స్టోరీస్

26-06-2026

26-06-2026 08:25 PM
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు శారీరక, మానసిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి...
26-06-2026 08:19 PM
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదు.
26-06-2026 08:13 PM
రామాయ‌ప‌ట్నం పోర్టు సాధ‌నే ధ్యేయంగా గ‌తంలో 2014-19 మ‌ధ్య‌ వైయ‌స్ఆర్‌సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకాన‌మీ డెవ‌ల‌ప్ చేసే విధంగా రామాయ‌ప‌ట్నం, మూల‌పేట‌, మ‌...
26-06-2026 05:19 PM
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.
26-06-2026 04:38 PM
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని
26-06-2026 04:29 PM
మత్స్యకారుల భవిష్యత్తుకు కీలకమైన జువ్వలదిన్నె హార్బర్‌ను ఇప్పటికే నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు రామయ్యపట్నం పోర్టుపై కూడా అదే విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు
26-06-2026 04:23 PM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిరమ్మ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి ఏజెంట్లు చేస్తున్న కృషిని...
26-06-2026 01:30 PM
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ భూముల రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. వివాదాస్పద భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో...
26-06-2026 01:22 PM
తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడులు జరుగుతున్నాయని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరిగినప్పటికీ సమర్థవంతమైన పోలీసింగ్ కనిపించడం లేదని విమర్శించారు
26-06-2026 12:27 PM
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.
26-06-2026 12:24 PM
దీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట భారీగా పోలీసు బలగాలు మోహరించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద...
26-06-2026 12:14 PM
న్న వ్యాపారుల జీవనాధారమైన దుకాణాలు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ
26-06-2026 12:08 PM
మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు...
26-06-2026 11:46 AM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు.  
26-06-2026 09:57 AM
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు.
26-06-2026 09:52 AM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరే జిల్లా పొందనంత లబ్ధి నెల్లూరు జిల్లా రైతాంగం పొందుతార‌ని జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు స్పష్టం చేశారు.

25-06-2026

25-06-2026 06:33 PM
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం గారిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....
25-06-2026 06:29 PM
సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ ఉత్పత్తికి ఆదరణ పెరగాలి. కానీ చంద్రబాబు కల్లు తాగి 'పుల్లగా ఉంది' అని చెప్పిన తర్వాత కల్లు అమ్మకాలు పెరగలేదు, పైగా తగ్గిపోయాయి.
25-06-2026 06:25 PM
మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపిస్తాం.  కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలపై రకరకాల రూపాల్లో  ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారు.
25-06-2026 06:22 PM
 ఎక్కడైనా గంజాయి దొరికినా, చివరకు ఫ్లెక్సీల వద్ద అభిమానంతో జంతుబలి ఇచ్చినా, రయ్‌మంటూ పరుగెత్తుకొచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే హోం మంత్రి అనిత, విజయవాడ లాకప్‌డెత్‌పై నోరు విప్పడం లేదు. ప్రశ్నిస్తారనో ఏమో...
25-06-2026 03:55 PM
2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు...
25-06-2026 03:32 PM
2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని...
25-06-2026 02:59 PM
సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు సహా మరికొందరు పోలీసులు కలిసి సాయి కృష్ణను హింసించి చంపారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ కలిసి బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో సీఐ...
25-06-2026 02:53 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సోమశిల జలాశయానికి నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం...
25-06-2026 02:30 PM
నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
25-06-2026 02:19 PM
కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పెద్ద సంఖ్యలో గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
25-06-2026 02:11 PM
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇచ్చామని, కానీ చంద్రబాబు 17 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
25-06-2026 12:55 PM
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల...
25-06-2026 12:48 PM
‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.
25-06-2026 12:29 PM
చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల‌లోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగ‌తిపాలు చేసింది. అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ‌నాశ‌నం అయిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. టాపిక్ డైవ‌ర్ష‌న్ తో రెండేళ్లు గ‌...

Pages

Back to Top