స్టోరీస్

06-07-2026

06-07-2026 06:39 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ
06-07-2026 04:47 PM
ఈ ర్యాలీలో వైజాగ్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో
06-07-2026 04:27 PM
రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. బీసీల్ని ఎలా అణగదొక్కుతున్నారో చూస్తున్నాం. రెండేళ్లుగా బలహీనవర్గాలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ బీసీ నేతలు చర్చించాం
06-07-2026 04:10 PM
 ప్రశ్న రావణ్‌కు పలుమార్లు బెయిల్‌ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రిమాండ్‌ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన యూఏపీఏ (అన్‌ లాఫుల్‌ యాక్టివిటీస్‌...
06-07-2026 04:00 PM
వేటకు వెళ్లిన మత్స్యకారులు గంగవరం వరకు వచ్చామని, మరో రెండు మూడు గంటల్లో ఇంటికి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
06-07-2026 03:49 PM
2002 ఓటరు జాబితాను పరిశీలించేందుకు, ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
06-07-2026 03:45 PM
ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని
06-07-2026 03:35 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌కు వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు
06-07-2026 02:43 PM
అనంత‌పురం: రైతులకు వైయ‌స్ఆర్ బీమా, ఉచిత పంటల బీమా పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పుట్లూరు మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించా
06-07-2026 02:29 PM
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని, పారదర్శకతతో నియామక ప్రక్రియను నిర్వహించాలని ర‌విచంద్ర డిమాండ్ చేశారు.
06-07-2026 02:17 PM
రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను విస్మరిస్తున్నారని అన్నారు.
06-07-2026 11:52 AM
పండించిన పంటను నష్టాలతో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
06-07-2026 11:24 AM
నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు. 
06-07-2026 11:20 AM
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఉన్న భూ ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
06-07-2026 11:11 AM
బాబూ జగ్జీవన్ రామ్‌ భారతదేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేత అని కొనియాడారు

05-07-2026

05-07-2026 09:02 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండేళ్లుగా కుదేలైన ఆక్వా రంగాన్ని, తీవ్ర నష్టాల్లో ఉన్న చేపలు, రొయ్యల రైతాంగాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,
05-07-2026 05:46 PM
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. కుప్పం పర్యటనలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ అత్యంత చౌకబారు వ్యాఖ్యలు చేయడం...
05-07-2026 05:44 PM
స‌ర్ ప్ర‌క్రియ కార‌ణంగా ల‌క్ష‌లాది మంది త‌మ ఓటు హ‌క్కును కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యం, ప‌క్ష‌పాత ధోర‌ణితోవైయ‌స్ఆర్‌సీపీ ఓట్ల‌ను ఎలా తొల‌గించాల‌నే కుట్ర జ‌రుగుతోంది. ఫారాల...
05-07-2026 05:39 PM
కోస్టుగార్డు, నేవీ, మెరైన్‌ పోలీసు విభాగాల సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు.
05-07-2026 05:35 PM
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు

04-07-2026

04-07-2026 09:06 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల ఆత్మగౌరవానికి, హక్కులకు ప్రతీక అని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి,
04-07-2026 08:10 PM
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు,
04-07-2026 08:06 PM
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హృదయవిదారక ఘటన. ఒక యువకుడిని పోలీస్ కస్టడీలో హింసించి చంపడమే కాకుండా, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం జరిగిందనే...
04-07-2026 08:02 PM
"ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని,  రాజకీయంగా ఎదిగిన తర్వాత.. చంద్రబాబూ, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎవరికైనా చూపించారా? వారిని హైదరాబాద్ పిలిపించి భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా?...
04-07-2026 07:54 PM
తాడేపల్లి: "అమరావతి రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అంతులేని అప్పులు, సాగిస్తున్న దోపిడీ, రైతుల పట్ల చూపిస్తున్న అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మం
04-07-2026 06:21 PM
 అమరావతి నిర్మాణంలో అవినీతి, మావిగన్‌పై జరుగుతున్న చర్చ, డీఎస్సీ–2025 స్కామ్, దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు, గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వంటి అంశాల నుంచి డైవర్షన్‌ కోసమే ఆ అరెస్టులు జరిగాయని
04-07-2026 04:34 PM
   వైయస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే ఇసుక రీచ్‌లను నిర్వహించి పేదలకు ఉచితంగా ఇసుక అందించినా, రీచ్‌ల ద్వారా  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది.
04-07-2026 04:15 PM
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ సమాజంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని
04-07-2026 02:13 PM
పెనుమాక రైతుల పిలుపు మేరకే తాము వెళ్లామని, అక్కడ తమపై దాడి చేసి తిరిగి తప్పును వైయ‌స్ఆర్‌సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
04-07-2026 01:21 PM
జేమ్స్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ

Pages

Back to Top