Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
లోపభూయిష్టంగా సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్కు బ్రహ్మరథం
ముద్రగడ విషయంలో కూటమి సర్కార్ దుష్ప్రచారం
తాడిపత్రిలో కేశవరెడ్డిపై హత్యాయత్నం ఖండిస్తూ ఈనెల 26న సామూహిక దీక్ష
వైయస్ఆర్సీపీ మహిళా నేతలపై హేయమైన వ్యాఖ్యలు
నాగరాజును కాపాడటానికే ‘సిట్’ దర్యాప్తు
తాడిపత్రి ఘటనపై వైయస్ఆర్సీపీ ఆందోళన
సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ విచారణ అడిగితే ప్రభుత్వానికి ఎందుకంత తత్తరపాటు?
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్
లక్ష్మీనరసింహుడి సేవలో వైయస్ జగన్
స్టోరీస్
24-06-2026
లోపభూయిష్టంగా సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్
24-06-2026 10:00 PM
సీఎం చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, లాకప్డెత్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అని, అయితే అక్కడ మా పార్టీ కుల రాజకీయం చేస్తోందని...
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్కు బ్రహ్మరథం
24-06-2026 09:58 PM
అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడ విషయంలో కూటమి సర్కార్ దుష్ప్రచారం
24-06-2026 09:52 PM
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు
తాడిపత్రిలో కేశవరెడ్డిపై హత్యాయత్నం ఖండిస్తూ ఈనెల 26న సామూహిక దీక్ష
24-06-2026 09:48 PM
తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు...
వైయస్ఆర్సీపీ మహిళా నేతలపై హేయమైన వ్యాఖ్యలు
24-06-2026 09:42 PM
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి
నాగరాజును కాపాడటానికే ‘సిట్’ దర్యాప్తు
24-06-2026 05:54 PM
కృష్ణలంక పీఎస్లో ఏడాది నుంచి సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేశారంటే దాని అర్థం ఏడాది నుంచి ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో? ఎంతమందిని లాకప్లో చంపేశారో.. అన్న అనుమానం వస్తోంది. సిట్ దర్యాప్తు...
తాడిపత్రి ఘటనపై వైయస్ఆర్సీపీ ఆందోళన
24-06-2026 05:23 PM
దాడి ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరాలపై పోలీసులు నిష్క్రియంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు
సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ విచారణ అడిగితే ప్రభుత్వానికి ఎందుకంత తత్తరపాటు?
24-06-2026 04:59 PM
రేపిస్ట్ని, రౌడీషీటర్లను ఎంకరేజ్ చేయనని పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడి తాను చట్టానికి, న్యాయానికి కట్టుబడిన వ్యక్తిగా కలరింగ్ ఇచ్చాడు. ఎల్లో మీడియా కూడా సాయికృష్ణని 23 కేసులున్న...
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్
24-06-2026 04:47 PM
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని...
లక్ష్మీనరసింహుడి సేవలో వైయస్ జగన్
24-06-2026 01:05 PM
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు
డోన్లో వైయస్ఆర్సీపీ బీఎల్ఏపై దాడి
24-06-2026 12:57 PM
రజకులను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రజకులపై దాడులు,
జేసీ అరాచకాలపై వైయస్ఆర్సీపీ పోరుబాట..
24-06-2026 12:46 PM
గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు
చక్రవర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
24-06-2026 12:40 PM
ఉయ్యూరు, తాడిగడప ప్రాంతాల్లో వైయస్ఆర్ విగ్రహాల ధ్వంసం ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. ఇవన్నీ రాజకీయ ద్వేషంతో జరుగుతున్న చర్యలని ఆరోపించారు.
రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద జక్కంపూడి రాజా ధర్నా
24-06-2026 12:16 PM
తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
శింగణమలలో టీడీపీకి షాక్
24-06-2026 11:58 AM
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైయస్ జగన్ పాలనపై నమ్మకంతో వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగువారికి వైయస్ జగన్ అభినందనలు
24-06-2026 10:31 AM
‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం
ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
24-06-2026 10:27 AM
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు
భూమయ్యగారిపల్లెకు చేరుకున్న వైయస్ జగన్..
24-06-2026 10:15 AM
ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
23-06-2026
గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం
23-06-2026 09:27 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపక్షానికి చెందిన నాయకులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
అక్రమ కేసులతో బ్రహ్మనాయుడిని ఆపలేరు
23-06-2026 09:21 PM
నరసరాపుపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టగలరు కానీ, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేరని, 2029లో ఆయన తిర
ప్రజలతో మమేకమైన వైయస్ జగన్
23-06-2026 09:14 PM
ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు పలువురితో సెల్ఫీలు...
రెండేళ్లలో 17 మంది దళిత యువకుల మరణాలు
23-06-2026 07:30 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితుల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం క్రాంతి కుమార్ ఆత్మహత్య. ఈ రెండేళ్లలో 17 మంది దళిత యువకులు ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
23-06-2026 07:26 PM
బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు
కృష్ణలంక పీఎస్లో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం
23-06-2026 07:23 PM
ఈ కేసులో కనీస చట్టపరమైన నిబంధనల
పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
23-06-2026 04:49 PM
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
సీఆర్డీఏ రైతుల హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్సీపీ కట్టుబడి ఉంది
23-06-2026 04:43 PM
రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల...
ప్రశ్నించే గొంతు నొక్కడానికే కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై దాడులు
23-06-2026 03:48 PM
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే తమ విద్యాసంస్థలపై అధికారులు గంటల తరబడి సోదాలు నిర్వహించారని చెప్పారు.
పంతం నానాజీ క్షమాపణలు చెప్పాలి
23-06-2026 03:30 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని హితవు పలికారు
వైయస్ జగన్ ఆదరణ చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు
23-06-2026 03:26 PM
పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన వైయస్ జగన్పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు
రైతులతోనే వ్యవసాయం దండగ అనిపించేలా కూటమి పాలన
23-06-2026 03:16 PM
వ్యవసాయాధారిత రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దాదాపు 65 శాతం కుటుంబాలు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తుంటాయి. ఇలాంటి వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసింది...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »