Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గ్రూప్–1పై గోబెల్స్ ప్రచారం..
చంద్రబాబు మహిళలకు క్షమాపణలు చెప్పి తీరాలి
కూటమి ప్రభుత్వంలో ఆటవిక పాలన
విద్యారంగానికి వై. కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
విదేశాల్లోనూ, బయట ప్రాంతాలలో ఉన్న అర్హులైన ఓటర్లను తొలగించొద్దు...
కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం
స్వాతంత్ర్యం త్యాగాల ఫలితం.. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్ ఆర్డర్లు
నేతన్నలకు అన్యాయం.. అనర్హులకు చేనేత పథకాలా?
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
స్టోరీస్
16-08-2026
గ్రూప్–1పై గోబెల్స్ ప్రచారం..
16-08-2026 06:01 PM
“గ్రూప్–1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిట్ నివేదికలో శాస్త్రీయ ఆధారాలతో అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు.
చంద్రబాబు మహిళలకు క్షమాపణలు చెప్పి తీరాలి
16-08-2026 05:59 PM
జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆయన ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో ఆటవిక పాలన
16-08-2026 05:56 PM
రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం తీవ్ర అన్యాయం. 55-60 ఏళ్ల వయసులో మళ్లీ అన్ని...
విద్యారంగానికి వై. కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
16-08-2026 04:35 PM
విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విద్యా ప్రదాత కొండారెడ్డి గారని శ్రీ...
15-08-2026
విదేశాల్లోనూ, బయట ప్రాంతాలలో ఉన్న అర్హులైన ఓటర్లను తొలగించొద్దు...
15-08-2026 05:47 PM
.విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి స్వదేశానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు ఎంతోమంది
కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం
15-08-2026 04:58 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోంది.
స్వాతంత్ర్యం త్యాగాల ఫలితం.. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
15-08-2026 02:19 PM
“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయి. అనేక రంగాల్లో పురోగతి సాధించాం. అయినప్పటికీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్ ఆర్డర్లు
15-08-2026 02:16 PM
స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం?
నేతన్నలకు అన్యాయం.. అనర్హులకు చేనేత పథకాలా?
15-08-2026 12:59 PM
చేనేత పథకాలు రాజకీయ కార్యకర్తలకు పంచేందుకు కాదని, మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సినవని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
15-08-2026 12:56 PM
నిజమైన స్వాతంత్ర్యం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సమాజానికి సంపూర్ణ...
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. ఉజ్వల భారత నిర్మాణానికి పునరంకితం కావాలి
15-08-2026 09:58 AM
గొప్ప భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ పేర్కొన్నారు
టెట్ మినహాయింపు కోసం పోరాడిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం
15-08-2026 09:53 AM
సస్పెన్షన్ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారంటూ అభియోగాలు పేర్కొనడం పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిన చర్య అని ఆమె అన్నారు.
14-08-2026
అభద్రతా భావంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు
14-08-2026 08:24 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని అణచివేయాలని చూస్తోందని, తన అరెస్టు, జైలుకు పంపడం ఇందులో భాగమేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరా
భూసేకరణలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు
14-08-2026 08:21 PM
నా హయాంలో ఏ ఒక్క రైతయినా తాను మోసపోయానని స్టేట్మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతులకు నష్టం కలిగించేలా నేను వ్యవహరించానని నిరూపిస్తే
డీఎస్సీ దగా బట్టబయలు.. బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి
14-08-2026 08:18 PM
ఎన్ని అంశాలు తెరపైకి తెచ్చినా డీఎస్సీలో జరిగిన వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించకుండా అడ్డుకోవడం వల్ల వాస్తవాలు మారవు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
14-08-2026 04:56 PM
మాజీ మంత్రికి బెయిల్ రావడంతో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్న...
బీసీ నేతలపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు,
14-08-2026 04:41 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో బీసీలను రాజకీయాలకు దూరం చేయాలని కుట్రపూరిత వాతావరణం సృష్టించారు. కేసుల పేరుతోనో, అరెస్టుల పేరుతోనో, దాడుల పేరుతోనో భయపెడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని...
నాపై విజిలెన్స్ విచారణ చేసేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఉన్న అధికారం ఏంటి..?
14-08-2026 04:12 PM
తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నాపై కేసు నమోదు చేసారు. ఈ కేసు నమోదు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. 2021, 2023 రిట్ పిటీషన్లకు సంబంధించి నాపై కేసు నమోదు చేసి ఆన్ లైన్ పెట్టారు.
విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్
14-08-2026 04:02 PM
విశాఖ ఎంపీ భరత్ 2 టీఎంసీల నీరు మాత్రమే అవసరమన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. టీఎంసీ అంటే మూడు అక్షరాల పదం కాదని, దాని వెనుక ఉన్న నీటి పరిమాణాన్ని అర్థం
కర్నూలులో జగన్ పర్యటనకు భారీ స్పందన
14-08-2026 02:26 PM
గురువారం ఉదయం నుంచే పోలీసులు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించేందుకు ప్రయత్నించినా, జగన్పై ఉన్న అభిమానంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని...
రైతులకు ఉరి.. బినామీలకు సిరి
14-08-2026 01:22 PM
కోఆపరేటివ్ చక్కెర కర్మాగారాలను నిబంధనలకు విరుద్ధంగా లిక్విడేషన్ చేసే ప్రక్రియలో భాగంగానే వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది
కరవు కోరల్లో రైతులు.. చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
14-08-2026 12:59 PM
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కరవు పరిస్థితులపై మంత్రులు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదని...
అమరావతి అద్భుత నగరం కాదు.. అదొక భారీ దోపిడీ రాజ్యం!
14-08-2026 12:20 PM
అమరావతిలో జరుగుతున్న పనులు చూస్తుంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారెవరైనా సరే ఈ దోపిడీని చూసి బాధపడాల్సిందే.
డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించినందుకు జమ్మలమడుగులో 400 మందిపై కేసులు
14-08-2026 11:40 AM
ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు సుమారు 400 మందిపై కేసులు నమోదయ్యాయి.
13-08-2026
డిఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు.
13-08-2026 09:03 PM
రాష్ట్రంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. డిఎస్సీ కుంభకోణంపై యువత రోడ్లెక్కి పోరాడుతుంటే, త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో వైయస్సార్సీపీ మండలిలో ఈ అంశంపై...
కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు
13-08-2026 08:57 PM
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది, అన్నది చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్ ఒక ఉదాహరణ. అది ఒక స్పష్టమైన ఘట్టంగా, ఉదాహరణగా చరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతుంది.
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
13-08-2026 08:48 PM
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు.
రెడ్బుక్ రాజ్యాంగంలో బాధితులే నిందితులు
13-08-2026 05:16 PM
ఆగస్టు 1న చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త గిరిపై, ఆయన ఇంటిపై దాడి జరిగింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యేకు గిరి రాత్రి 7.45 గంటలకు ఫోన్ చేసి, తనపై దాడి...
పంచదార్లలో అక్రమ మైనింగ్ ను అడ్డుకోండి
13-08-2026 04:43 PM
పంచదార్లలోని సంరక్షిత బౌద్ధ క్షేత్రానికి, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను ఆయన సభలో వివరించారు.
రాష్ట్రంలో డీజీపీ ఉన్నట్టా? లేనట్టా?
13-08-2026 04:14 PM
ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడూ చేయని విపరీత చేష్టలకు సీఎం చంద్రబాబు తెరలేపారు. తనకు అవసరమా? ఇది తప్పా, ఒప్పా? అనే విచక్షణ కోల్పోయి, ఏకంగా రాష్ట్ర డీజీపీని పక్కనపెట్టి 1100 మంది ఎస్హెచ్ఓలు,...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »