స్టోరీస్

25-06-2026

25-06-2026 06:33 PM
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం గారిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....
25-06-2026 06:29 PM
సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ ఉత్పత్తికి ఆదరణ పెరగాలి. కానీ చంద్రబాబు కల్లు తాగి 'పుల్లగా ఉంది' అని చెప్పిన తర్వాత కల్లు అమ్మకాలు పెరగలేదు, పైగా తగ్గిపోయాయి.
25-06-2026 06:25 PM
మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపిస్తాం.  కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలపై రకరకాల రూపాల్లో  ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారు.
25-06-2026 06:22 PM
 ఎక్కడైనా గంజాయి దొరికినా, చివరకు ఫ్లెక్సీల వద్ద అభిమానంతో జంతుబలి ఇచ్చినా, రయ్‌మంటూ పరుగెత్తుకొచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే హోం మంత్రి అనిత, విజయవాడ లాకప్‌డెత్‌పై నోరు విప్పడం లేదు. ప్రశ్నిస్తారనో ఏమో...
25-06-2026 03:55 PM
2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు...
25-06-2026 03:32 PM
2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని...
25-06-2026 02:59 PM
సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు సహా మరికొందరు పోలీసులు కలిసి సాయి కృష్ణను హింసించి చంపారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ కలిసి బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో సీఐ...
25-06-2026 02:53 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సోమశిల జలాశయానికి నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం...
25-06-2026 02:30 PM
నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
25-06-2026 02:19 PM
కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పెద్ద సంఖ్యలో గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
25-06-2026 02:11 PM
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇచ్చామని, కానీ చంద్రబాబు 17 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
25-06-2026 12:55 PM
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల...
25-06-2026 12:48 PM
‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.
25-06-2026 12:29 PM
చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల‌లోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగ‌తిపాలు చేసింది. అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ‌నాశ‌నం అయిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. టాపిక్ డైవ‌ర్ష‌న్ తో రెండేళ్లు గ‌...
25-06-2026 12:25 PM
తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడగా,

24-06-2026

24-06-2026 10:00 PM
   సీఎం చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, లాకప్‌డెత్‌ గురించి నేరుగా ప్రస్తావించకుండా, విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అని, అయితే అక్కడ మా పార్టీ కుల రాజకీయం చేస్తోందని...
24-06-2026 09:58 PM
అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
24-06-2026 09:52 PM
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు
24-06-2026 09:48 PM
తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు...
24-06-2026 09:42 PM
రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి
24-06-2026 05:54 PM
 కృష్ణలంక పీఎస్‌లో ఏడాది నుంచి సీసీ టీవీ ఫుటేజ్‌ మాయం చేశారంటే దాని అర్థం ఏడాది నుంచి ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో? ఎంతమందిని లాకప్‌లో చంపేశారో.. అన్న అనుమానం వస్తోంది. సిట్‌ దర్యాప్తు...
24-06-2026 05:23 PM
దాడి ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరాలపై పోలీసులు నిష్క్రియంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు
24-06-2026 04:59 PM
రేపిస్ట్‌ని, రౌడీషీట‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌న‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా ముందు మాట్లాడి తాను చ‌ట్టానికి, న్యాయానికి క‌ట్టుబ‌డిన వ్య‌క్తిగా క‌ల‌రింగ్ ఇచ్చాడు. ఎల్లో మీడియా కూడా సాయికృష్ణని 23 కేసులున్న...
24-06-2026 04:47 PM
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని...
24-06-2026 01:05 PM
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు
24-06-2026 12:57 PM
రజకులను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రజకులపై దాడులు,
24-06-2026 12:46 PM
గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు
24-06-2026 12:40 PM
ఉయ్యూరు, తాడిగడప ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌ విగ్రహాల ధ్వంసం ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. ఇవన్నీ రాజకీయ ద్వేషంతో జరుగుతున్న చర్యలని ఆరోపించారు.
24-06-2026 12:16 PM
తూర్పుగోదావరి జిల్లా:  రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
24-06-2026 11:58 AM
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైయ‌స్ జగన్ పాలనపై నమ్మకంతో వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు తెలిపారు

Pages

Back to Top