Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మామిడికి రూ.15ల గిట్టుబాటు ధర కల్పించాలి
పథకం ప్రకారమే దాడి..
సీఐవా.. టీడీపీ నేతవా?
అమరావతి చంద్రబాబుకు ట్రిపుల్ ఏటీఎం.
ప్రజల పక్షాన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం
*Victims are pictures as accused in coalition govt.: Ambati*
కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు
మాజీ ప్రధాని పీవీకి వైయస్ జగన్ నివాళి
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. గూండాల రాజ్యం నడుపుతున్నారా?
రైతుల పరామర్శకు వెళ్తే దాడులా?
స్టోరీస్
28-06-2026
పథకం ప్రకారమే దాడి..
28-06-2026 09:42 PM
పెనుమాక గ్రామ రైతుల భూముల భూసేకరణ సమస్యలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైయస్ఆర్సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేము వెళ్తున్న సమయంలో
సీఐవా.. టీడీపీ నేతవా?
28-06-2026 09:40 PM
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి...
అమరావతి చంద్రబాబుకు ట్రిపుల్ ఏటీఎం.
28-06-2026 07:04 PM
గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ దోపిడీకి తెరలేపారని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత
ప్రజల పక్షాన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం
28-06-2026 07:01 PM
రాష్ట్ర హోం మంత్రిని ప్రశ్నిస్తే ఎస్సీ కార్డును బయటకు తీస్తున్నారని విమర్శించారు. ఇటీవల దళిత యువకుడు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు
28-06-2026 06:49 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగానే అక్కడ అంతా సక్రమంగా జరిగితే, ప్రతిపక్షాలు వెళ్లి చూడటానికి వస్తే ఎందుకు...
మాజీ ప్రధాని పీవీకి వైయస్ జగన్ నివాళి
28-06-2026 06:44 PM
భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. గూండాల రాజ్యం నడుపుతున్నారా?
28-06-2026 06:41 PM
‘ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా.. లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణం’ అని ఆగ్రహం...
27-06-2026
రైతుల పరామర్శకు వెళ్తే దాడులా?
27-06-2026 07:04 PM
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ బృందం వెళ్తుంటే ఇవాళ అన్యాయంగా కొంతమంది తాగుబోతుల్ని రోడ్డుపై కూర్చోబెట్టి పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యం
27-06-2026 06:59 PM
వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. టీ-5 కాల్వ పనులు పూర్తి చేయకుండానే లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు వైయస్ఆర్సీపీ బృందం పర్యటన
27-06-2026 06:56 PM
వైయస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేసి, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రుల కార్లను పూర్తిగా ధ్వంసం చేసి నాయకులను అంతమొందించే వ్యూహం రచించారు. స్థానిక డీఎస్పీ రంగంలోకి వచ్చాక రౌడీ మూకలను అదుపు చేయాల్సింది పోయి...
గాదె సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్.
27-06-2026 06:45 PM
ఈ కేసులో అత్యంత సంచలనమైన విషయం శవాన్ని అదృశ్యం చేసిన తీరు పోలీస్ స్టేషన్లో వ్యక్తి చనిపోయినప్పుడు చట్టప్రకారం నిర్వహించాల్సిన ఎలాంటి పంచనామా ఇన్క్వెస్ట్ నిర్వహించలేదనీ, పైగా, ఆ మృతదేహాన్ని బస్టాండ్...
గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.
27-06-2026 06:40 PM
సాధారణంగా ఒక నిందితుడిపై నాన్-బెలబుల్ వారెంట్ (NBW) ఉంటే, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) లేదా స్థానిక పోలీసులు వెళ్లి పట్టుకోవాలి. కానీ, సాయికృష్ణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా టాస్క్ ఫోర్స్...
గిరిజన మహిళ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
27-06-2026 04:41 PM
పోలీసులు పొలిటికల్ బాస్ల ఆదేశాలను పాటించడం మానేసి చట్టానికి లోబడి పనిచేస్తే నేరాలు అదుపులోకి వస్తాయని హితవు పలికారు.
సినీ నటుడు కె. భాగ్యరాజ్ మృతిపై వైయస్ జగన్ సంతాపం
27-06-2026 03:44 PM
ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన చిత్రాల్లో హృద్యంగా ఆవిష్కరించి ఒక తరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అరుదైన సినీ వ్యక్తిత్వం భాగ్యరాజ్ గారని వైయస్ జగన్ అన్నారు.
అమరావతిలో అవినీతి బహిర్గతమవుతుందనే దాడులు
27-06-2026 02:51 PM
ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష ప్రోత్సాహం ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు
ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత
27-06-2026 02:46 PM
తిరుపతి: నగరంలోని 20వ వార్డు ముత్యాలరెడ్డిపల్లిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి
పంతం నానాజీకి దమ్ముంటే కనిగిరిలో నాపై పోటీ చేయాలి
27-06-2026 01:16 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మరణాలు, లాకప్ డెత్లు,
పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలి
27-06-2026 12:59 PM
ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు.
వైయస్ఆర్సీపీ బృందంపై టీడీపీ గూండాల దాడి
27-06-2026 12:49 PM
పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినా వారిని అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడులను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.
పంతం నానాజీపై పులివెందుల డీఎస్పీకి ఫిర్యాదు
27-06-2026 12:37 PM
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు కిషోర్తో పాటు ఇతర వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు
మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం
27-06-2026 12:19 PM
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని
ఒలింపియన్ జ్యోతి యర్రాజికి వైయస్ జగన్ అభినందనలు
27-06-2026 11:42 AM
‘విశాఖపట్నం నుండి వెళ్లిన జ్యోతి అంతర్జాతీయ వేదికపై మరోసారి ఏపీ సత్తా చాటారు. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించడం, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్షిప్స్'లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం..
కూటమి పాలనలో మామిడి రైతులకు ఎందుకీ అన్యాయం?
27-06-2026 11:39 AM
రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో అమలైన విధంగానే ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు కూడా PDP పథకం వర్తింపజేసి తక్షణ ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్
27-06-2026 11:30 AM
ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు.
అమ్మకానికి రాష్ట్రం.. ప్రభుత్వ ఆస్తి.. ‘ప్రైవేట్’ పార్టీ!
27-06-2026 11:27 AM
అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు..! నిన్న ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్పరం..!
26-06-2026
అరకు క్రీడా మైదానం ఆధునీకరణకు శంకుస్థాపన..
26-06-2026 08:25 PM
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు శారీరక, మానసిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి...
రాష్ట్రంలో మద్యం దొరికినంత సులభంగా ఎరువులు దొరకడం లేదు
26-06-2026 08:19 PM
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదు.
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపాల్సిందే
26-06-2026 08:13 PM
రామాయపట్నం పోర్టు సాధనే ధ్యేయంగా గతంలో 2014-19 మధ్య వైయస్ఆర్సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకానమీ డెవలప్ చేసే విధంగా రామాయపట్నం, మూలపేట, మ...
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
26-06-2026 05:19 PM
మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.
ఎరువులు దొరకవు.. రైతు గోడు వినరు..
26-06-2026 04:38 PM
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »