స్టోరీస్

14-07-2026

14-07-2026 12:42 PM
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.  
14-07-2026 12:21 PM
ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు
14-07-2026 12:11 PM
ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో సగటున 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందని, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు...
14-07-2026 11:56 AM
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం, అధిక తిరస్కరణలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
14-07-2026 11:48 AM
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్
14-07-2026 11:41 AM
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న నాయకుడిని అడ్డుకునే ప్రయత్నాలు తగవని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని

13-07-2026

13-07-2026 08:18 PM
భారత మహిళా క్రికెట్‌ టీమ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
13-07-2026 08:11 PM
రావణ్ కి వైఎస్ఆర్సీపీ న్యాయ సహాయం ఇచ్చిందా లేదా అన్నది పక్కనపెడితే.... అసలు న్యాయ సహాయం ఇస్తే తప్పేంటి? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. దేశద్రోహ చట్టాలను పెడుతూ ప్రజాస్వామ్య విలువలను...
13-07-2026 05:00 PM
రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి కృష్ణా జలాల్లో 101 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉన్నా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు, ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రం తక్కువ ఎత్తు నుంచే నీటిని...
13-07-2026 04:53 PM
భూములివ్వడం ఇష్టం లేక బుల్డోజ‌ర్ల‌కు అడ్డొచ్చిన రైతులను, మహిళలను దారుణంగా ఈడ్చి పడేశారు. పూలింగ్‌కి భూములివ్వలేదని కక్ష కట్టి వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. టీడీపీ నాయకులకు తప్ప రాజధానికి...
13-07-2026 04:42 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తగా, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యంతో ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు
13-07-2026 04:36 PM
అనంతపురం: ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలలో మహిళా వైద్య విద్యార్థినులపై వేధింపులు జరిగాయంటూ వెలువడిన వార్తలపై వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
13-07-2026 02:19 PM
కాలువ గట్టుపై 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉన్న మట్టిదిబ్బలను తవ్వి తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
13-07-2026 02:12 PM
రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్‌ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే...
13-07-2026 02:06 PM
కరెంటు సబ్సిడీ తొలగింపు, ఫీడ్ ధరల పెంపు, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను
13-07-2026 02:00 PM
రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమపై అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
13-07-2026 12:48 PM
మాజీ ఎమ్మెల్యేపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న శ్రీనివాస్, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
13-07-2026 12:43 PM
దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి...
13-07-2026 12:05 PM
భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, అలాంటి భూమిని వదులుకోవడానికి ఏ రైతూ ఇష్టపడడని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని ప్రతి రైతు ఆవేదన ఇదేనని పేర్కొన్నారు.
13-07-2026 11:32 AM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఆగడం లేదని విమర్శించిన వారు, ఇలాంటి చర్యలతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టడం సాధ్యం కాదన్నారు
13-07-2026 11:30 AM
 రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలపై వివరాలు సేకరించి, వారికి ధైర్యం చెప్పనున్నారు
13-07-2026 11:20 AM
తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్‌ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను...
13-07-2026 11:15 AM
నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు

12-07-2026

12-07-2026 07:11 PM
విశాఖపట్నం తీరప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకార సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఆ విషాదకరమైన సంఘటనలో 7 మంది ఉన్న ఆ బోటులో కాలి...
12-07-2026 06:49 PM
నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి, వందల మంది పోలీసులను పెట్టి, బలవంతంగా భూములను దున్నించి, రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటనను మనం...
12-07-2026 06:35 PM
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా జరిగిన టెండర్లను ఉదహరిస్తూ కూటమి ప్రభుత్వ అవినీతిని ఆయన బట్టబయలు చేశారు.
12-07-2026 10:40 AM
డబ్లిన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు ఆలూరి సాంబశివ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

11-07-2026

11-07-2026 07:42 PM
మత్స్యకారుల గాలింపు చర్యలను ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని, తొలి గంటల్లోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు
11-07-2026 07:40 PM
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు

Pages

Back to Top