స్టోరీస్

15-08-2026

15-08-2026 02:19 PM
“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయి. అనేక రంగాల్లో పురోగతి సాధించాం. అయినప్పటికీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.
15-08-2026 02:16 PM
స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్‌ ఆర్డర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం?
15-08-2026 12:59 PM
చేనేత పథకాలు రాజకీయ కార్యకర్తలకు పంచేందుకు కాదని, మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సినవని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు.
15-08-2026 12:56 PM
నిజమైన స్వాతంత్ర్యం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సమాజానికి సంపూర్ణ...
15-08-2026 09:58 AM
గొప్ప భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు
15-08-2026 09:53 AM
సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారంటూ అభియోగాలు పేర్కొనడం పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిన చర్య అని ఆమె అన్నారు.

14-08-2026

14-08-2026 08:24 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని అణచివేయాలని చూస్తోందని, తన అరెస్టు, జైలుకు పంపడం ఇందులో భాగమేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరా
14-08-2026 08:21 PM
నా హయాంలో ఏ ఒక్క రైత‌యినా తాను మోసపోయానని స్టేట్‌మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతులకు నష్టం కలిగించేలా నేను వ్యవహరించానని నిరూపిస్తే
14-08-2026 08:18 PM
ఎన్ని అంశాలు తెరపైకి తెచ్చినా డీఎస్సీలో జరిగిన వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించకుండా అడ్డుకోవడం వల్ల వాస్తవాలు మారవు.
14-08-2026 04:56 PM
మాజీ మంత్రికి బెయిల్ రావడంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్న...
14-08-2026 04:41 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో బీసీలను రాజకీయాలకు దూరం చేయాలని కుట్రపూరిత వాతావరణం సృష్టించారు. కేసుల పేరుతోనో, అరెస్టుల పేరుతోనో, దాడుల పేరుతోనో భయపెడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని...
14-08-2026 04:12 PM
తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో నాపై కేసు నమోదు చేసారు. ఈ కేసు నమోదు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.  2021, 2023 రిట్ పిటీషన్లకు సంబంధించి నాపై కేసు నమోదు చేసి ఆన్ లైన్ పెట్టారు.
14-08-2026 04:02 PM
విశాఖ ఎంపీ భరత్‌ 2 టీఎంసీల నీరు మాత్రమే అవసరమన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. టీఎంసీ అంటే మూడు అక్షరాల పదం కాదని, దాని వెనుక ఉన్న నీటి పరిమాణాన్ని అర్థం
14-08-2026 02:26 PM
గురువారం ఉదయం నుంచే పోలీసులు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించేందుకు ప్రయత్నించినా, జగన్‌పై ఉన్న అభిమానంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని...
14-08-2026 01:22 PM
కోఆపరేటివ్‌ చక్కెర కర్మాగారాలను నిబంధనలకు విరుద్ధంగా లిక్విడేషన్‌ చేసే ప్రక్రియలో భాగంగానే వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది
14-08-2026 12:59 PM
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కరవు పరిస్థితులపై మంత్రులు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదని...
14-08-2026 12:20 PM
అమరావతిలో జరుగుతున్న పనులు చూస్తుంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారెవరైనా సరే ఈ దోపిడీని చూసి బాధపడాల్సిందే.
14-08-2026 11:40 AM
ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు సుమారు 400 మందిపై కేసులు నమోదయ్యాయి.

13-08-2026

13-08-2026 09:03 PM
రాష్ట్రంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. డిఎస్సీ కుంభకోణంపై యువత రోడ్లెక్కి పోరాడుతుంటే, త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో వైయస్సార్సీపీ మండలిలో ఈ అంశంపై...
13-08-2026 08:57 PM
 రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది, అన్నది చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్‌ ఒక ఉదాహరణ. అది ఒక స్పష్టమైన ఘట్టంగా, ఉదాహరణగా చరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతుంది.
13-08-2026 08:48 PM
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు.
13-08-2026 05:16 PM
ఆగస్టు 1న చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గిరిపై, ఆయన ఇంటిపై దాడి జరిగింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యేకు గిరి రాత్రి 7.45 గంటలకు ఫోన్ చేసి, తనపై దాడి...
13-08-2026 04:43 PM
పంచదార్లలోని సంరక్షిత బౌద్ధ క్షేత్రానికి, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్‌ కార్యకలాపాలను ఆయన సభలో వివరించారు.
13-08-2026 04:14 PM
ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడూ చేయని విపరీత చేష్టలకు సీఎం చంద్రబాబు తెరలేపారు. తనకు అవసరమా? ఇది తప్పా, ఒప్పా? అనే విచక్షణ కోల్పోయి, ఏకంగా రాష్ట్ర డీజీపీని పక్కనపెట్టి 1100 మంది ఎస్‌హెచ్‌ఓలు,...
13-08-2026 04:09 PM
చదువు, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీన స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి తల్లిదండ్రులు లేదా...
13-08-2026 02:00 PM
తమకు అండగా నిలిచి న్యాయం జరిగేలా పోరాడాలని వైఎస్ జగన్‌ను అభ్యర్థులు కోరారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలతో తాము తీవ్రంగా నష్టపోయామని,
13-08-2026 12:28 PM
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని, నంద్యాల టోల్‌గేట్‌ వద్ద ఎమ్మెల్సీ రమేష్‌ను, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
13-08-2026 11:48 AM
తనపై, తన భార్యపై రూ.50 కోట్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్న బోండా ఉమా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలను బయటపెట్టాలని పేర్ని నాని సవాల్‌ చేశారు.
13-08-2026 11:36 AM
నందవరం మండలం హాలహర్వి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి మంత్రాలయం నియోజకవర్గం నుంచి కర్నూలుకు వస్తున్న వాహనాలను నిలిపివేశారు.
13-08-2026 09:45 AM
అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

Pages

Back to Top