స్టోరీస్

17-08-2026

17-08-2026 01:19 PM
చంద్ర‌బాబు  గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
17-08-2026 01:14 PM
ఒక పోలింగ్‌ స్టేషన్‌ నుంచి మరో పోలింగ్‌ స్టేషన్‌కు ఓటరును మార్చేందుకు ఫారం-8లో ప్రత్యేక ఆప్షన్‌ లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నిసార్‌ అహమద్‌ తెలిపారు.
17-08-2026 11:51 AM
ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు.
17-08-2026 11:43 AM
“డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డీఎస్సీలో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు.
17-08-2026 11:33 AM
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
17-08-2026 11:25 AM
కర్నూలు టూర్‌లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ
17-08-2026 11:22 AM
ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చే మహానేత విగ్రహంపై నల్లరంగు పూయడం వెనుక ఎవరున్నారో పోలీసులు తక్షణమే గుర్తించాలని వైయస్సార్‌సీపీ నేతలు కోరారు

16-08-2026

16-08-2026 06:01 PM
“గ్రూప్‌–1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిట్‌ నివేదికలో శాస్త్రీయ ఆధారాలతో అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు.
16-08-2026 05:59 PM
జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆయన ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
16-08-2026 05:56 PM
రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం తీవ్ర అన్యాయం. 55-60 ఏళ్ల వయసులో మళ్లీ అన్ని...
16-08-2026 04:35 PM
విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విద్యా ప్రదాత కొండారెడ్డి గారని శ్రీ...

15-08-2026

15-08-2026 05:47 PM
.విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి స్వదేశానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు ఎంతోమంది
15-08-2026 04:58 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోంది.
15-08-2026 02:19 PM
“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయి. అనేక రంగాల్లో పురోగతి సాధించాం. అయినప్పటికీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.
15-08-2026 02:16 PM
స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్‌ ఆర్డర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం?
15-08-2026 12:59 PM
చేనేత పథకాలు రాజకీయ కార్యకర్తలకు పంచేందుకు కాదని, మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సినవని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు.
15-08-2026 12:56 PM
నిజమైన స్వాతంత్ర్యం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సమాజానికి సంపూర్ణ...
15-08-2026 09:58 AM
గొప్ప భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు
15-08-2026 09:53 AM
సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారంటూ అభియోగాలు పేర్కొనడం పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిన చర్య అని ఆమె అన్నారు.

14-08-2026

14-08-2026 08:24 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని అణచివేయాలని చూస్తోందని, తన అరెస్టు, జైలుకు పంపడం ఇందులో భాగమేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరా
14-08-2026 08:21 PM
నా హయాంలో ఏ ఒక్క రైత‌యినా తాను మోసపోయానని స్టేట్‌మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతులకు నష్టం కలిగించేలా నేను వ్యవహరించానని నిరూపిస్తే
14-08-2026 08:18 PM
ఎన్ని అంశాలు తెరపైకి తెచ్చినా డీఎస్సీలో జరిగిన వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించకుండా అడ్డుకోవడం వల్ల వాస్తవాలు మారవు.
14-08-2026 04:56 PM
మాజీ మంత్రికి బెయిల్ రావడంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్న...
14-08-2026 04:41 PM
రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో బీసీలను రాజకీయాలకు దూరం చేయాలని కుట్రపూరిత వాతావరణం సృష్టించారు. కేసుల పేరుతోనో, అరెస్టుల పేరుతోనో, దాడుల పేరుతోనో భయపెడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని...
14-08-2026 04:12 PM
తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌లో నాపై కేసు నమోదు చేసారు. ఈ కేసు నమోదు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.  2021, 2023 రిట్ పిటీషన్లకు సంబంధించి నాపై కేసు నమోదు చేసి ఆన్ లైన్ పెట్టారు.
14-08-2026 04:02 PM
విశాఖ ఎంపీ భరత్‌ 2 టీఎంసీల నీరు మాత్రమే అవసరమన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. టీఎంసీ అంటే మూడు అక్షరాల పదం కాదని, దాని వెనుక ఉన్న నీటి పరిమాణాన్ని అర్థం
14-08-2026 02:26 PM
గురువారం ఉదయం నుంచే పోలీసులు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించేందుకు ప్రయత్నించినా, జగన్‌పై ఉన్న అభిమానంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని...
14-08-2026 01:22 PM
కోఆపరేటివ్‌ చక్కెర కర్మాగారాలను నిబంధనలకు విరుద్ధంగా లిక్విడేషన్‌ చేసే ప్రక్రియలో భాగంగానే వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది
14-08-2026 12:59 PM
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కరవు పరిస్థితులపై మంత్రులు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదని...
14-08-2026 12:20 PM
అమరావతిలో జరుగుతున్న పనులు చూస్తుంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారెవరైనా సరే ఈ దోపిడీని చూసి బాధపడాల్సిందే.

Pages

Back to Top