Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం
కొత్తపేటలో వైయస్ఆర్సీపీని మరింత బలోపేతం చేద్దాం
ఆళ్ల నానికి వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల హౌస్ అరెస్ట్ అక్రమం
జెన్జీ గొంతు నొక్కే యత్నం!..
ఫ్రీహోల్డ్ సక్రమమే
అంగట్లో వెటర్నరీ పోస్టులు!
ఈనెల 21న శాప్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నిరసన
డీఎస్సీ అవకతవకలపై 21న శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన
2029లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యం
స్టోరీస్
16-09-2026
ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం
16-09-2026 01:03 PM
కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయకుండా, వెంటనే క్లాప్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్ని కిట్టు కోరారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులను గాడిలో...
కొత్తపేటలో వైయస్ఆర్సీపీని మరింత బలోపేతం చేద్దాం
16-09-2026 12:53 PM
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తిస్తూ బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు
ఆళ్ల నానికి వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళి
16-09-2026 12:50 PM
ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల నాని, వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతల హౌస్ అరెస్ట్ అక్రమం
16-09-2026 12:42 PM
డీఎస్సీ వ్యవహారం, ఉద్యోగ భృతి, వసతి దీవెన వంటి అంశాలపై విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వడం కూడా నేరంగా మారిందా అని కాకాణి నిలదీశారు.
జెన్జీ గొంతు నొక్కే యత్నం!..
16-09-2026 09:50 AM
అందులో భాగంగానే జీవో 9ను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే...
ఫ్రీహోల్డ్ సక్రమమే
16-09-2026 09:47 AM
అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన వ్యవసాయ భూములపై, 10 ఏళ్లు పూర్తయిన ఇళ్ల స్థలాలపై వాటిని పొందిన వారు లేకపోతే వారి వారసులకు పూర్తి హక్కులు కల్పిస్తూ 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం యాక్ట్ నం.35 వచ్చింది.
అంగట్లో వెటర్నరీ పోస్టులు!
16-09-2026 09:44 AM
తాజాగా ఈ పోస్టులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామంటూ రివైజ్డ్ జీవో 22 జారీ చేసింది. రాత్రికి రాత్రే ఇలా జీవోలను మార్చడం వెనుక పెద్ద మంత్రాంగమే...
15-09-2026
ఈనెల 21న శాప్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నిరసన
15-09-2026 05:36 PM
నియామక ప్రక్రియలో రోజుకొక అక్రమం బయటకు వస్తోన్నా, అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణ జరపడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
డీఎస్సీ అవకతవకలపై 21న శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన
15-09-2026 04:54 PM
డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పేపర్ లీకేజీలు, ప్రశ్నపత్రాల అమ్మకాలు, డబ్బులు...
2029లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యం
15-09-2026 04:30 PM
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఈరలక్కప్ప పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో మంచి అభ్యర్థులను ఎంపిక చేసి వారి విజయానికి నాయకులు, కార్యకర్తలు...
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
15-09-2026 04:23 PM
పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలని, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు.
పార్టీ పదవులకు వన్నె తెచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి
15-09-2026 03:46 PM
సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భూమా కిషోర్ కుమార్ రెడ్డి, వైయస్ఆర్సీపీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కర్రా గిరిజా...
90 రోజుల హామీ ఏమైంది లోకేష్?
15-09-2026 03:42 PM
90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ గడువు దాటిపోయినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని అహ్మద్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యానికి కారణమేంటో...
ఇది ప్రజాస్వామ్యమా.. నిఘా రాజ్యమా?
15-09-2026 03:36 PM
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తే అది ఆందోళనకరమైన పరిణామమని రమేష్ గౌడ్ పేర్కొన్నారు
ఆళ్లనాని ఆకస్మిక మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి
15-09-2026 02:53 PM
ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని పనిచేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విశాఖలో నీటి సంక్షోభం
15-09-2026 02:25 PM
ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రత పెరిగిన నీటి సంక్షోభం. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం ముందస్తు...
జగనన్న చారిత్రక అడుగుకి 3 ఏళ్లు!
15-09-2026 01:12 PM
తాడేపల్లి : పేదలకు నాణ్యమైన వైద్యం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాటి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం
15-09-2026 12:54 PM
రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన రెండున్నర సంవత్సరాలుగా శాంతిభద్రతలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో
స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఢీకొడతాం
15-09-2026 12:35 PM
నెల్లూరు నగర అభివృద్ధిని మంత్రి నారాయణ పూర్తిగా విస్మరించారని కాకాణి ఆరోపించారు. నారాయణ వల్ల నెల్లూరు ప్రజలకు రూపాయి ఉపయోగం లేదని,
దేశ భవిష్యత్తును నిర్మించేది ఇంజనీర్లే
15-09-2026 12:04 PM
“ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కాకినాడ డీసీసీబీ కుంభకోణాలపై విచారణకు సిద్ధమేనా?
15-09-2026 11:57 AM
ప్రస్తుతం తుమ్మల బాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కేవలం తనపైనే కాకుండా కాకినాడ డీసీసీబీ బ్యాంకు కుంభకోణాలపైనా ఒకేసారి నిష్పాక్షిక విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని
విశాఖలో గుక్కెడు మంచినీళ్లకు ప్రజల తిప్పలు
15-09-2026 11:54 AM
విశాఖ నగరంలో మంచినీటి సంక్షోభం నెలకొన్నా పాలకులు మొద్దు నిద్రపోతున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొవ్వ పంచాయతీలో మధ్యలోనే నిలిచిన రోడ్డు పనులు
15-09-2026 11:51 AM
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా అరకు నియోజకవర్గ నాయకుడు పాంగి నరసింగరావు ఆధ్వర్యంలో యువ నాయకుల బృందం సొవ్వ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితిని పరిశీలించింది.
14-09-2026
పరీక్షల వ్యవస్థపై నమ్మకం కోల్పోతే.. అభ్యర్థుల కలలు కూడా చెదిరిపోతాయి
14-09-2026 10:23 PM
“చంద్రబాబు గారూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం కల్పించడం ప్రభుత్వానికి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ బాధ్యత. మరి, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు...
క్రికెట్, ఆర్చరీ, హాకీ క్రీడాకారులకు వైయస్ జగన్ అభినందనలు
14-09-2026 12:44 PM
అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి మేనత్త కన్నుమూత
14-09-2026 12:37 PM
కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు.
విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి
14-09-2026 12:34 PM
ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని..
కూటమితో ప్రజలు పడే కష్టాలన్నీ తొలగిపోవాలి
14-09-2026 12:31 PM
భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తలపెట్టే అన్ని కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ప్రార్థించినట్లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం...
13-09-2026
పిడుగుపాటుతో నలుగురు మృతిపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
13-09-2026 11:09 PM
పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం కలచివేసిందని వైయస్ జగన్ అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘చంద్రబాబు వాటర్మెన్ కాదు.. క్వార్టర్మెన్’
13-09-2026 07:05 PM
విశాఖపట్నం: చంద్రబాబు వాటర్మెన్ కాదు.. క్వార్టర్మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »