స్టోరీస్

20-08-2026

20-08-2026 07:29 PM
శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనం ఆటోను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులే 108లో ఆస్పత్రికి తరలించారు.
20-08-2026 07:10 PM
తాడేపల్లి: గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణకు తాము సిద్దమని, అలాగే డీఎస్సీ–2025 పరీక్షపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని, దమ్ముంటే రెండింటిపైనా సీబీఐ విచారణ జరిపిం
20-08-2026 04:04 PM
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,
20-08-2026 03:08 PM
పరీక్ష ప్రశ్నల తయారీకి ఒక వ్యక్తినే పెట్టారు. పరీక్ష నిర్వహణ కార్యక్రమాన్ని కూడా అదే వ్యక్తికి అప్పగించారు. ఏపీ డీఎస్సీ నియామకాల చరిత్రలో, ఏపీ పీఎస్సీ నియామకాల చరిత్రలో ఈ రెండు బాధ్యతలను ఒ
20-08-2026 12:19 PM
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీపై చర్చ జరపాలని కోరుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్చకు భయపడుతోందని పేర్కొన్నారు.
20-08-2026 12:12 PM
అసలు ఘర్షణకు సంబంధించిన వాస్తవాలను పక్కనపెట్టి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు
20-08-2026 12:09 PM
ప్రతిపక్ష హోదా ఇస్తే వైయస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారని, ఆయన సభలో అడుగుపెడితే కూటమి ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని వరుదు కళ్యాణి అన్నారు.

19-08-2026

19-08-2026 07:18 PM
ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమకాలీన అంశాలపై శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.
19-08-2026 07:16 PM
పార్టీ ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుంటూ శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఇసాక్‌ బాషా తెలిపారు.
19-08-2026 07:12 PM
 నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న శ్రీ వైయస్‌ జగన్, ఆ దిశలో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్ధానిక సంస్ధల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,
19-08-2026 05:15 PM
రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుండగా, దళారులు, వ్యాపారులు, మిల్లర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి కూటమి పాలనలో నెలకొందని కాకాణి అన్నారు.
19-08-2026 05:11 PM
ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కూడా కృషి చేస్తామని భరోసా
19-08-2026 04:56 PM
ఈదుమూడి గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్న యాదవులపై జరిగిన దాడిపై ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించాం
19-08-2026 04:17 PM
నిన్న వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బీసీలకు ఓ చట్టం తెచ్చి, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు, బీసీలకు వాళ్ల పార్టీనే రక్షణ
19-08-2026 04:09 PM
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మాధవరావు తెలిపారు
19-08-2026 04:02 PM
తమ్మన శ్రీనివాస్‌పై నమోదైన కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పార్టీ తరఫున న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని జక్కంపూడి విజయలక్ష్మి
19-08-2026 03:58 PM
పేకాట క్లబ్‌ను వెంటనే మూసివేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పార్టీ
19-08-2026 03:39 PM
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని వైయస్‌ జగన్‌ అన్నారు.
19-08-2026 03:27 PM
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపకుండా అధికార పక్షం సభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేయడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో
19-08-2026 03:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని ఆరె శ్యామల తెలిపారు.
19-08-2026 03:07 PM
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  
19-08-2026 01:48 PM
ఎన్నికల తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చానని, ఎన్నికల సమయంలో మోసపోయామని బయటకు చెప్పుకోలేకపోయిన వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారని
19-08-2026 12:07 PM
ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై వేధింపులు పెరిగిపోయాయని అన్నారు.
19-08-2026 11:58 AM
అన్ని పక్షాల సభ్యులు కలిసి కొత్త డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్‌ మోషేన్‌ రాజు స్పష్టం చేశారు.
19-08-2026 11:31 AM
136 బీసీ కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని రమేష్ యాదవ్ తెలిపారు.
19-08-2026 11:21 AM
అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
19-08-2026 11:12 AM
లోకేష్ అసెంబ్లీలో సవాళ్లు విసురుతున్నారు తప్ప ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించరనే ధైర్యంతో అసెంబ్లీలో మాట్లాడుతున్నారని,
19-08-2026 10:54 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో మండలి ఛైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు.
19-08-2026 10:47 AM
పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నల్ల కండువాలతో శాసనమండలికి ర్యాలీగా వెళ్లడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు..

18-08-2026

18-08-2026 06:51 PM
నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వైయస్‌ జగన్‌ వారితో చర్చించనున్నారు.  

Pages

Back to Top