Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపాల్సిందే
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
ఎరువులు దొరకవు.. రైతు గోడు వినరు..
వైయస్ జగన్కు మంచి పేరు రాకూడదనే రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణ
ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం?..
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది
తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?
తాడిపత్రిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్సీపీ దీక్ష..
అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయస్ఆర్సీపీ..
స్టోరీస్
26-06-2026
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపాల్సిందే
26-06-2026 08:13 PM
రామాయపట్నం పోర్టు సాధనే ధ్యేయంగా గతంలో 2014-19 మధ్య వైయస్ఆర్సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకానమీ డెవలప్ చేసే విధంగా రామాయపట్నం, మూలపేట, మ...
ముద్రగడను పరామర్శించిన బొత్స, తోట త్రిమూర్తులు
26-06-2026 05:19 PM
మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.
ఎరువులు దొరకవు.. రైతు గోడు వినరు..
26-06-2026 04:38 PM
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని
వైయస్ జగన్కు మంచి పేరు రాకూడదనే రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణ
26-06-2026 04:29 PM
మత్స్యకారుల భవిష్యత్తుకు కీలకమైన జువ్వలదిన్నె హార్బర్ను ఇప్పటికే నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు రామయ్యపట్నం పోర్టుపై కూడా అదే విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు
ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలి
26-06-2026 04:23 PM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిరమ్మ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి ఏజెంట్లు చేస్తున్న కృషిని...
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం?..
26-06-2026 01:30 PM
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ భూముల రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. వివాదాస్పద భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో...
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది
26-06-2026 01:22 PM
తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడులు జరుగుతున్నాయని, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరిగినప్పటికీ సమర్థవంతమైన పోలీసింగ్ కనిపించడం లేదని విమర్శించారు
తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?
26-06-2026 12:27 PM
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.
తాడిపత్రిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్ఆర్సీపీ దీక్ష..
26-06-2026 12:24 PM
దీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట భారీగా పోలీసు బలగాలు మోహరించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద...
అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయస్ఆర్సీపీ..
26-06-2026 12:14 PM
న్న వ్యాపారుల జీవనాధారమైన దుకాణాలు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ
తాడిపత్రిలో కేతిరెడ్డి అరెస్ట్ యత్నం
26-06-2026 12:08 PM
మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు...
తాడిపత్రి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు..
26-06-2026 11:46 AM
వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు.
మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక
26-06-2026 09:57 AM
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు.
రాయలసీమ లిఫ్టుతో ఎక్కువ లబ్ధి నెల్లూరుకే
26-06-2026 09:52 AM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో మరే జిల్లా పొందనంత లబ్ధి నెల్లూరు జిల్లా రైతాంగం పొందుతారని జిల్లా వైయస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు.
25-06-2026
ముద్రగడ పద్మనాభంకు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శ
25-06-2026 06:33 PM
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం గారిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
25-06-2026 06:29 PM
సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ ఉత్పత్తికి ఆదరణ పెరగాలి. కానీ చంద్రబాబు కల్లు తాగి 'పుల్లగా ఉంది' అని చెప్పిన తర్వాత కల్లు అమ్మకాలు పెరగలేదు, పైగా తగ్గిపోయాయి.
ఇది ప్రగతి నివేదిక కాదు.. ప్రజల నడ్డి విరిచే అబద్ధాల పోస్టర్
25-06-2026 06:25 PM
మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపిస్తాం. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలపై రకరకాల రూపాల్లో ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారు.
సాయికృష్ణ లాకప్డెత్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
25-06-2026 06:22 PM
ఎక్కడైనా గంజాయి దొరికినా, చివరకు ఫ్లెక్సీల వద్ద అభిమానంతో జంతుబలి ఇచ్చినా, రయ్మంటూ పరుగెత్తుకొచ్చి ప్రెస్మీట్లు పెట్టే హోం మంత్రి అనిత, విజయవాడ లాకప్డెత్పై నోరు విప్పడం లేదు. ప్రశ్నిస్తారనో ఏమో...
కార్యకర్త తప్పును కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలా?
25-06-2026 03:55 PM
2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు...
వైయస్ జగన్ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ అభివృద్ధి
25-06-2026 03:32 PM
2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని...
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించాలి
25-06-2026 02:59 PM
సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు సహా మరికొందరు పోలీసులు కలిసి సాయి కృష్ణను హింసించి చంపారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ కలిసి బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో సీఐ...
చంద్రబాబు రైతు ద్రోహి
25-06-2026 02:53 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సోమశిల జలాశయానికి నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం వైయస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం...
రాయలసీమ లిఫ్ట్తోనే నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధ్యం
25-06-2026 02:30 PM
నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం
25-06-2026 02:19 PM
కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పెద్ద సంఖ్యలో గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ
25-06-2026 02:11 PM
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇచ్చామని, కానీ చంద్రబాబు 17 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
బీసీలకు బాబు వెన్నుపోటు
25-06-2026 12:55 PM
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల...
మహిళలకు కూటమి మరో వాగ్దాన భంగం
25-06-2026 12:48 PM
‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.
రాయలసీమకి బంగారు తొడుగులొద్దు.. నీళ్లివ్వు చాలు
25-06-2026 12:29 PM
చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతిపాలు చేసింది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. టాపిక్ డైవర్షన్ తో రెండేళ్లు గ...
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై దాడి..
25-06-2026 12:25 PM
తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడగా,
24-06-2026
లోపభూయిష్టంగా సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్
24-06-2026 10:00 PM
సీఎం చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, లాకప్డెత్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అని, అయితే అక్కడ మా పార్టీ కుల రాజకీయం చేస్తోందని...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »