Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే రాష్ట్రం పతనమైంది
బీసీలు ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు
క్రాంతి కుమార్ ని వేధించిన పోలీసులందర్నీ కఠినంగా శిక్షించాలి
ఒకే సీఐ హయాంలో లాకప్ డెత్, దళిత యువకుడి లైవ్ ఆత్మహత్య
కౌలు రైతులకూ "అన్నదాత సుఖీభవ" వర్తింపజేయాలి
పోలీసుల వేధింపులే దళిత నేత ఆత్మహత్యాయత్నానికి కారణం
వైయస్. జగన్ ఒత్తిడితోనే సాయికృష్ణ లాకప్ డెత్పై ఎఫ్ఐఆర్.
సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
కూటమి ఏలుబడిలో దళితులపై దమనకాండ
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
స్టోరీస్
19-06-2026
రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే రాష్ట్రం పతనమైంది
19-06-2026 10:52 PM
రాజ్యాంగ బద్దమైన పోలీసు వ్యవస్థను పాలక పక్షం తమ ప్రైవేటు ఆర్మీగా, తమ పార్టీలో ఓ విభాగంగా, తమ సొంత మాఫియా గ్రూపుగా తయారు చేసింది. ముందుగా వైయస్ఆర్సీపీ మీద పడ్డారు,
బీసీలు ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు
19-06-2026 10:47 PM
నారా వారి నకిలీ కేసులో మరో బీసీని బలి చేశారు. వైయస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీసీలను అణచివేయటమే చంద్రబాబు...
క్రాంతి కుమార్ ని వేధించిన పోలీసులందర్నీ కఠినంగా శిక్షించాలి
19-06-2026 10:37 PM
క్రాంతి కుమార్పై ఏవైనా కేసులుంటే, దానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య...
ఒకే సీఐ హయాంలో లాకప్ డెత్, దళిత యువకుడి లైవ్ ఆత్మహత్య
19-06-2026 10:35 PM
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు.
కౌలు రైతులకూ "అన్నదాత సుఖీభవ" వర్తింపజేయాలి
19-06-2026 10:31 PM
కూటమి ప్రభుత్వం ఆక్వా రైతలను దగా చేస్తోంది. రెండు విడతలుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు తగ్గిస్తూ వారిని ఆదుకున్నట్టు డ్రామాలాడుతోంది.
పోలీసుల వేధింపులే దళిత నేత ఆత్మహత్యాయత్నానికి కారణం
19-06-2026 10:10 PM
రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు
వైయస్. జగన్ ఒత్తిడితోనే సాయికృష్ణ లాకప్ డెత్పై ఎఫ్ఐఆర్.
19-06-2026 10:02 PM
తాడేపల్లి: విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం ఇవాళ కీలక మలుపు తిరిగిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వె
సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
19-06-2026 03:24 PM
సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు
కూటమి ఏలుబడిలో దళితులపై దమనకాండ
19-06-2026 02:42 PM
దళితులపై ఇటీవల జరిగిన హత్యలు, దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
19-06-2026 02:24 PM
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైయస్ఆర్సీపీ ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం...
కక్షసాధింపుతో కారుమూరి సునీల్ అరెస్టు
19-06-2026 02:07 PM
తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైయస్ఆర్సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతును చెరపలేరు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయస్ఆర్సీపీ నాయకత్వాన్ని గానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్ని...
గాదె సాయికృష్ణది ప్రభుత్వ హత్యే
19-06-2026 02:01 PM
కూటమి పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ తరాల పరిస్థితి ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. గాదె సాయికృష్ణ అనే 23 ఏళ్ల యువకుడిని కృష్ణలంక పోలీసులు లాకప్లోనే అతి దారుణంగా హింసించి చంపేసిన...
డీఎస్సీ స్కాం, అమరావతి నిర్మాణంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే
19-06-2026 01:16 PM
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు సైతం ఎకరం భూమి రూ.99 పైసలకే కేటాయించే పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరమైన విశాఖలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల్ని కాపాడే సంస్థలకు ఇలా...
18-06-2026
కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నాం
18-06-2026 09:53 PM
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా...
సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి
18-06-2026 09:45 PM
విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
18-06-2026 09:37 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్ గారికి చెప్పాం
నిన్న సాయికృష్ణ.. నేడు క్రాంతికుమార్
18-06-2026 06:25 PM
విజయవాడలో పోలీస్ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయి. గాదె సాయికృష్ణ ఘటన తర్వాత అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాంతికుమార్ మరణం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ దర్యాప్తు జరపాలి
18-06-2026 04:55 PM
గాదె విజయలక్ష్మి కడుపు కోత ఒక తల్లిగా హోంమంత్రి అనిత అర్థం చేసుకోలేకపోవడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. జనసేన కార్యకర్తను అత్యంత పాశవికంగా చంపేస్తే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మంతనాలు సాగించడం...
మామిడి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ ఆందోళన
18-06-2026 04:45 PM
సీఎం సొంత జిల్లాలోనే సుమారు 60 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు
ఏపీని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు.
18-06-2026 04:32 PM
గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ విద్య, వైద్య రంగాల్లో ’నాడు–నేడు’ ద్వారా పెనుమార్పులు తీసుకువచ్చారు. వేలాది కోట్లు వెచ్చించి, ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను ప్రైవేటు కంటే థీటుగా తీర్చిదిద్ది ప్రతి...
విజయవాడ సీపీ ఆధ్వర్యంలోనే లాకప్డెత్
18-06-2026 04:27 PM
విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ ఘటన దేశమంతా నివ్వెర పోయేలా చేసింది.
బీచ్ షాక్స్ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?
18-06-2026 04:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కవగా నష్టపోయింది రైతులే. వైయస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు వచ్చాక దండగ అనే విధంగా మార్చేశాడు. రైతులకు కనీసం సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు కూడా...
జగన్ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
18-06-2026 03:42 PM
రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చిన నా ఆత్మీయులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నియోజకవర్గాల వారీగా పార్టీ వారిని కలిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాను
కూటమి పాలనలో పబ్లిసిటీ ఫుల్.. అభివృద్ధి నిల్
18-06-2026 03:03 PM
అనంతపురం నగర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, ఒకరోజు రూ.130 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరోరోజు రూ.180 కోట్ల పనులు జరిగాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా కాంట్రాక్టర్లు
కాపు సామాజిక వర్గానికి రక్షణ కరువు
18-06-2026 02:52 PM
గాదె సాయికృష్ణ 40 రోజులుగా కనిపించడం లేదని, అతనికి ఏమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒక తల్లికి నీ కొడుకు లేడు, ఫోటో పెట్టుకుని దండ వేసుకోమని చెప్పే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం"...
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం రాజ్యాంగాన్ని అవమానించడమే
18-06-2026 02:40 PM
ప్రభుత్వ అధికారిని నిలబెట్టి రాజకీయ కార్యకర్త ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని శైలజానాథ్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో...
రూ.1.75 కోట్ల హౌసింగ్ ఐరన్ మాయం..
18-06-2026 12:27 PM
డీడీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారని గుర్తు చేసిన రాచమల్లు, ఆ ఫిర్యాదును తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు
రోజురోజుకూ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
18-06-2026 12:21 PM
2023-24 మార్కెటింగ్ సీజన్లో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి కిలోకు సగటు ధర రూ.288.65 లభించగా, 2024-25 సీజన్లో 240.64 మిలియన్ కిలోల ఉత్పత్తికి సగటు ధర రూ.248.86కు పడిపోయిందన్నారు.
నేడు గవర్నర్ను కలవనున్న వైయస్ఆర్సీపీ బృందం
18-06-2026 10:54 AM
పలువురు నేతలు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ను కలిసి డీఎస్సీ స్కామ్ సహా కీలక అంశాలను వివరించనున్నారు.
నేడు రంపచోడవరం నియోజకవర్గ నేతలతో వైయస్ జగన్ భేటీ
18-06-2026 10:52 AM
మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »