Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి
మెగా డియస్సీ 2025 అక్రమాలపై వైయస్ఆర్సీపీ విద్యార్థి, యువత ర్యాలీ
మంత్రి నారా లోకేష్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ తప్పుకోవాలి
డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి
బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం
కూటమి ప్రభుత్వంలో 'మిధ్యాశాఖ'గా మారిన విద్యాశాఖ.
ధర్మేంద్ర తరహాలోనే లోకేష్ రాజీనామా చేయాలి
పేదలకు సేవ చేస్తుంటే అడ్డుకోవడం సరికాదు
రైతుల మార్కెట్ యార్డ్లో టీడీపీ కార్యాలయం ఏంటి?
స్టోరీస్
25-07-2026
డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి
25-07-2026 10:31 PM
డియస్సీ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
మెగా డియస్సీ 2025 అక్రమాలపై వైయస్ఆర్సీపీ విద్యార్థి, యువత ర్యాలీ
25-07-2026 10:26 PM
ఈ నేపధ్యంలో ప్రభుత్వం డియస్సీ అక్రమాలపై ముందుకు రాకపోతే.. మా అధినేత వైఎస్ . జగన్ పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామని రవిచంద్ర తెలిపారు.
మంత్రి నారా లోకేష్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
25-07-2026 08:17 PM
నిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతూ డీఎస్సీ నియామకాలను వివాదాలమయం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక తప్పించుకోలేరు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలు
ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ తప్పుకోవాలి
25-07-2026 08:14 PM
నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు ? నీట్ తరహాలోనే డీఎస్సీలో అక్రమాలు సైతం ఘోరంగా జరిగాయి
డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి
25-07-2026 07:19 PM
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని ఆరె శ్యామల పేర్కొన్నారు.
బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం
25-07-2026 07:09 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 లక్షల మంది వాలంటీర్లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 3.5 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
కూటమి ప్రభుత్వంలో 'మిధ్యాశాఖ'గా మారిన విద్యాశాఖ.
25-07-2026 07:06 PM
తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ 'మిధ్యాశాఖ'గా మారిపోయిందని వైయస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ధర్మేంద్ర తరహాలోనే లోకేష్ రాజీనామా చేయాలి
25-07-2026 05:03 PM
డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన నారా లోకేష్ మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని, రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించింది
పేదలకు సేవ చేస్తుంటే అడ్డుకోవడం సరికాదు
25-07-2026 04:54 PM
దశాబ్దాలుగా నంద్యాలలో పేదలకు సేవలు అందిస్తున్న శిల్పా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల అంతిమంగా పేద ప్రజలే నష్టపోతున్నారని పేర్కొన్నారు
రైతుల మార్కెట్ యార్డ్లో టీడీపీ కార్యాలయం ఏంటి?
25-07-2026 04:50 PM
భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ విస్తరణ, రైతులకు అవసరమైన మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ సదుపాయాల కల్పనకు ఈ స్థలం ఎంతో అవసరమవుతుందని శిల్పా రవి పేర్కొన్నారు. రైతుల కోసం ఉపయోగించాల్సిన విలువైన స్థలాన్ని...
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
25-07-2026 04:33 PM
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందించలేదని, ప్రస్తుతం యూరియా, ఇతర ఎరువులు కూడా సకాలంలో దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జూలై 28న విద్యార్థి–యువజన ర్యాలీని జయప్రదం చేయండి
25-07-2026 04:30 PM
చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత హక్కుల కోసం చేపడుతున్న ఈ ర్యాలీలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి
25-07-2026 04:28 PM
ఏపీలో డీఎస్సీ నిర్వహణ, నియామక ప్రక్రియలో వైయస్ఆర్సీపీ లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయానికి నారా లోకేష్ బాధ్యత వహించి పదవికి రాజీనామా...
నందిగామలో వైయస్ఆర్సీపీ నేతపై హత్యాయత్నం
25-07-2026 04:26 PM
రావూరి చిన్నాపై గతంలోనూ దాడి జరిగిందని, కొన్నేళ్లుగా ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తాజా ఘటనలో నల్లాని కిషోర్, నల్లాని వాసు, నల్లాని పిచ్చయ్య, కమ్మ గోపీచంద్తో పాటు
భూమన కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం
25-07-2026 03:37 PM
ఇలాంటి అన్యాయాలు చేసే వారిపై ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థ ఆక్రమణలు నుంచి మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కక్షసాధింపు చర్యలు...
లెనిన్ సెంటర్ చిరు వ్యాపారుల జోలికొస్తే చూస్తూ ఊరుకోం
25-07-2026 02:31 PM
లెనిన్ సెంటర్లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారు. అధికారులు ఎమ్మెల్యే బోండా ఉమా చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు.
టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా ఉరవకొండలో జూలై 31న భారీ ధర్నా
25-07-2026 12:33 PM
ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
అన్నదాతల ఆవేదన నీకు కనిపించడం లేదా చంద్రబాబూ?
25-07-2026 12:27 PM
సకాలంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.2 వేలు చెల్లించి పొలాలకు నీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది
రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
25-07-2026 12:19 PM
ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు
తల్లికి మళ్లీ మోసం!
25-07-2026 12:08 PM
మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా...
45 లక్షల ఓట్లు ఔట్!
25-07-2026 12:00 PM
గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు ‘సర్’లో ప్రధాన ఘట్టమైన ఇంటింటి సర్వే శుక్రవారం రాత్రితో ముగిసింది. జూన్ 15న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 15తో ముగియాల్సి ఉన్నా అన్ని వైపుల నుంచి వచ్చిన...
24-07-2026
దళిత మహిళ గంగమ్మది పక్కా కస్టోడియల్ డెత్
24-07-2026 09:42 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మృతులు, లాకప్ డెత్లపై లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే ముఖ్యమంత్రి స్పందించాలి.
‘తల్లికి వందనం’ కాదు.. తల్లుల వంచన పథకం
24-07-2026 09:39 PM
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 87.41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది మాత్రమే...
చంద్రబాబు వ్యవసాయానికి హానికరం
24-07-2026 06:37 PM
ఈ రాష్ట్రంలో రైతన్నలకు, వ్యవసాయ రంగానికి మేలు జరిగితే చూసి ఆనందించే మొదటి వ్యక్తి వైఎస్.జగన్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపిస్తోంది
డీఎస్సీ దగాపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
24-07-2026 04:10 PM
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం...
కూటమి పతనంతోనే దళితులకు స్వేచ్ఛ
24-07-2026 04:07 PM
మా వీపులు పగలగొట్టినా, సంఘ బహిష్కరణలు చేసినా, అంటరానితనాన్ని మా మీద రుద్దినా.. వైఎస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే మా అంకితభావం నుంచి పక్కకు తప్పించలేరు. గుర్రం జాషువా గారి...
విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం వద్దు
24-07-2026 03:53 PM
వసతి గృహ భవనం పూర్తిగా పాడైపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పైకప్పు పెచ్చులూడి పడుతూ విద్యార్థినులు గాయపడుతున్నారని తెలిపారు.
కక్షసాధింపులో భాగంగానే భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం
24-07-2026 03:52 PM
కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అంపోలు జైలులో సీదిరి అప్పలరాజుతో వైయస్ఆర్సీపీ ముఖ్య నేతల ములాఖాత్
24-07-2026 03:50 PM
సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడి న్యాయాన్ని సాధించుకుంటామని తెలిపారు.
మాల గంగమ్మ లాకప్డెత్ను కప్పిపుచ్చేదెవరు?
24-07-2026 03:38 PM
బద్దెనహల్లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయస్ఆర్సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »