Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రభుత్వ ఆస్పత్రులకు లంచాల రోగం
వైయస్ జగన్ భీమవరం పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు
వైయస్ఆర్సీపీ భూసంస్కరణలపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ:
కొడాలి నానిపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు
జెఎన్టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవం విజయనగరంలో నిర్వహించాలి
అత్యంత లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ
రాష్ట్ర ప్రయోజనాలు పట్టని కేబినెట్ భేటీ
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన విద్యావ్యవస్థ:
కూటమి పాలనలో గిరిజనులకు రక్షణ కరువు
కూటమి ప్రభుత్వ వైఫల్యంతో తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతులు
స్టోరీస్
11-07-2026
ప్రభుత్వ ఆస్పత్రులకు లంచాల రోగం
11-07-2026 01:01 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు నానా అవస్థలు పడుతున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలన వింటూనే...
వైయస్ జగన్ భీమవరం పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు
11-07-2026 12:13 PM
ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన సమయంలో రైతులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడాలంటే మేత ధరల నియంత్రణతో పాటు రైతులకు తక్షణ ఉపశమన...
వైయస్ఆర్సీపీ భూసంస్కరణలపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ:
11-07-2026 09:55 AM
దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే కోసం వైయస్.జగన్ హయాంలో 'డాక్టర్ వైయస్సార్ జగనన్న సమగ్ర భూ హక్కు - భూ రక్ష చట్టాన్ని' ప్రవేశపెట్టాం. నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో...
10-07-2026
కొడాలి నానిపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు
10-07-2026 07:39 PM
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు
జెఎన్టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవం విజయనగరంలో నిర్వహించాలి
10-07-2026 07:34 PM
ఈ మేరకు గవర్నర్కు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలోని విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను తీర్చేందుకు జేఎన్టీయూ (జీవీ) ఏర్పాటు చేశారని గుర్తు చేశారు
అత్యంత లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ
10-07-2026 07:23 PM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ,...
రాష్ట్ర ప్రయోజనాలు పట్టని కేబినెట్ భేటీ
10-07-2026 07:13 PM
పోర్టులు, భూములు తన సొంత వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్లుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టినట్లు లేదు. కేబినెట్లో సీఎంతో సహా 25 మంది మంత్రులుంటే అందులో ఐదుగురు...
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన విద్యావ్యవస్థ:
10-07-2026 07:09 PM
రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు కనీస అవసరాలైన విద్యామిత్ర కిట్లు, బూట్లు, బెల్టులు, బ్యాగులు అందలేదు.
కూటమి పాలనలో గిరిజనులకు రక్షణ కరువు
10-07-2026 04:46 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజనులపై దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు, ఉద్యోగాల తొలగింపులు పెరిగిపోయాయని వైయస్ఆర్సీపీ
కూటమి ప్రభుత్వ వైఫల్యంతో తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతులు
10-07-2026 04:37 PM
గతంలో వైయస్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు మార్కెట్లో ఇలాంటి పరిస్థితి వస్తే, చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి కనీస కట్-ఆఫ్ ధరతో పొగాకును కొనుగోలు చేయించారు. వైయస్.జగన్...
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు
10-07-2026 03:56 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక భూ సర్వే, డిజిటల్ పాస్ పుస్తకాల కార్యక్రమానికే ఇప్పుడు మొదటి పేజీ మార్చి కొత్త కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు
బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
10-07-2026 03:46 PM
వైయస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పునాదుల నిర్మాణం వరకు రూ.42 కోట్లు వెచ్చించి పనులను ముందుకు తీసుకెళ్లిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాన్ని పట్టించుకోకుండా
జగన్ ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు
10-07-2026 03:36 PM
జగన్ ప్రభుత్వం రూపొందించి ఆమోదించిన ప్రాజెక్టులకే కొత్త జీవోలు జారీ చేసి క్రెడిట్ పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలను బలితీసుకుంది
10-07-2026 03:09 PM
ప్రమాద సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించి, సముద్రంలో రక్షణ చర్యలు ప్రారంభించి ఉంటే ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది
వైయస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసం దుర్మార్గం
10-07-2026 02:42 PM
ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి అందించడంలో పోటీ పడాల్సిన అధికార పార్టీ, గత ప్రభుత్వ పనుల ఆనవాళ్లను చెరిపివేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు
ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే ఉపా చట్టం ప్రయోగం
10-07-2026 12:49 PM
ప్రశ్న రావణ్పై నమోదు చేసిన ఉపా కేసు పూర్తిగా అన్యాయమని, అక్రమమని అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలను అణచివేసేందుకే ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
రాజ్నాథ్ సింగ్కు వైయస్ జగన్ బర్త్డే విషెస్
10-07-2026 11:49 AM
ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. రాజ్నాథ్ సింగ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు.
