స్టోరీస్

14-07-2026

14-07-2026 03:50 PM
నెల్లూరులో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో హంద్రీ–నీవా ప్రాజెక్టులో లైనింగ్ పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దుర్వినియోగాన్ని తాను స్పష్టంగా ప్రస్తావించానని తెలిపారు
14-07-2026 03:34 PM
ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ బాషా, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ
14-07-2026 03:23 PM
ప్రమాదానికి గురైన బోటు తీరం నుంచి కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉండగా, రక్షణ చర్యల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ అన్నారు.
14-07-2026 03:11 PM
అమరావతిలో ఐదు ఎకరాల్లో 20 వేలకుపైగా చెట్లు, 400 రకాల మొక్కలు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం, జీవ వైవిధ్య అభివృద్ధి వంటి అంశాలతో "మినీ అమెజాన్" ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేయడం...
14-07-2026 02:03 PM
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక బీసీ యువ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. టీవీ డిబేట్లలో...
14-07-2026 12:42 PM
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.  
14-07-2026 12:21 PM
ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు
14-07-2026 12:11 PM
ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో సగటున 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందని, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు...
14-07-2026 11:56 AM
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం, అధిక తిరస్కరణలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
14-07-2026 11:48 AM
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్
14-07-2026 11:41 AM
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న నాయకుడిని అడ్డుకునే ప్రయత్నాలు తగవని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని

13-07-2026

13-07-2026 08:18 PM
భారత మహిళా క్రికెట్‌ టీమ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
13-07-2026 08:11 PM
రావణ్ కి వైఎస్ఆర్సీపీ న్యాయ సహాయం ఇచ్చిందా లేదా అన్నది పక్కనపెడితే.... అసలు న్యాయ సహాయం ఇస్తే తప్పేంటి? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. దేశద్రోహ చట్టాలను పెడుతూ ప్రజాస్వామ్య విలువలను...
13-07-2026 05:00 PM
రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కృష్ణా జలాల్లో 101 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రం తక్కువ ఎత్తు నుంచే నీటిని...
13-07-2026 04:53 PM
భూములివ్వడం ఇష్టం లేక బుల్డోజ‌ర్ల‌కు అడ్డొచ్చిన రైతులను, మహిళలను దారుణంగా ఈడ్చి పడేశారు. పూలింగ్‌కి భూములివ్వలేదని కక్ష కట్టి వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. టీడీపీ నాయకులకు తప్ప రాజధానికి...
13-07-2026 04:42 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తగా, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యంతో ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు
13-07-2026 04:36 PM
అనంతపురం: ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలలో మహిళా వైద్య విద్యార్థినులపై వేధింపులు జరిగాయంటూ వెలువడిన వార్తలపై వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
13-07-2026 02:19 PM
కాలువ గట్టుపై 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉన్న మట్టిదిబ్బలను తవ్వి తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
13-07-2026 02:12 PM
రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే...
13-07-2026 02:06 PM
కరెంటు సబ్సిడీ తొలగింపు, ఫీడ్ ధరల పెంపు, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను
13-07-2026 02:00 PM
రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమపై అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
13-07-2026 12:48 PM
మాజీ ఎమ్మెల్యేపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న శ్రీనివాస్, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
13-07-2026 12:43 PM
దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి...
13-07-2026 12:05 PM
భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, అలాంటి భూమిని వదులుకోవడానికి ఏ రైతూ ఇష్టపడడని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని ప్రతి రైతు ఆవేదన ఇదేనని పేర్కొన్నారు.
13-07-2026 11:32 AM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఆగడం లేదని విమర్శించిన వారు, ఇలాంటి చర్యలతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టడం సాధ్యం కాదన్నారు
13-07-2026 11:30 AM
 రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలపై వివరాలు సేకరించి, వారికి ధైర్యం చెప్పనున్నారు
13-07-2026 11:20 AM
తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్‌ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను...
13-07-2026 11:15 AM
నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు

12-07-2026

12-07-2026 07:11 PM
విశాఖపట్నం తీరప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకార సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఆ విషాదకరమైన సంఘటనలో 7 మంది ఉన్న ఆ బోటులో కాలి...

Pages

Back to Top