స్టోరీస్

03-07-2026

03-07-2026 02:57 PM
ఈ అంశంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు
03-07-2026 02:05 PM
దేశంలో, రాష్ట్రంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా అది 'నా వల్లే' అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. హైటెక్ సిటీ, చార్మినార్, సెల్ ఫోన్ అన్నీ తన వల్లే వచ్చాయనడానికి ఆయన వెనకాడరు
03-07-2026 01:17 PM
పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు
03-07-2026 01:02 PM
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని సాకే శైల‌జానాథ్‌ అన్నారు
03-07-2026 12:42 PM
 ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజల సొమ్మును వృథా చేయడానికే తప్ప రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదని
03-07-2026 12:17 PM
పోర్టు కాలుష్యం కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక థీమ్‌తో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
03-07-2026 12:09 PM
గత ఒకటిన్నర సంవత్సరాలుగా చంద్రకళ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
03-07-2026 12:01 PM
వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు,...
03-07-2026 11:43 AM
జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి
03-07-2026 10:14 AM
బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ ఓ) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి సంబంధిత ఓటర్లు వాటిని అందుకో లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాన్ని...

02-07-2026

02-07-2026 08:21 PM
"నిత్యం ప్రధాని మోదీని కీర్తించే చంద్రబాబు... కూటమిలో అత్యధిక ఎంపీలున్నా మన రాష్ట్ర కూలీల గురించి ఎందుకు నోరెత్తడం లేదు?".
02-07-2026 08:04 PM
జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నాడంటే సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. కానీ దానికి భిన్నంగా సీఎం చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న సాగింది.
02-07-2026 04:20 PM
గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు 60:40 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై భారీ భారం మోపారు
02-07-2026 04:16 PM
రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయి. వైయ‌స్ఆర్‌సీపీనాయ‌కులు, మాజీ మంత్రుల కార్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా హోంమంత్రి అనిత నుంచి స్పంద‌న లేదు.
02-07-2026 04:10 PM
బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
02-07-2026 02:35 PM
తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
02-07-2026 02:22 PM
వైయస్ఆర్‌ జిల్లా :  జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ఆర్‌ విగ్రహం ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
02-07-2026 02:09 PM
క్రాంతికుమార్‌ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు.
02-07-2026 12:04 PM
గనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్‌గా గుర్తించారు
02-07-2026 11:51 AM
ఇటీవల తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి కూడా మట్టి మాఫియా కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు
02-07-2026 11:45 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 1వ తేదీన నిర్వహించిన "చలో జిందాల్" కార్యక్రమంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
02-07-2026 09:45 AM
సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

01-07-2026

01-07-2026 10:38 PM
 రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విత్తనాలు, యూరియా కొరత మొదలు అన్నీ సమస్యలే అని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. తీవ్ర కష్టాల్లో ఆక్వా రంగం ఉందని, నష్టాల్లో ఆ...
01-07-2026 06:11 PM
పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు పరామర్శించారు.
01-07-2026 06:07 PM
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్‌ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి
01-07-2026 06:04 PM
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023...
01-07-2026 03:55 PM
మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.
01-07-2026 03:49 PM
టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు
01-07-2026 03:45 PM
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
01-07-2026 03:38 PM
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని,

Pages

Back to Top