స్టోరీస్

18-07-2026

18-07-2026 02:48 PM
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని  వైయస్‌ జగన్‌ కోరారు
18-07-2026 02:16 PM
 వైయ‌స్ఆర్ కడప జిల్లాలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిర్వహించనున్న ప్రాజెక్టుల పర్యటనకు సంబంధించి తేదీలు, పర్యటన రూపకల్పన,
18-07-2026 02:06 PM
ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటానికి ప్రజలు, భక్తులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ జూలై 21న జరిగే  ఛలో పంచదార్ల  కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని
18-07-2026 01:57 PM
గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే జగన్ 2.0 సూపర్ యాప్ లక్ష్యమని తెలిపారు.
18-07-2026 01:53 PM
పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు.
18-07-2026 01:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో
18-07-2026 01:46 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
18-07-2026 01:42 PM
నాయకులు, కార్యకర్తలకు  జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన...
18-07-2026 01:39 PM
ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు
18-07-2026 01:35 PM
శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన  వైయస్‌ జగన్‌, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని...
18-07-2026 09:44 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
18-07-2026 09:41 AM
పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గౌరవిస్తూ రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన కీలక మౌలిక...
18-07-2026 08:30 AM
అమ్మఒడి పథకం ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, మా ప్రభుత్వం తెచ్చిన పథకానికి పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకోవడం సహజమే కానీ, దీన్ని సక్రమంగా అమలు చేయడం...
18-07-2026 08:28 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత పాలకుల వల్ల రైతులు తమ సమస్యలపై మళ్లీ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు...

17-07-2026

17-07-2026 04:53 PM
పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్...
17-07-2026 04:43 PM
రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించే బదులు వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని
17-07-2026 03:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్ గారు చ‌దువుల‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. డ‌బ్బు లేదన్న కార‌ణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చ‌దువుల‌కు దూరం కాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా అమ్మ...
17-07-2026 03:34 PM
ప్రతి మండలంలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి, తప్పుడు కేసులు, వేధింపులకు గురవుతున్న ప్రజలు, పార్టీ నాయకులకు న్యాయ సహాయం అందిస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటించారు
17-07-2026 03:25 PM
హంద్రీ-నీవా మొదటి దశ కాలువ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం గత రెండేళ్లలో సుమారు రూ.3,850 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఆ వ్యయానికి తగిన ఫలితాలు రైతులకు అందాయా
17-07-2026 02:53 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త, సోషల్ మీడియా ప్రతినిధి తప్పనిసరిగా  జగనన్న 2.0 సూపర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి...
17-07-2026 02:49 PM
క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
17-07-2026 02:45 PM
పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచేందుకు జగనన్న 2.0 సూపర్ యాప్‌ను రూపొందించారని తెలిపారు.
17-07-2026 02:40 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
17-07-2026 02:33 PM
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని కేకే రాజు ఆరోపించారు. ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలను స్వేచ్ఛగా నమోదు చేసుకునేందుకు
17-07-2026 02:29 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  వైఎస్ జగన్ గారి పాల‌న‌లో ఏటా పారదర్శకంగా ఎన్యూమరేషన్ జరిపి, 80 వేలకు పైగా ఉన్న మగ్గం కార్మికులందరికీ క్రమం తప్పకుండా ఏడాదికి 24వేల చొప్పున ఐదేళ్లూ అందించారు.
17-07-2026 02:24 PM
ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగనన్న 2.0 యాప్ ముఖ్యపాత్ర
17-07-2026 02:13 PM
స్విమ్స్ యాజమాన్యం విడుదల చేసిన 236 నర్సింగ్ పోస్టులు (24 బ్యాక్‌లాగ్, 212 రెగ్యులర్), 19 పారామెడికల్ పోస్టులు, 48 నాన్-పారామెడికల్ పోస్టుల నోటిఫికేషన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.ని సాధారణంగా ఏ...
17-07-2026 12:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా పొందే అవకాశం కల్పించడమే కాకుండా, పంట నష్టం జరిగిన వెంటనే బీమా పరిహారం అందించారని వీరుపాక్షి గుర్తు చేశారు.
17-07-2026 12:15 PM
700 వేదపారాయణ పోస్టులను రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని భూమన పేర్కొన్నారు.
17-07-2026 11:39 AM
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది.

Pages

Back to Top