Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పంతం నానాజీ.. నోరు అదుపులో పెట్టుకొండి
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలి
ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి
తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
రైతుల ఆత్మహత్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం
రేపు పులివెందులకు వైయస్ జగన్
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
నేను ఏ తప్పు చేయలేదు
‘సుగాలీ ప్రీతి కేసులో పవన్ చెప్పేవన్నీ అబద్ధాలే’
రాష్ట్రంలో బతకడం కంటే చావే శరణ్యం అనిపించే పరిస్థితి
స్టోరీస్
22-06-2026
పంతం నానాజీ.. నోరు అదుపులో పెట్టుకొండి
22-06-2026 04:11 PM
చంద్రబాబు, నారా లోకేష్, పవన్ సహా జనసేన ఎమ్మెల్యేలందరిపైనా పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయని, ఆయనే క్రిమినల్స్ని పెంచి పోషిస్తున్నాడన్న కారుమూరు వెంకటరెడ్డి, క్రిమినల్స్కి తొక్కి పెట్టి నార...
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు మానుకోవాలి
22-06-2026 03:34 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 56 వేల మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుందన్నారు.
ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలి
22-06-2026 02:15 PM
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
22-06-2026 01:13 PM
ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు.
రైతుల ఆత్మహత్యలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం
22-06-2026 01:10 PM
రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని,
రేపు పులివెందులకు వైయస్ జగన్
22-06-2026 01:02 PM
24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు...
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
22-06-2026 08:30 AM
చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024...
21-06-2026
నేను ఏ తప్పు చేయలేదు
21-06-2026 06:32 PM
నాపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే. నాకు సంబంధం లేని భూముల వ్యవహారంలో అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారు. నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా?
‘సుగాలీ ప్రీతి కేసులో పవన్ చెప్పేవన్నీ అబద్ధాలే’
21-06-2026 06:07 PM
రెండేళ్లయింది.. పవన్ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్ బఫూన్లా మారారు
రాష్ట్రంలో బతకడం కంటే చావే శరణ్యం అనిపించే పరిస్థితి
21-06-2026 04:31 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గాలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలోనే కాక అనంతపురం జిల్లాలో కూడా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
క్రాంతికుమార్ ది ప్రభుత్వ హత్యే
21-06-2026 04:24 PM
క్రాంతికుమార్ మరణంతో తండ్రిలేక దిక్కులేని వారిగా మిగిలిన ముగ్గురు బిడ్డలను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తన బతుకు తాను బతుకుతున్న...
వైయస్ఆర్సీపీపై పవన్ చేతకాని వ్యాఖ్యలు
21-06-2026 04:18 PM
జనసేన కార్యకర్త, కాపు కులస్తుడు కూడా అయిన సాయికృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు మార్కాపురం నుంచి తెచ్చి లాకప్ లో చంపేశాడన్నది అభియోగం. దీన్ని బయటపెట్టింది వైయస్ఆర్సీపీ కాదు, అతని తల్లే
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలపై దాడులు
21-06-2026 04:13 PM
పోలీసులను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ కూటమి నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తే, అదే పోలీసులు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు.
మనసు ప్రశాంతతకు అద్భుతమైన మార్గం యోగా
21-06-2026 04:07 PM
ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
నాన్న నేర్పిన విలువలే నాకు స్ఫూర్తి
21-06-2026 04:02 PM
ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ,
20-06-2026
అన్నదాతా సుఖీభవ కాదు ఇది చంద్ర దుఃఖీభవ
20-06-2026 09:40 PM
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో మీ హయాంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా? ఇవాళ మీరు పెట్టిన సభకు ఎంత మంది రైతులు వచ్చారు, పచ్చ కండువాలు
జగన్ సీఎం అయితేనే బీసీలకు న్యాయం
20-06-2026 07:13 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏమేం మేలు చేయాలో తెలుసుకునేందుకు ఆయా సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నాం
ఎస్ఐఆర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, లోపాలు జరుగుతున్నాయి
20-06-2026 07:07 PM
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఎస్ఐఆర్ విధులతో పాటు...
రెడ్బుక్ పాలనపై వైయస్ఆర్సీపీ హెచ్చరికలే నిజమయ్యాయా?
20-06-2026 06:31 PM
రాజకీయ కక్షసాధింపుల కోసం ‘రెడ్బుక్ పాలన’ అమలు చేస్తే వ్యవస్థలు భ్రష్టుపట్టే ప్రమాదం ఉందని వైయస్ఆర్సీపీ గతంలోనే హెచ్చరించింది. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు
ఇది కోతల ప్రభుత్వం
20-06-2026 06:23 PM
వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసింది. మోసం చేయాలనే ఆలోచన రైతులకు ఉండదు
గాదె విజయలక్ష్మికి ఇచ్చిన భరోసానే ఇతర బాధిత కుటుంబాలకూ ఇవ్వాలి
20-06-2026 04:52 PM
గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నాం. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే...
లేని మద్యం స్కామ్ సృష్టించి కూటమి ప్రభుత్వం
20-06-2026 04:46 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో పారదర్శకంగా నడిచిన మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం కారుమూరి కుటుంబాన్ని, బీసీ నేతలను వేధించడా
గ్రామీణ ప్రాంత విద్యార్థుల బస్సు కష్టాలు పట్టవా మంత్రి లోకేష్?
20-06-2026 03:06 PM
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు
రైతులను వంచించడమేనా కూటమి పాలన?
20-06-2026 03:02 PM
రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
మాట ఇచ్చి.. నిలబెట్టుకున్న జగనన్న
20-06-2026 02:21 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణకి ఆదేశించాలి
20-06-2026 02:15 PM
వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్...
రాష్ట్రంలో కూటమి పాలనలో కుప్పకూలిన ప్రభుత్వ వ్యవస్థలు..
20-06-2026 02:03 PM
కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది. ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి...
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి
20-06-2026 10:38 AM
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల...
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ
20-06-2026 10:36 AM
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
20-06-2026 10:33 AM
విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »