Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అప్రజాస్వామికం
తిరుమల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహం మాయం
రోడ్డు ప్రమాదాన్నీ రాజకీయ కక్షసాధింపునకు ఆయుధంగా మార్చారు
వైయస్ జగన్ను కలిసిన నాగార్జున యాదవ్
జత్వాని కేసులో సీఐడీ ఛార్జ్షీట్తో బట్టబయలైన చంద్రబాబు కుట్రలు.
పొగాకు రైతులతో వైయస్ జగన్ భేటీ
రాయలసీమ నీటి సమస్యలపై వైయస్ఆర్సీపీ స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం
‘మీకు నేనున్నాను’
వైయస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
‘తల్లికి వందనం’ పేరుతో తల్లులకు చంద్రబాబు మహామోసం
స్టోరీస్
22-07-2026
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు అప్రజాస్వామికం
22-07-2026 10:33 PM
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తూ, బీసీ సోదరుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్టం ప్రకారం కాకుండా 'రెడ్ బుక్ రాజ్యాంగం'...
తిరుమల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహం మాయం
22-07-2026 10:30 PM
ఆంజనేయస్వామి అంటే గౌరవమంటూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇప్పుడు ఏమయ్యారని శ్యామల ప్రశ్నించారు
రోడ్డు ప్రమాదాన్నీ రాజకీయ కక్షసాధింపునకు ఆయుధంగా మార్చారు
22-07-2026 10:22 PM
అరెస్టులతో వైయస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.
వైయస్ జగన్ను కలిసిన నాగార్జున యాదవ్
22-07-2026 10:18 PM
నాగార్జున యాదవ్ చెప్పిన వివరాలను విన్న శ్రీ వైయస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. రాజకీయ కక్షతో పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని
జత్వాని కేసులో సీఐడీ ఛార్జ్షీట్తో బట్టబయలైన చంద్రబాబు కుట్రలు.
22-07-2026 07:17 PM
దేశంలో ఎక్కడైనా , రాజ్యాంగం ప్రకారం పోలీసులకు ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు వస్తే దాన్ని స్వీకరించి, ప్రాథమిక విచారణ చేసి, కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపాలి. జత్వాని వ్యవహారంలో...
పొగాకు రైతులతో వైయస్ జగన్ భేటీ
22-07-2026 07:14 PM
రాష్ట్రంలో 1.17 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతుండగా, అందులో 70 వేల ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. మిగిలింది ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి దారుణంగా పడిపోయింది
రాయలసీమ నీటి సమస్యలపై వైయస్ఆర్సీపీ స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం
22-07-2026 07:10 PM
రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగానికి అండగా నిలిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
‘మీకు నేనున్నాను’
22-07-2026 07:05 PM
తాడేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ తీరు వల్ల పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారికి తాము అండగా, తోడుగా నిలుస్తామని, వారి సమస్యలపై పోరాడుతామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అ
వైయస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
22-07-2026 05:09 PM
వైయస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్బాబు తెలిపారు.
‘తల్లికి వందనం’ పేరుతో తల్లులకు చంద్రబాబు మహామోసం
22-07-2026 04:48 PM
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇంటింటికీ తిరిగి ‘మీకు రూ.15 వేలు.. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదే ‘తల్లికి వందనం’...
ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తా.. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తా
22-07-2026 03:53 PM
పామర్రులో జరిగిన ఒక్క ఘటన చూస్తేనే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే, విధులకు ఆటంకం కలిగించారనే...
దాడులు చేస్తే వైయస్ఆర్సీపీ బలహీనపడుతుందని అనుకోవడం భ్రమ
22-07-2026 03:47 PM
రెండేళ్లుగా పంటలు సకాలంలో కోయనివ్వకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కోకో, పామాయిల్ చెట్లు చనిపోయాయని తెలిపారు
జేసీ ప్రభాకర్రెడ్డి హింసా రాజకీయాలకు పోలీసులు సహకరించడం దుర్మార్గం
22-07-2026 03:35 PM
పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించి తాడిపత్రిలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు
జీఓ–396తో డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ముప్పు
22-07-2026 02:49 PM
రిజిస్టర్ సేవా కేంద్రాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయంతో వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ దారుణం
22-07-2026 02:40 PM
విగ్రహాన్ని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని భూమన తెలిపారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తిని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్న సమాచారం
ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలి
22-07-2026 02:09 PM
కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగం, అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారి కోసం తీసుకొచ్చిన నిఘా విధానాలను కోట్ చేస్తూ జీవో నంబరు1426 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వాటిని మోపడం విడ్డూరంగా ఉంది.
దాడిశెట్టి రాజాను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
22-07-2026 01:05 PM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇసుక మాఫియా.. ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలి
22-07-2026 01:02 PM
ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు
ఇసుక మాఫియా.. ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలి
22-07-2026 12:14 PM
ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాజీ సర్పంచ్కు ఎమ్మెల్సీ పరామర్శ
22-07-2026 12:07 PM
వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
నేడు పొగాకు రైతులతో వైయస్ జగన్ సమావేశం
22-07-2026 10:05 AM
ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పొగాకు రైతులు హాజరుకానున్నారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైయస్ జగన్...
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసిన వైయస్ఆర్సీపీ ఎంపీలు
22-07-2026 10:03 AM
వైయస్ఆర్సీపీ మద్దతుదారుల ఖాతాలను కూటమి సర్కారు ఉద్దేశ పూర్తకంగా పదే పదే బ్లాక్ చేస్తుందని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు వైఎస్సార్సీపీ ఎంపీలు.
ఎస్ఐఆర్లో అవకతవకలను అరికట్టాలి
22-07-2026 09:59 AM
కొత్తగా హేతుబద్ధీకరించిన పోలింగ్ కేంద్రాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తే ఓటర్లు, బూత్ లెవల్ అధికారులు, రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లలో తీవ్ర అయోమయం ఏర్పడుతుందని వివరించింది.
21-07-2026
పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్
21-07-2026 07:19 PM
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు.
కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక విధ్వంసం..
21-07-2026 07:17 PM
ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్తోందని చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
లాకప్డెత్ కేసులో సీపీ, డీజీపీ అసలు ముద్దాయిలు
21-07-2026 07:12 PM
విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో అసలు నేరస్థులు క్రింది స్థాయి పోలీసులు మాత్రమే కాదని, ఉన్నతాధికారులైన అప్పటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ రాజశేఖర్ బాబు, ఏసీప
కూటమి పాలనలో దుశ్శాసన పర్వం
21-07-2026 05:07 PM
రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తూ ప్రజల రక్షణను, ముఖ్యంగా మహిళల...
24 గంటల్లోగా పంచదార్ల క్షేత్రంను ఖాళీ చేయాలి
21-07-2026 04:40 PM
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు దేశ ప్రజలకు కూడా తెలియాలని. అవసరమైతే ఈ అంశాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
దస్తావేజు లేఖర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
21-07-2026 04:36 PM
దస్తావేజు లేఖర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
21-07-2026 04:21 PM
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »