స్టోరీస్

21-06-2026

21-06-2026 04:24 PM
క్రాంతికుమార్ మ‌ర‌ణంతో తండ్రిలేక దిక్కులేని వారిగా మిగిలిన ముగ్గురు బిడ్డ‌ల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ట్యాక్సీ న‌డుపుకుంటూ త‌న బ‌తుకు తాను బ‌తుకుతున్న...
21-06-2026 04:18 PM
జనసేన కార్యకర్త, కాపు కులస్తుడు కూడా అయిన సాయికృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు మార్కాపురం నుంచి తెచ్చి లాకప్ లో చంపేశాడన్నది అభియోగం. దీన్ని బయటపెట్టింది వైయ‌స్ఆర్‌సీపీ కాదు, అతని తల్లే
21-06-2026 04:13 PM
పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లూ కూట‌మి నాయ‌కులు క‌క్షపూరిత రాజ‌కీయాలు చేస్తే, అదే పోలీసులు ఇప్పుడు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారు.
21-06-2026 04:07 PM
ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. 
21-06-2026 04:02 PM
ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ,

20-06-2026

20-06-2026 09:40 PM
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో మీ హయాంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా? ఇవాళ మీరు పెట్టిన సభకు ఎంత మంది రైతులు వచ్చారు, పచ్చ కండువాలు
20-06-2026 07:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఏమేం మేలు చేయాలో తెలుసుకునేందుకు ఆయా సామాజికవ‌ర్గాల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నాం
20-06-2026 07:07 PM
ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఎస్‌ఐఆర్‌ విధులతో పాటు...
20-06-2026 06:31 PM
రాజకీయ కక్షసాధింపుల కోసం ‘రెడ్‌బుక్ పాలన’ అమలు చేస్తే వ్యవస్థలు భ్రష్టుపట్టే ప్రమాదం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ గతంలోనే హెచ్చరించింది. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు
20-06-2026 06:23 PM
వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసింది.  మోసం చేయాలనే ఆలోచన రైతుల‌కు ఉండదు
20-06-2026 04:52 PM
గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నాం. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే...
20-06-2026 04:46 PM
తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో పారదర్శకంగా నడిచిన మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం కారుమూరి కుటుంబాన్ని, బీసీ నేతలను వేధించడా
20-06-2026 03:06 PM
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు
20-06-2026 03:02 PM
రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయ‌స్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
20-06-2026 02:21 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
20-06-2026 02:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్...
20-06-2026 02:03 PM
కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది.  ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి...
20-06-2026 10:38 AM
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్‌ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల...
20-06-2026 10:36 AM
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.  
20-06-2026 10:33 AM
విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని,
20-06-2026 10:28 AM
సాయికృష్ణ మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంఘాలు మరియు వైయ‌స్ఆర్‌సీపీ కలిసి పోరాటం...
20-06-2026 10:24 AM
జూన్‌ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.­232కు, జూన్‌ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరా­సరి అమ్మకం ధర 182.09కు పతనమైంది. 
20-06-2026 10:20 AM
ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్‌ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్‌ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్‌...
20-06-2026 10:14 AM
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ భారత దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న మీరు మరింత కాలం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ...

19-06-2026

19-06-2026 11:18 PM
నారా వారి నకిలీ కేసులో మరో బీసీని బలి చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌  కారుమూరి సునీల్ కుమార్ యాద‌వ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు
19-06-2026 10:52 PM
రాజ్యాంగ బద్దమైన పోలీసు వ్యవస్థను పాలక పక్షం తమ ప్రైవేటు ఆర్మీగా, తమ పార్టీలో ఓ విభాగంగా, తమ సొంత మాఫియా గ్రూపుగా తయారు చేసింది. ముందుగా వైయ‌స్ఆర్‌సీపీ మీద పడ్డారు,
19-06-2026 10:37 PM
క్రాంతి కుమార్‌పై ఏవైనా కేసులుంటే, దానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య...
19-06-2026 10:35 PM
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు.
19-06-2026 10:31 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఆక్వా రైత‌ల‌ను ద‌గా చేస్తోంది. రెండు విడ‌త‌లుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు త‌గ్గిస్తూ వారిని ఆదుకున్న‌ట్టు డ్రామాలాడుతోంది.
19-06-2026 10:10 PM
రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు

Pages

Back to Top