స్టోరీస్

20-06-2026

20-06-2026 03:06 PM
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు
20-06-2026 03:02 PM
రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయ‌స్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
20-06-2026 02:21 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
20-06-2026 02:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్...
20-06-2026 02:03 PM
కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది.  ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి...
20-06-2026 10:38 AM
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్‌ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల...
20-06-2026 10:36 AM
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.  
20-06-2026 10:33 AM
విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని,
20-06-2026 10:28 AM
సాయికృష్ణ మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంఘాలు మరియు వైయ‌స్ఆర్‌సీపీ కలిసి పోరాటం...
20-06-2026 10:24 AM
జూన్‌ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.­232కు, జూన్‌ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరా­సరి అమ్మకం ధర 182.09కు పతనమైంది. 
20-06-2026 10:20 AM
ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్‌ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్‌ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్‌...
20-06-2026 10:14 AM
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ భారత దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న మీరు మరింత కాలం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ...

19-06-2026

19-06-2026 11:18 PM
నారా వారి నకిలీ కేసులో మరో బీసీని బలి చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌  కారుమూరి సునీల్ కుమార్ యాద‌వ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు
19-06-2026 10:52 PM
రాజ్యాంగ బద్దమైన పోలీసు వ్యవస్థను పాలక పక్షం తమ ప్రైవేటు ఆర్మీగా, తమ పార్టీలో ఓ విభాగంగా, తమ సొంత మాఫియా గ్రూపుగా తయారు చేసింది. ముందుగా వైయ‌స్ఆర్‌సీపీ మీద పడ్డారు,
19-06-2026 10:37 PM
క్రాంతి కుమార్‌పై ఏవైనా కేసులుంటే, దానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య...
19-06-2026 10:35 PM
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు.
19-06-2026 10:31 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఆక్వా రైత‌ల‌ను ద‌గా చేస్తోంది. రెండు విడ‌త‌లుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు త‌గ్గిస్తూ వారిని ఆదుకున్న‌ట్టు డ్రామాలాడుతోంది.
19-06-2026 10:10 PM
రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు
19-06-2026 10:02 PM
తాడేపల్లి: విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం ఇవాళ కీలక మలుపు తిరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వె
19-06-2026 03:24 PM
సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు
19-06-2026 02:42 PM
దళితులపై ఇటీవల జరిగిన హత్యలు, దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...
19-06-2026 02:24 PM
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం...
19-06-2026 02:07 PM
తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతును చెరపలేరు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వాన్ని గానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్ని...
19-06-2026 02:01 PM
కూటమి పాల‌న ఇలాగే కొన‌సాగితే రాష్ట్ర భ‌విష్య‌త్ త‌రాల ప‌రిస్థితి ఏమైపోతుందోన‌న్న ఆవేద‌న క‌లుగుతోంది. గాదె సాయికృష్ణ అనే 23 ఏళ్ల యువ‌కుడిని కృష్ణ‌లంక పోలీసులు లాక‌ప్‌లోనే అతి దారుణంగా హింసించి చంపేసిన...
19-06-2026 01:16 PM
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు సైతం ఎకరం భూమి రూ.99 పైసలకే కేటాయించే పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరమైన విశాఖలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల్ని కాపాడే సంస్థలకు ఇలా...

18-06-2026

18-06-2026 09:53 PM
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా...
18-06-2026 09:45 PM
విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది.
18-06-2026 09:37 PM
    రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్‌ గారికి చెప్పాం
18-06-2026 06:25 PM
 విజయవాడలో పోలీస్‌ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయి. గాదె సాయికృష్ణ ఘటన తర్వాత అదే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రాంతికుమార్‌ మరణం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
18-06-2026 04:55 PM
   గాదె విజయలక్ష్మి కడుపు కోత ఒక తల్లిగా హోంమంత్రి అనిత అర్థం చేసుకోలేకపోవడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. జనసేన కార్యకర్తను అత్యంత పాశవికంగా చంపేస్తే చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ మంతనాలు సాగించడం...

Pages

Back to Top