స్టోరీస్

22-06-2026

22-06-2026 04:43 PM
 విజయవాడ, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్, గాదె సాయికృష్ణ మరణం, పోలీసుల దారుణ వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య, కర్నూలు జిల్లాకు చెందిన దళిత మహిళ గంగమ్మ, విజయనగరం జిల్లా...
22-06-2026 04:18 PM
విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, అలాగే పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే...
22-06-2026 04:11 PM
చంద్రబాబు, నారా లోకేష్, పవన్‌ సహా జనసేన ఎమ్మెల్యేలందరిపైనా పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులున్నాయని,  ఆయనే క్రిమినల్స్‌ని పెంచి పోషిస్తున్నాడన్న  కారుమూరు వెంకటరెడ్డి, క్రిమినల్స్‌కి తొక్కి పెట్టి నార...
22-06-2026 03:34 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 56 వేల మంది కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
22-06-2026 02:15 PM
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
22-06-2026 01:13 PM
ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీ వైయస్ జగన్ కోరారు.
22-06-2026 01:10 PM
రైతు కుటుంబాలు ఒకవైపు అప్పుల భారంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైందన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని,
22-06-2026 01:02 PM
24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు...
22-06-2026 08:30 AM
చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024...

21-06-2026

21-06-2026 06:32 PM
నాపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే. నాకు సంబంధం లేని భూముల వ్యవహారంలో అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారు. నేను తప్పు చేశానని ఎవరైనా ఫిర్యాదు చేశారా?
21-06-2026 06:07 PM
రెండేళ్లయింది.. పవన్‌ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్‌ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్‌ బఫూన్‌లా మారారు
21-06-2026 04:31 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గాలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలోనే కాక అనంతపురం జిల్లాలో కూడా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
21-06-2026 04:24 PM
క్రాంతికుమార్ మ‌ర‌ణంతో తండ్రిలేక దిక్కులేని వారిగా మిగిలిన ముగ్గురు బిడ్డ‌ల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ట్యాక్సీ న‌డుపుకుంటూ త‌న బ‌తుకు తాను బ‌తుకుతున్న...
21-06-2026 04:18 PM
జనసేన కార్యకర్త, కాపు కులస్తుడు కూడా అయిన సాయికృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు మార్కాపురం నుంచి తెచ్చి లాకప్ లో చంపేశాడన్నది అభియోగం. దీన్ని బయటపెట్టింది వైయ‌స్ఆర్‌సీపీ కాదు, అతని తల్లే
21-06-2026 04:13 PM
పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ కూట‌మి నాయ‌కులు క‌క్షపూరిత రాజ‌కీయాలు చేస్తే, అదే పోలీసులు ఇప్పుడు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారు.
21-06-2026 04:07 PM
ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 
21-06-2026 04:02 PM
ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ,

20-06-2026

20-06-2026 09:40 PM
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో మీ హయాంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా? ఇవాళ మీరు పెట్టిన సభకు ఎంత మంది రైతులు వచ్చారు, పచ్చ కండువాలు
20-06-2026 07:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఏమేం మేలు చేయాలో తెలుసుకునేందుకు ఆయా సామాజికవ‌ర్గాల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నాం
20-06-2026 07:07 PM
ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఎస్‌ఐఆర్‌ విధులతో పాటు...
20-06-2026 06:31 PM
రాజకీయ కక్షసాధింపుల కోసం ‘రెడ్‌బుక్ పాలన’ అమలు చేస్తే వ్యవస్థలు భ్రష్టుపట్టే ప్రమాదం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ గతంలోనే హెచ్చరించింది. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు
20-06-2026 06:23 PM
వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసింది.  మోసం చేయాలనే ఆలోచన రైతుల‌కు ఉండదు
20-06-2026 04:52 PM
గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నాం. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే...
20-06-2026 04:46 PM
తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో పారదర్శకంగా నడిచిన మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం కారుమూరి కుటుంబాన్ని, బీసీ నేతలను వేధించడా
20-06-2026 03:06 PM
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు
20-06-2026 03:02 PM
రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయ‌స్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
20-06-2026 02:21 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
20-06-2026 02:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్...
20-06-2026 02:03 PM
కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది.  ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి...
20-06-2026 10:38 AM
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్‌ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల...

Pages

Back to Top