స్టోరీస్

10-07-2026

10-07-2026 07:23 PM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ,...
10-07-2026 07:13 PM
పోర్టులు, భూములు తన సొంత వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు కేబినెట్‌ మీటింగ్‌ పెట్టుకున్నట్లుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టినట్లు లేదు. కేబినెట్లో సీఎంతో సహా 25 మంది మంత్రులుంటే అందులో ఐదుగురు...
10-07-2026 07:09 PM
రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు కనీస అవసరాలైన విద్యామిత్ర కిట్లు, బూట్లు, బెల్టులు, బ్యాగులు అందలేదు.
10-07-2026 04:46 PM
తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజనులపై దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు, ఉద్యోగాల తొలగింపులు పెరిగిపోయాయని వైయ‌స్ఆర్‌సీపీ
10-07-2026 04:37 PM
గతంలో వైయస్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు మార్కెట్లో ఇలాంటి పరిస్థితి వస్తే, చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్క్ ఫెడ్  ను రంగంలోకి దించి కనీస కట్-ఆఫ్ ధరతో పొగాకును కొనుగోలు చేయించారు. వైయస్.జగన్...
10-07-2026 03:56 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక భూ సర్వే, డిజిటల్ పాస్ పుస్తకాల కార్యక్రమానికే ఇప్పుడు మొదటి పేజీ మార్చి కొత్త కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు
10-07-2026 03:46 PM
వైయస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పునాదుల నిర్మాణం వరకు రూ.42 కోట్లు వెచ్చించి పనులను ముందుకు తీసుకెళ్లిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాన్ని పట్టించుకోకుండా
10-07-2026 03:36 PM
జగన్ ప్రభుత్వం రూపొందించి ఆమోదించిన ప్రాజెక్టులకే కొత్త జీవోలు జారీ చేసి క్రెడిట్ పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
10-07-2026 03:09 PM
ప్రమాద సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించి, సముద్రంలో రక్షణ చర్యలు ప్రారంభించి ఉంటే ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది
10-07-2026 02:42 PM
ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి అందించడంలో పోటీ పడాల్సిన అధికార పార్టీ, గత ప్రభుత్వ పనుల ఆనవాళ్లను చెరిపివేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు
10-07-2026 12:49 PM
ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన ఉపా కేసు పూర్తిగా అన్యాయమని, అక్రమమని అంబ‌టి రాంబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలను అణచివేసేందుకే ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
10-07-2026 11:49 AM
ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు.

09-07-2026

09-07-2026 10:11 PM
అమెరికా: ఫీనిక్స్‌లోని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
09-07-2026 09:59 PM
ప్రజలకు తాము చేసిన మేలు ఏమీ చెప్పుకోలేకే చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం నిత్యం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు
09-07-2026 09:52 PM
ఉండవల్లి, పెనుమాక ఘటనలపై గుంటూరు ఎస్పీని కలిసేందుకు వచ్చాం. వచ్చే ముందు రెండు రోజుల క్రితమే అపాయింట్ మెంట్ అడిగితే ఇవాళ ఉదయం ఫోన్ చేసి 4 గంటలకు రావాలని చెప్పారు. మేము కూడా చాలా షార్ప్ గా 4 గంటలకు...
09-07-2026 09:49 PM
పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫిషింగ్ హార్బర్ లు, పోర్టులు ఇలా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? రుణాలు తీర్చే క్రమంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం వసూలు
09-07-2026 09:43 PM
 మంత్రి పి.నారాయణ అమరావతిగా పిలుస్తున్న 28 గ్రామాల పరిధిలో కడుతున్న కట్టడాలపై విస్మయానికి గురయ్యే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాల్లో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందని ప్రజలు...
09-07-2026 09:40 PM
ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ప్రమాదం జరిగిన రాత్రి పరిస్థితులు, పడవ బోల్తా పడిన తర్వాత జరిగిన పరిణామాలు, తాను ఎలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు
09-07-2026 06:52 PM
ఈ నెల 14తో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
09-07-2026 06:32 PM
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా, పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో ఆరుగురు గల్లంతు కాగా, చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు.
09-07-2026 06:27 PM
ఎన్నికల ముందు సమగ్ర భూసర్వే పేరుతో ప్రజలను భయపెట్టి, భూములు లాక్కుంటారని ప్రచారం చేసినవారే ఇప్పుడు అదే భూసర్వేను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు
09-07-2026 03:58 PM
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలనే నమ్ముకుంది.
09-07-2026 03:55 PM
రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా బాధ, దుఃఖం, ఏడుపులే కనిపిస్తున్నాయి. రైతులు రోడ్ల మీదకు వచ్చి పంటలు పారబోసి ఏడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
09-07-2026 03:40 PM
అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు.
09-07-2026 03:30 PM
కావలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవకపోయి ఉంటే ఈ కేసు కనుమరుగై ఉండేదని అన్నారు.
09-07-2026 12:59 PM
పార్టీపై, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కార్యకర్తలు చూపుతున్న విశ్వాసం, అభిమానానికి ఉప్పరి మహేంద్ర
09-07-2026 12:55 PM
రావణ్ అరెస్టు తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించి కేసు సెక్షన్లు పరిశీలించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. జనసైనికులు పెట్టిన కేసుల్లో రావణ్‌కు బెయిల్ ఇప్పించింది ఎవరో చెప్పాలని...
09-07-2026 12:50 PM
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ప్రతిపక్ష గొంతును పోలీసు బలంతో అణచివేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
09-07-2026 11:51 AM
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన  'చలో అనంతపురం` కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు
09-07-2026 11:15 AM
అనంతపురం జిల్లా: తన హత్యకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Pages

Back to Top