స్టోరీస్

01-09-2026

01-09-2026 12:53 PM
వెలిగొండ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డేనని డా. అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు.
01-09-2026 12:49 PM
2025లో ఒక మేజర్‌ మినరల్‌ మైన్‌ రద్దు చేసినప్పటికీ అది ఇప్పటికీ ఎలా కొనసాగుతోందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. చైనా వ్యక్తి యాంగ్జున్‌ డౌకు వేమిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది అసలు ప్రశ్న
01-09-2026 12:34 PM
ఈ సందర్భంగా అరకు ఎంపీ దంపతులను సీఎం జోసెఫ్ విజయ్ ఆత్మీయంగా పలకరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్టి వికాస్ పాల్గొన్నారు.  
01-09-2026 12:29 PM
గిరిజన బిడ్డల విద్య కోసం పోరాడటం నేరమా? తల్లిదండ్రుల పక్షాన నిలబడటం తప్పా? అని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు
01-09-2026 12:24 PM
మహిళా నాయకురాలితో వ్యవహరించే తీరుపై పోలీసులు కనీస సంయమనం పాటించాలని పేర్కొన్నారు.  
01-09-2026 12:22 PM
విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జిని కూడా పోలీసులు విశాఖకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని
01-09-2026 12:16 PM
అరెస్టులు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని ఆపలేరని నేతలు పేర్కొన్నారు. గిరిజన బిడ్డల హక్కులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం
01-09-2026 09:54 AM
అనంతరం భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు

31-08-2026

31-08-2026 07:48 PM
ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా గమనించాలి
31-08-2026 07:40 PM
 ఇక నాలుగో స్థానంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి నిలిచారు. తనకు కేటాయించిన నిదుల్లో ఇప్పటివరకూ 48.94 శాతం నిధులను వినియోగించారు.
31-08-2026 07:13 PM
37.5 కిలోమీటర్ల మేర ఉన్న రెండు ప్రధాన టన్నెళ్లలో దాదాపు 30.5 కిలోమీటర్ల పనులను వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి చేశారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.
31-08-2026 07:09 PM
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరిట వారం రోజులుగా చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి టీడీపీ నాయకుల వరకు అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు.
31-08-2026 04:30 PM
బీసీ-ఏ జాబితాలో సంచార జాతులకు ఉన్న 7 శాతం రిజర్వేషన్‌ ఫలాలు బలమైన వర్గాలకే అందుతున్నాయని, అందువల్ల గంగిరెద్దుల, బుడబుక్కల, పిచ్చుగుంట్ల వంటి 32 కులాలకు ప్రత్యేక రిజర్వేషన్‌..
31-08-2026 04:22 PM
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో ముశ్యాం శ్రీను వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.  
31-08-2026 03:55 PM
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ
31-08-2026 02:41 PM
చిప్పిలి ట్యాంక్‌కు నీరు వచ్చే సమయానికి రక్షణ చర్యలు పూర్తి చేయాలని మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింకా చలపతి అన్నారు
31-08-2026 02:35 PM
తుఫాను నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు
31-08-2026 12:55 PM
సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయ‌స్ జగన్‌, అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
31-08-2026 12:51 PM
రాయలసీమ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని కాటసాని రాంభూపాల్‌రెడ్డి మండిపడ్డారు.
31-08-2026 12:09 PM
సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు
31-08-2026 11:57 AM
కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్‌, వైయ‌స్ జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.
31-08-2026 11:47 AM
రాయలసీమకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు, సాగు, తాగునీటికి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు
31-08-2026 11:40 AM
సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా,
31-08-2026 11:34 AM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
31-08-2026 09:49 AM
నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది.

30-08-2026

30-08-2026 09:40 PM
తాడేపల్లి :  చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ చోరీపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
30-08-2026 09:34 PM
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి
30-08-2026 07:33 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి
30-08-2026 07:27 PM
ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.
30-08-2026 07:07 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.

Pages

Back to Top