స్టోరీస్

28-06-2026

28-06-2026 09:42 PM
పెనుమాక గ్రామ రైతుల భూముల భూసేకరణ సమస్యలపై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేము వెళ్తున్న సమయంలో
28-06-2026 09:40 PM
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి...
28-06-2026 07:04 PM
గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ దోపిడీకి తెరలేపారని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత
28-06-2026 07:01 PM
రాష్ట్ర హోం మంత్రిని ప్రశ్నిస్తే ఎస్సీ కార్డును బయటకు తీస్తున్నారని విమర్శించారు. ఇటీవల దళిత యువకుడు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
28-06-2026 06:49 PM
సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగానే అక్కడ అంతా సక్రమంగా జరిగితే, ప్రతిపక్షాలు వెళ్లి చూడటానికి వస్తే ఎందుకు...
28-06-2026 06:44 PM
భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు.
28-06-2026 06:41 PM
‘ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా.. లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణం’ అని ఆగ్రహం...

27-06-2026

27-06-2026 07:04 PM
రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ బృందం వెళ్తుంటే ఇవాళ అన్యాయంగా కొంతమంది తాగుబోతుల్ని రోడ్డుపై కూర్చోబెట్టి పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
27-06-2026 06:59 PM
వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. టీ-5 కాల్వ పనులు పూర్తి చేయకుండానే లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
27-06-2026 06:56 PM
వైయస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేసి, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రుల కార్లను పూర్తిగా ధ్వంసం చేసి నాయకులను అంతమొందించే వ్యూహం రచించారు. స్థానిక డీఎస్పీ రంగంలోకి వచ్చాక రౌడీ మూకలను అదుపు చేయాల్సింది పోయి...
27-06-2026 06:45 PM
​ఈ కేసులో అత్యంత సంచలనమైన విషయం శవాన్ని అదృశ్యం చేసిన తీరు పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి చనిపోయినప్పుడు చట్టప్రకారం నిర్వహించాల్సిన ఎలాంటి పంచనామా ఇన్క్వెస్ట్ నిర్వహించలేదనీ, పైగా, ఆ మృతదేహాన్ని బస్టాండ్...
27-06-2026 06:40 PM
సాధారణంగా ఒక నిందితుడిపై నాన్-బెలబుల్ వారెంట్ (NBW) ఉంటే, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) లేదా స్థానిక పోలీసులు వెళ్లి పట్టుకోవాలి. కానీ, సాయికృష్ణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా టాస్క్ ఫోర్స్...
27-06-2026 04:41 PM
పోలీసులు పొలిటిక‌ల్ బాస్‌ల ఆదేశాల‌ను పాటించ‌డం మానేసి చ‌ట్టానికి లోబ‌డి ప‌నిచేస్తే నేరాలు అదుపులోకి వ‌స్తాయ‌ని హిత‌వు ప‌లికారు.
27-06-2026 03:44 PM
ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన చిత్రాల్లో హృద్యంగా ఆవిష్కరించి ఒక తరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అరుదైన సినీ వ్యక్తిత్వం భాగ్యరాజ్ గారని వైయస్ జగన్ అన్నారు.
27-06-2026 02:51 PM
ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష ప్రోత్సాహం ఉందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు
27-06-2026 02:46 PM
తిరుపతి: నగరంలోని 20వ వార్డు ముత్యాలరెడ్డిపల్లిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి
27-06-2026 01:16 PM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మరణాలు, లాకప్ డెత్‌లు,
27-06-2026 12:59 PM
ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు.
27-06-2026 12:49 PM
పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినా వారిని అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడులను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.
27-06-2026 12:37 PM
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు కిషోర్‌తో పాటు ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు
27-06-2026 12:19 PM
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని
27-06-2026 11:42 AM
‘విశాఖపట్నం నుండి వెళ్లిన జ్యోతి అంతర్జాతీయ వేదికపై మరోసారి ఏపీ సత్తా చాటారు. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించడం, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్స్'లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం..
27-06-2026 11:39 AM
రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయ‌న ప్ర‌శ్నించారు. కర్ణాటకలో అమలైన విధంగానే ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు కూడా PDP పథకం వర్తింపజేసి తక్షణ ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంద‌న్నారు.
27-06-2026 11:30 AM
ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు.
27-06-2026 11:27 AM
 అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలు..! నిన్న ఫిషింగ్‌ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్‌పరం..!

26-06-2026

26-06-2026 08:25 PM
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు శారీరక, మానసిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి...
26-06-2026 08:19 PM
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదు.
26-06-2026 08:13 PM
రామాయ‌ప‌ట్నం పోర్టు సాధ‌నే ధ్యేయంగా గ‌తంలో 2014-19 మ‌ధ్య‌ వైయ‌స్ఆర్‌సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకాన‌మీ డెవ‌ల‌ప్ చేసే విధంగా రామాయ‌ప‌ట్నం, మూల‌పేట‌, మ‌...
26-06-2026 05:19 PM
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.
26-06-2026 04:38 PM
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని

Pages

Back to Top