స్టోరీస్

14-04-2026

14-04-2026 10:06 PM
ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.  
14-04-2026 10:03 PM
ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించి, అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించిన వైయస్‌ జగన్‌
14-04-2026 10:01 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పూలేల నిజమైన వారసుడిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు, మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50 శాతం రిజర్వేషన్ అమలు చేసారు
14-04-2026 09:55 PM
ఈ సందర్భంగా స్పందించిన వైయస్‌ జగన్‌, కొంతమంది పోలీసు అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
14-04-2026 09:50 PM
చినపులివర్రు గ్రామంలో తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు గోడ దూకి ఇంట్లోకి చొరబడి తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తనీష్‌బాబు ఆరోపించారు
14-04-2026 05:44 PM
అమరావతి రాజధాని ప్రాంతంలోని లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని మేము చెబుతున్నాం.
14-04-2026 03:28 PM
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగుకు రూ. 5 వేలకే అద్భుతమైన భవనాలు నిర్మిస్తుంటే, అమరావతిలో రూ.14,800 నిర్మాణ వ్యయం చూపడం అంతులేని అవినీతికి నిదర్శనమని బుగ్గన రాజేంధ్రనాధ్ ఆరోపించారు....
14-04-2026 03:15 PM
దేశంలో గుజరాత్‌ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్‌. ల‌క్ష‌లాది మంది మ‌త్స్య‌కారులు సముద్రంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు.
14-04-2026 03:10 PM
అనంతరం ఉదయం 11.00 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
14-04-2026 02:36 PM
‘జై భీమ్’ నినాదం ఇంటింటికీ వెళ్లాలి. అది జగన్ నినాదంగా మార్మోగాలి. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంది. రాబోయే...
14-04-2026 02:25 PM
విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా అంబేద్కర్ పట్ల గౌరవాన్ని చూపింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం
14-04-2026 02:15 PM
అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
14-04-2026 02:09 PM
ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం...
14-04-2026 01:29 PM
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌...
14-04-2026 11:28 AM
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
14-04-2026 11:23 AM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.  
14-04-2026 11:20 AM
టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఘటనపై నిరసన తెలిపారు. దళిత మహిళను అవమానించడం అన్యాయమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
14-04-2026 11:16 AM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వైఎస్ మధు రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

13-04-2026

13-04-2026 10:03 PM
ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. డబ్బులకోసం ఆస్పత్రులు రోడ్డెక్కుతున్నారు. సేవలన్నీ మందగించాయి.
13-04-2026 06:00 PM
రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది.
13-04-2026 05:51 PM
రెండేళ్ల తరువాత రామతీర్థం అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి ప్రజల్లో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
13-04-2026 05:42 PM
బైక్‌పై ఉన్న దివంగ‌త‌ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి చిత్రాన్ని తీసేయాలని బెదిరించగా, శ్రీనివాసరెడ్డి నిరాకరించడంతో కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మెడపై పడాల్సిన కత్తి తృటిలో...
13-04-2026 05:35 PM
ఇసుక అక్రమ రవాణాపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
13-04-2026 05:29 PM
డీజీపీ నుంచి ఎస్సై స్థాయి వరకు అందరూ చట్టాన్ని కాపాడటం వదిలేసి, చంద్రబాబును ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారని విమర్శించారు
13-04-2026 04:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ విధానాలు,  వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
13-04-2026 04:09 PM
సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచుల పాత్ర
13-04-2026 03:22 PM
2022లో రామతీర్థాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తుచేసిన ఆయన, అప్పట్లో దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
13-04-2026 03:00 PM
షాడో ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ లోకేష్‌కి విద్యాశాఖ‌పై ఏమాత్రం నియంత్ర‌ణ, అవ‌గాహ‌న లేద‌ని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
13-04-2026 02:18 PM
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.
13-04-2026 02:13 PM
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

Pages

Back to Top