09-07-2026
ఫీనిక్స్లో మహానేత వైయస్ఆర్ 77వ జయంతి వేడుకలు
09-07-2026 10:11 PM
అమెరికా: ఫీనిక్స్లోని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వైయస్. జగన్పై వ్యక్తిగత దాడులు.
09-07-2026 09:59 PM
ప్రజలకు తాము చేసిన మేలు ఏమీ చెప్పుకోలేకే చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం నిత్యం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా విఫలం
09-07-2026 09:52 PM
ఉండవల్లి, పెనుమాక ఘటనలపై గుంటూరు ఎస్పీని కలిసేందుకు వచ్చాం. వచ్చే ముందు రెండు రోజుల క్రితమే అపాయింట్ మెంట్ అడిగితే ఇవాళ ఉదయం ఫోన్ చేసి 4 గంటలకు రావాలని చెప్పారు. మేము కూడా చాలా షార్ప్ గా 4 గంటలకు...
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
09-07-2026 09:49 PM
పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫిషింగ్ హార్బర్ లు, పోర్టులు ఇలా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? రుణాలు తీర్చే క్రమంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం వసూలు
అమరావతిలో అడుగడుగునా అవినీతి
09-07-2026 09:43 PM
మంత్రి పి.నారాయణ అమరావతిగా పిలుస్తున్న 28 గ్రామాల పరిధిలో కడుతున్న కట్టడాలపై విస్మయానికి గురయ్యే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాల్లో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందని ప్రజలు...
సముద్ర ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
09-07-2026 09:40 PM
ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ప్రమాదం జరిగిన రాత్రి పరిస్థితులు, పడవ బోల్తా పడిన తర్వాత జరిగిన పరిణామాలు, తాను ఎలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు
ఎస్ఐఆర్ తుది దశలో ప్రతి ఓటును కాపాడుకోవాలి..
09-07-2026 06:52 PM
ఈ నెల 14తో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
మత్స్యకారుడు చిన్నకు శ్రీ వైయస్ జగన్ పరామర్శ
09-07-2026 06:32 PM
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా, పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ఆరుగురు గల్లంతు కాగా, చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు.
జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేకు చంద్రబాబు ప్రభుత్వం రీబ్రాండింగ్
09-07-2026 06:27 PM
ఎన్నికల ముందు సమగ్ర భూసర్వే పేరుతో ప్రజలను భయపెట్టి, భూములు లాక్కుంటారని ప్రచారం చేసినవారే ఇప్పుడు అదే భూసర్వేను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు
తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేందుకే కూటమి ప్రభుత్వం కొత్త నాటకం
09-07-2026 03:58 PM
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలనే నమ్ముకుంది.
కూటమి పాలనలో ఏపీ అంధకారం
09-07-2026 03:55 PM
రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా బాధ, దుఃఖం, ఏడుపులే కనిపిస్తున్నాయి. రైతులు రోడ్ల మీదకు వచ్చి పంటలు పారబోసి ఏడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
పారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలి
09-07-2026 03:40 PM
అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు.
గిరిజన మహిళకు అండగా వైయస్ఆర్సీపీ
09-07-2026 03:30 PM
కావలి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవకపోయి ఉంటే ఈ కేసు కనుమరుగై ఉండేదని అన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »