Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
తల్లికి మళ్లీ మోసం!
45 లక్షల ఓట్లు ఔట్!
దళిత మహిళ గంగమ్మది పక్కా కస్టోడియల్ డెత్
‘తల్లికి వందనం’ కాదు.. తల్లుల వంచన పథకం
చంద్రబాబు వ్యవసాయానికి హానికరం
డీఎస్సీ దగాపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
కూటమి పతనంతోనే దళితులకు స్వేచ్ఛ
విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం వద్దు
కక్షసాధింపులో భాగంగానే భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం
స్టోరీస్
25-07-2026
రాష్ట్ర ప్రజలకు వైయస్ జగన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
25-07-2026 12:19 PM
ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు
తల్లికి మళ్లీ మోసం!
25-07-2026 12:08 PM
మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులను నిలువునా మోసం చేస్తున్నారు. ప్రచారంలో మాత్రం తొలి ఏడాది ఎగవేసిన దానిని దాచిపెట్టి, రెండవ ఏడాది అరకొరగా ఇచ్చినదానినే తొలి ఏడాదిగా...
45 లక్షల ఓట్లు ఔట్!
25-07-2026 12:00 PM
గడువు పెంచాక మరిన్ని ఓట్ల తొలగింపు ‘సర్’లో ప్రధాన ఘట్టమైన ఇంటింటి సర్వే శుక్రవారం రాత్రితో ముగిసింది. జూన్ 15న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 15తో ముగియాల్సి ఉన్నా అన్ని వైపుల నుంచి వచ్చిన...
24-07-2026
దళిత మహిళ గంగమ్మది పక్కా కస్టోడియల్ డెత్
24-07-2026 09:42 PM
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మృతులు, లాకప్ డెత్లపై లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే ముఖ్యమంత్రి స్పందించాలి.
‘తల్లికి వందనం’ కాదు.. తల్లుల వంచన పథకం
24-07-2026 09:39 PM
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 87.41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది మాత్రమే...
చంద్రబాబు వ్యవసాయానికి హానికరం
24-07-2026 06:37 PM
ఈ రాష్ట్రంలో రైతన్నలకు, వ్యవసాయ రంగానికి మేలు జరిగితే చూసి ఆనందించే మొదటి వ్యక్తి వైఎస్.జగన్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపిస్తోంది
డీఎస్సీ దగాపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
24-07-2026 04:10 PM
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం...
కూటమి పతనంతోనే దళితులకు స్వేచ్ఛ
24-07-2026 04:07 PM
మా వీపులు పగలగొట్టినా, సంఘ బహిష్కరణలు చేసినా, అంటరానితనాన్ని మా మీద రుద్దినా.. వైఎస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే మా అంకితభావం నుంచి పక్కకు తప్పించలేరు. గుర్రం జాషువా గారి...
విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం వద్దు
24-07-2026 03:53 PM
వసతి గృహ భవనం పూర్తిగా పాడైపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పైకప్పు పెచ్చులూడి పడుతూ విద్యార్థినులు గాయపడుతున్నారని తెలిపారు.
కక్షసాధింపులో భాగంగానే భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం
24-07-2026 03:52 PM
కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అంపోలు జైలులో సీదిరి అప్పలరాజుతో వైయస్ఆర్సీపీ ముఖ్య నేతల ములాఖాత్
24-07-2026 03:50 PM
సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడి న్యాయాన్ని సాధించుకుంటామని తెలిపారు.
మాల గంగమ్మ లాకప్డెత్ను కప్పిపుచ్చేదెవరు?
24-07-2026 03:38 PM
బద్దెనహల్లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయస్ఆర్సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం.
విజయవాడలో గుర్రం జాషువా 55వ వర్ధంతి
24-07-2026 03:15 PM
సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై తన రచనలతో పోరాటం సాగించిన గొప్ప కవి జాషువా అని నేతలు కొనియాడారు.
కేటీఆర్కు వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
24-07-2026 01:17 PM
ప్రియమైన సోదరుడు తారక్కు జన్మదిన శుభాకాంక్షలు
సర్ ఆర్థర్ కాటన్కు వైయస్ జగన్ నివాళులు
24-07-2026 01:00 PM
‘కృష్ణా–గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ గారు
గుర్రం జాషువాకు వైయస్ జగన్ నివాళులు
24-07-2026 12:56 PM
కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
24-07-2026 12:12 PM
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల రూ.10 వేల స్టైఫండ్ను వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు కోరారు.
జేసీ అరాచకాలకు పోలీసులు ప్రేక్షకులుగా మారడం బాధాకరం
24-07-2026 11:55 AM
తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైయస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి బహిరంగంగా ప్రకటించినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నించారు.
23-07-2026
వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడిగా పీవీఎల్ నరసింహరాజు
23-07-2026 09:57 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలను పార్టీ కీలక పదవుల్లో నియమించింది.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
23-07-2026 09:53 PM
ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు కురసాల...
బీసీల్ని నిండా ముంచిన కూటమి సర్కార్
23-07-2026 09:47 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ
దేవాలయాల భద్రతలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం
23-07-2026 07:35 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి...
కేంద్ర, రాష్ట్రాల వైఫల్యం వల్లే నీట్, డీఎస్సీ అక్రమాలు
23-07-2026 07:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు
వైయస్ జగన్ను కలిసిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రతినిధులు
23-07-2026 07:22 PM
థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్ఎస్ఆర్ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
చిన్నారి వైద్య ఖర్చులకు వాసుపల్లి రూ.20 వేల సాయం
23-07-2026 04:07 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి
పెట్టుబడులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
23-07-2026 03:59 PM
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్లో ఎంపీ మిథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని
పంచదర్లలో మైనింగ్ను వెంటనే నిలిపివేయాలి
23-07-2026 03:50 PM
2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని,
కడప జిల్లా రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్రెడ్డి వినతి
23-07-2026 03:47 PM
కడప జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల
భూమనపై టీడీపీ ప్రభుత్వ కక్ష సాధింపు అన్యాయం
23-07-2026 03:45 PM
ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్రెడ్డి పేర్కొన్నారు.
పలాస వైపు దాసన్న దండయాత్ర..
23-07-2026 03:36 PM
సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయస్సార్సీపీ నేత పేరాడ తిలక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »