స్టోరీస్

19-08-2026

19-08-2026 04:56 PM
ఈదుమూడి గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్న యాదవులపై జరిగిన దాడిపై ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించాం
19-08-2026 04:17 PM
నిన్న వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బీసీలకు ఓ చట్టం తెచ్చి, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు, బీసీలకు వాళ్ల పార్టీనే రక్షణ
19-08-2026 04:09 PM
తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మాధవరావు తెలిపారు
19-08-2026 04:02 PM
తమ్మన శ్రీనివాస్‌పై నమోదైన కేసులకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పార్టీ తరఫున న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని జక్కంపూడి విజయలక్ష్మి
19-08-2026 03:58 PM
పేకాట క్లబ్‌ను వెంటనే మూసివేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పార్టీ
19-08-2026 03:39 PM
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని వైయస్‌ జగన్‌ అన్నారు.
19-08-2026 03:27 PM
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపకుండా అధికార పక్షం సభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేయడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో
19-08-2026 03:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని ఆరె శ్యామల తెలిపారు.
19-08-2026 03:07 PM
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  
19-08-2026 01:48 PM
ఎన్నికల తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చానని, ఎన్నికల సమయంలో మోసపోయామని బయటకు చెప్పుకోలేకపోయిన వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారని
19-08-2026 12:07 PM
ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై వేధింపులు పెరిగిపోయాయని అన్నారు.
19-08-2026 11:58 AM
అన్ని పక్షాల సభ్యులు కలిసి కొత్త డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్‌ మోషేన్‌ రాజు స్పష్టం చేశారు.
19-08-2026 11:31 AM
136 బీసీ కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనని రమేష్ యాదవ్ తెలిపారు.
19-08-2026 11:21 AM
అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
19-08-2026 11:12 AM
లోకేష్ అసెంబ్లీలో సవాళ్లు విసురుతున్నారు తప్ప ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించరనే ధైర్యంతో అసెంబ్లీలో మాట్లాడుతున్నారని,
19-08-2026 10:54 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో మండలి ఛైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు.
19-08-2026 10:47 AM
పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నల్ల కండువాలతో శాసనమండలికి ర్యాలీగా వెళ్లడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు..

18-08-2026

18-08-2026 06:51 PM
నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వైయస్‌ జగన్‌ వారితో చర్చించనున్నారు.  
18-08-2026 06:47 PM
డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరీక్ష లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు,
18-08-2026 06:43 PM
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైయస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్‌ అనంతరం ఆయన వైయస్‌ జగన్‌ను కలిసి ఎన్నికకు
18-08-2026 05:11 PM
డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు
18-08-2026 04:48 PM
అసెంబ్లీ మీడియా పాయింట్‌: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ప‌ట్టుబ‌డితే రెండో రోజు కూడా ప్రభుత్వం భయపడి పారిపోయింద‌ని శాసనమండలి విపక్ష నేత
18-08-2026 04:17 PM
ఎస్‌ఆర్‌బీసీ కాలువపై ఆధారపడిన ఆయకట్టు రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి వెంటనే నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని
18-08-2026 04:13 PM
గుంటూరు జిల్లా, నగర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
18-08-2026 04:09 PM
తాడేపల్లి: పోలీసులే గంజాయి, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్ర
18-08-2026 03:08 PM
నాడు దివంగత నేత వైయస్సార్ హయాంలో, అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకునేలా...
18-08-2026 03:03 PM
లక్ష్మీపురం పరిధిలో సుమారు 350 నుంచి 400 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పంటల కోసం లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులను పంట చేతికొచ్చే సమయంలో ఖాళీ చేయిస్తే తీవ్రంగా నష్టపోతారని
18-08-2026 02:47 PM
అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులను పోల్చడం సరికాదని అవినాష్‌రెడ్డి అన్నారు. కోన రవి, భరత్‌ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని పీవీ సింధుతో పోల్చడం ఎలా
18-08-2026 02:30 PM
మహిళల సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి, ఎంపీ నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించారు.
18-08-2026 01:59 PM
చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్లుగా నన్ను నిరంతరం వెంటాడుతూ, వేటాడుతూ అక్రమ కేసులు బనాయిస్తోంది. నా కుటుంబానికి చెందిన భూముల విషయంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చేత ఎస్పీకి లేఖ

Pages

Back to Top