స్టోరీస్

19-07-2026

19-07-2026 07:06 PM
ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు.
19-07-2026 06:58 PM
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన...
19-07-2026 05:07 PM
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం  నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ...
19-07-2026 05:01 PM
అనంత‌పురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేస
19-07-2026 04:52 PM
విశాఖ‌పట్నం: ప్రమాదం జరిగిన వెంట‌నే రెస్క్యూ ఆపరేషన్ చేప‌ట్ట‌కుండా దాదాపు 18 గంట‌ల పాటు ఆలస్యం చేయడం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆరోపించారు.
19-07-2026 04:46 PM
రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు,...
19-07-2026 03:35 PM
 సీఎం రమేష్‌ తన పీఏ విజయ్‌కుమార్‌నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి...

18-07-2026

18-07-2026 06:20 PM
 ప్రజల ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కలలుగన్న రామాయపట్నం పోర్టును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించి, వేల...
18-07-2026 06:10 PM
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా
18-07-2026 06:00 PM
ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పట్టించుకోకపోవడం...
18-07-2026 05:57 PM
 గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
18-07-2026 04:42 PM
సోషల్ మీడియాలో నిజాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు.
18-07-2026 03:24 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వెలంపల్లి విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా, విద్య, వైద్యం, సంక్షేమ
18-07-2026 03:18 PM
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు చేసే పోస్టులను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
18-07-2026 03:15 PM
గతంలో న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.
18-07-2026 02:48 PM
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని  వైయస్‌ జగన్‌ కోరారు
18-07-2026 02:16 PM
 వైయ‌స్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన,
18-07-2026 02:06 PM
ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే  ఛలో పంచదార్ల  కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
18-07-2026 01:57 PM
గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు.
18-07-2026 01:53 PM
పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు.
18-07-2026 01:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో
18-07-2026 01:46 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
18-07-2026 01:42 PM
నాయకులు, కార్యకర్తలకు  జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన...
18-07-2026 01:39 PM
ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు
18-07-2026 01:35 PM
శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన  వైయస్‌ జగన్‌, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని...
18-07-2026 09:44 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
18-07-2026 09:41 AM
పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గౌరవిస్తూ రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన కీలక మౌలిక...
18-07-2026 08:30 AM
అమ్మఒడి పథకం ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, మా ప్రభుత్వం తెచ్చిన పథకానికి పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకోవడం సహజమే కానీ, దీన్ని సక్రమంగా అమలు చేయడం...
18-07-2026 08:28 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత పాలకుల వల్ల రైతులు తమ సమస్యలపై మళ్లీ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు...

17-07-2026

17-07-2026 04:53 PM
పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్...

Pages

Back to Top