స్టోరీస్

27-06-2026

27-06-2026 12:59 PM
ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాటసాని రామభూపాల్ రెడ్డి అన్నారు.
27-06-2026 12:49 PM
పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినా వారిని అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడులను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.
27-06-2026 12:37 PM
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు కిషోర్‌తో పాటు ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు
27-06-2026 12:19 PM
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని
27-06-2026 11:42 AM
‘విశాఖపట్నం నుండి వెళ్లిన జ్యోతి అంతర్జాతీయ వేదికపై మరోసారి ఏపీ సత్తా చాటారు. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించడం, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్స్'లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం..
27-06-2026 11:39 AM
రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయ‌న ప్ర‌శ్నించారు. కర్ణాటకలో అమలైన విధంగానే ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు కూడా PDP పథకం వర్తింపజేసి తక్షణ ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంద‌న్నారు.
27-06-2026 11:30 AM
ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు.
27-06-2026 11:27 AM
 అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలు..! నిన్న ఫిషింగ్‌ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్‌పరం..!

26-06-2026

26-06-2026 08:25 PM
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు శారీరక, మానసిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి...
26-06-2026 08:19 PM
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదు.
26-06-2026 08:13 PM
రామాయ‌ప‌ట్నం పోర్టు సాధ‌నే ధ్యేయంగా గ‌తంలో 2014-19 మ‌ధ్య‌ వైయ‌స్ఆర్‌సీపీ ధర్నాలు కూడా చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక రాష్ట్రంలో బ్లూ ఎకాన‌మీ డెవ‌ల‌ప్ చేసే విధంగా రామాయ‌ప‌ట్నం, మూల‌పేట‌, మ‌...
26-06-2026 05:19 PM
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించిన విషయం తెలిసిందే.
26-06-2026 04:38 PM
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని
26-06-2026 04:29 PM
మత్స్యకారుల భవిష్యత్తుకు కీలకమైన జువ్వలదిన్నె హార్బర్‌ను ఇప్పటికే నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు రామయ్యపట్నం పోర్టుపై కూడా అదే విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు
26-06-2026 04:23 PM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిరమ్మ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి ఏజెంట్లు చేస్తున్న కృషిని...
26-06-2026 01:30 PM
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ భూముల రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. వివాదాస్పద భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో...
26-06-2026 01:22 PM
తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడులు జరుగుతున్నాయని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరిగినప్పటికీ సమర్థవంతమైన పోలీసింగ్ కనిపించడం లేదని విమర్శించారు
26-06-2026 12:27 PM
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.
26-06-2026 12:24 PM
దీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట భారీగా పోలీసు బలగాలు మోహరించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద...
26-06-2026 12:14 PM
న్న వ్యాపారుల జీవనాధారమైన దుకాణాలు అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ
26-06-2026 12:08 PM
మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు...
26-06-2026 11:46 AM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు.  
26-06-2026 09:57 AM
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు.
26-06-2026 09:52 AM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరే జిల్లా పొందనంత లబ్ధి నెల్లూరు జిల్లా రైతాంగం పొందుతార‌ని జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు స్పష్టం చేశారు.

25-06-2026

25-06-2026 06:33 PM
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం గారిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....
25-06-2026 06:29 PM
సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ ఉత్పత్తికి ఆదరణ పెరగాలి. కానీ చంద్రబాబు కల్లు తాగి 'పుల్లగా ఉంది' అని చెప్పిన తర్వాత కల్లు అమ్మకాలు పెరగలేదు, పైగా తగ్గిపోయాయి.
25-06-2026 06:25 PM
మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపిస్తాం.  కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలపై రకరకాల రూపాల్లో  ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారు.
25-06-2026 06:22 PM
 ఎక్కడైనా గంజాయి దొరికినా, చివరకు ఫ్లెక్సీల వద్ద అభిమానంతో జంతుబలి ఇచ్చినా, రయ్‌మంటూ పరుగెత్తుకొచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే హోం మంత్రి అనిత, విజయవాడ లాకప్‌డెత్‌పై నోరు విప్పడం లేదు. ప్రశ్నిస్తారనో ఏమో...
25-06-2026 03:55 PM
2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు...
25-06-2026 03:32 PM
2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని...

Pages

Back to Top