Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మత్స్యకారులకు చంద్రబాబు తీరని ద్రోహం
రేపు వైయస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
ఇంటింటికీ “జై భీమ్” నినాదం
బీటెక్ రవిపై వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుల ఫైర్
అణగారిన వర్గాలకు మార్గదర్శి అంబేద్కర్
తరాలు మారినా చెదరని స్ఫూర్తి అంబేద్కర్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు వైయస్ జగన్ ఘన నివాళులు
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాట ఆదర్శనీయం
కావలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అనంతపురంలో దళిత మహిళను దూషించిన టీడీపీ నేతలు
స్టోరీస్
14-04-2026
మత్స్యకారులకు చంద్రబాబు తీరని ద్రోహం
14-04-2026 03:15 PM
దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. లక్షలాది మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు.
రేపు వైయస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
14-04-2026 03:10 PM
అనంతరం ఉదయం 11.00 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
ఇంటింటికీ “జై భీమ్” నినాదం
14-04-2026 02:36 PM
‘జై భీమ్’ నినాదం ఇంటింటికీ వెళ్లాలి. అది జగన్ నినాదంగా మార్మోగాలి. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంది. రాబోయే...
బీటెక్ రవిపై వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుల ఫైర్
14-04-2026 02:25 PM
విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా అంబేద్కర్ పట్ల గౌరవాన్ని చూపింది వైయస్ఆర్సీపీ ప్రభుత్వం
అణగారిన వర్గాలకు మార్గదర్శి అంబేద్కర్
14-04-2026 02:15 PM
అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
తరాలు మారినా చెదరని స్ఫూర్తి అంబేద్కర్
14-04-2026 02:09 PM
ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు వైయస్ జగన్ ఘన నివాళులు
14-04-2026 01:29 PM
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్...
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాట ఆదర్శనీయం
14-04-2026 11:28 AM
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కావలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 11:23 AM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు.
అనంతపురంలో దళిత మహిళను దూషించిన టీడీపీ నేతలు
14-04-2026 11:20 AM
టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ఆర్సీపీ నాయకులు ఘటనపై నిరసన తెలిపారు. దళిత మహిళను అవమానించడం అన్యాయమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పులివెందులలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 11:16 AM
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నేత వైఎస్ మధు రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
13-04-2026
అమరావతి సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు
13-04-2026 10:03 PM
ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. డబ్బులకోసం ఆస్పత్రులు రోడ్డెక్కుతున్నారు. సేవలన్నీ మందగించాయి.
మావిగన్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటీ?
13-04-2026 06:00 PM
రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది.
రామతీర్థం ఘటనను రాజకీయం చేయడం సిగ్గుచేటు
13-04-2026 05:51 PM
రెండేళ్ల తరువాత రామతీర్థం అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి ప్రజల్లో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మాచర్లలో వైయస్ఆర్సీపీ నాయకులపై కత్తులతో దాడి…
13-04-2026 05:42 PM
బైక్పై ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రాన్ని తీసేయాలని బెదిరించగా, శ్రీనివాసరెడ్డి నిరాకరించడంతో కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మెడపై పడాల్సిన కత్తి తృటిలో...
ఇసుక దందా అరాచకాలు అరికట్టాలి
13-04-2026 05:35 PM
ఇసుక అక్రమ రవాణాపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం..
13-04-2026 05:29 PM
డీజీపీ నుంచి ఎస్సై స్థాయి వరకు అందరూ చట్టాన్ని కాపాడటం వదిలేసి, చంద్రబాబును ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారని విమర్శించారు
రావులపాలెంలో టీడీపీకి షాక్…
13-04-2026 04:23 PM
వైయస్ఆర్సీపీ విధానాలు, వైయస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
కురుపాంలో పదవీకాలం పూర్తి చేసిన సర్పంచులకు ఘన సన్మానం
13-04-2026 04:09 PM
సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచుల పాత్ర
శ్రీరాముని విగ్రహంతో రాజకీయం తగదు
13-04-2026 03:22 PM
2022లో రామతీర్థాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తుచేసిన ఆయన, అప్పట్లో దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఫీజుల వసూళ్ల పేరుతో విద్యాసంస్థల ఫైనాన్స్ వ్యాపారం
13-04-2026 03:00 PM
షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదుట వైయస్ఆర్సీపీ శ్రేణుల ధర్నా
13-04-2026 02:18 PM
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు.
పోలేపల్లిలో ‘కాఫీ విత్ క్యాడర్’…
13-04-2026 02:13 PM
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
సంక్షోంభంలో మొక్కజొన్న రైతులు
13-04-2026 01:21 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్న కొనుగోలు...
పుంగనూరులో టీడీపీ నేతల వీరంగం
13-04-2026 01:14 PM
ఈ ఘటనపై సుబ్రమణ్యం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబులేశ్వర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలు కేసులకు భయపడరు
13-04-2026 01:09 PM
వైయస్ఆర్సీపీ కార్యకర్తలు కేసులకు భయపడే రకం కాదని, ప్రజల మనోభావాలను కాపాడే విషయంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
నీటి కొరత తీర్చిన మాజీ ఎంపీ బుట్టా రేణుక
13-04-2026 01:00 PM
సేవా దృక్పథంతో ముందుకు సాగే బుట్టా శివ నీలకంఠ వెంటనే చర్యలు తీసుకుని, బుట్టా ఫౌండేషన్ తరఫున శివన్న నగర్ కాలనీకి మంచినీటి ట్యాంకర్లను పంపించారు.
గీతాంజలి కుటుంబానికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సాయం
13-04-2026 12:52 PM
గీతాంజలి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఆమె కుటుంబానికి వైయస్ఆర్సీపీ మరోసారి అండగా నిలిచి ఆర్థికసాయం అందించింది.
చంద్రబాబు రహస్య ఒప్పందాలతో రాయలసీమకు అన్యాయం
13-04-2026 12:51 PM
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టం వద్ద తెలంగాణ నీటిని తీసుకుంటోందని పేర్కొన్న తలారి రంగయ్య
మావిగన్కు ప్రజల మద్దతు…
13-04-2026 12:27 PM
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »