-2026 02:00 PM
రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమపై అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
13-07-2026 12:48 PM
మాజీ ఎమ్మెల్యేపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న శ్రీనివాస్, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
13-07-2026 12:43 PM
దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి...
13-07-2026 12:05 PM
భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, అలాంటి భూమిని వదులుకోవడానికి ఏ రైతూ ఇష్టపడడని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని ప్రతి రైతు ఆవేదన ఇదేనని పేర్కొన్నారు.
13-07-2026 11:32 AM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఆగడం లేదని విమర్శించిన వారు, ఇలాంటి చర్యలతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టడం సాధ్యం కాదన్నారు
13-07-2026 11:30 AM
 రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలపై వివరాలు సేకరించి, వారికి ధైర్యం చెప్పనున్నారు
13-07-2026 11:20 AM
తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్‌ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను...
13-07-2026 11:15 AM
నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు

12-07-2026

12-07-2026 07:11 PM
విశాఖపట్నం తీరప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకార సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఆ విషాదకరమైన సంఘటనలో 7 మంది ఉన్న ఆ బోటులో కాలి...
12-07-2026 06:49 PM
నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి, వందల మంది పోలీసులను పెట్టి, బలవంతంగా భూములను దున్నించి, రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటనను మనం...
12-07-2026 06:35 PM
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా జరిగిన టెండర్లను ఉదహరిస్తూ కూటమి ప్రభుత్వ అవినీతిని ఆయన బట్టబయలు చేశారు.
12-07-2026 10:40 AM
డబ్లిన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు ఆలూరి సాంబశివ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

11-07-2026

11-07-2026 07:42 PM
మత్స్యకారుల గాలింపు చర్యలను ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని, తొలి గంటల్లోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు
11-07-2026 07:40 PM
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు
11-07-2026 06:15 PM
ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఏం కావాలి, ఎన్నికల్లో ఏం హామీలిచ్చాం, హద్దులు లేకుండా చేసుకుపోతున్న అప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి, గుదిబండగా మారుతున్న అమరావతిని ఏం చేయాలి
11-07-2026 06:09 PM
ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినెలా మంత్రిమండలి సమావేశాలు జరగడం సహజం. ఆ సమావేశం జరిగిన ప్రతిసారి పేదలకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా ఏమైనా చర్యలు...
11-07-2026 06:02 PM
ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలు, పీఆర్సీ అరియర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బకాయిలు ఏవీ సకాలంలో...
11-07-2026 05:57 PM
చంద్రబాబు కూట‌మి పాల‌న ఆట‌విక రాజ్యాన్ని త‌ల‌పిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వం రైతుల పాలిట..
11-07-2026 05:51 PM
 వియత్నాంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం మరింత బాధాకరమన్నారు
11-07-2026 05:49 PM
ఆయన కుమారుడు నిడుదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. 
11-07-2026 01:01 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో స‌రైన వైద్యం అంద‌క రోగులు నానా అవస్థ‌లు ప‌డుతున్న వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూల‌న వింటూనే...
11-07-2026 12:13 PM
ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన సమయంలో రైతులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడాలంటే మేత ధరల నియంత్రణతో పాటు రైతులకు తక్షణ ఉపశమన...
11-07-2026 09:55 AM
దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే కోసం వైయస్.జగన్ హయాంలో 'డాక్టర్ వైయస్సార్ జగనన్న సమగ్ర భూ హక్కు - భూ రక్ష చట్టాన్ని' ప్రవేశపెట్టాం. నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో...

10-07-2026

10-07-2026 07:39 PM
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు
10-07-2026 07:34 PM
ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలోని విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను తీర్చేందుకు జేఎన్‌టీయూ (జీవీ) ఏర్పాటు చేశారని గుర్తు చేశారు
10-07-2026 07:23 PM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ,...
10-07-2026 07:13 PM
పోర్టులు, భూములు తన సొంత వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు కేబినెట్‌ మీటింగ్‌ పెట్టుకున్నట్లుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టినట్లు లేదు. కేబినెట్లో సీఎంతో సహా 25 మంది మంత్రులుంటే అందులో ఐదుగురు...

Pages

Back to Top