Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గాదె విజయలక్ష్మికి ఇచ్చిన భరోసానే ఇతర బాధిత కుటుంబాలకూ ఇవ్వాలి
లేని మద్యం స్కామ్ సృష్టించి కూటమి ప్రభుత్వం
గ్రామీణ ప్రాంత విద్యార్థుల బస్సు కష్టాలు పట్టవా మంత్రి లోకేష్?
రైతులను వంచించడమేనా కూటమి పాలన?
మాట ఇచ్చి.. నిలబెట్టుకున్న జగనన్న
క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణకి ఆదేశించాలి
రాష్ట్రంలో కూటమి పాలనలో కుప్పకూలిన ప్రభుత్వ వ్యవస్థలు..
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
స్టోరీస్
20-06-2026
గాదె విజయలక్ష్మికి ఇచ్చిన భరోసానే ఇతర బాధిత కుటుంబాలకూ ఇవ్వాలి
20-06-2026 04:52 PM
గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నాం. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే...
లేని మద్యం స్కామ్ సృష్టించి కూటమి ప్రభుత్వం
20-06-2026 04:46 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో పారదర్శకంగా నడిచిన మద్యం పాలసీలో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం కారుమూరి కుటుంబాన్ని, బీసీ నేతలను వేధించడా
గ్రామీణ ప్రాంత విద్యార్థుల బస్సు కష్టాలు పట్టవా మంత్రి లోకేష్?
20-06-2026 03:06 PM
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు
రైతులను వంచించడమేనా కూటమి పాలన?
20-06-2026 03:02 PM
రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
మాట ఇచ్చి.. నిలబెట్టుకున్న జగనన్న
20-06-2026 02:21 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్బాబు నివాసానికి వెళ్లి కుటుంబ...
క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణకి ఆదేశించాలి
20-06-2026 02:15 PM
వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్...
రాష్ట్రంలో కూటమి పాలనలో కుప్పకూలిన ప్రభుత్వ వ్యవస్థలు..
20-06-2026 02:03 PM
కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను జైళ్లోనే ఉంచడానికి అనేక రకాల కుట్రలను పన్నుతోంది. ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు.. లేకపోతే కొత్తగా తప్పుడు కేసులను సృష్టించి...
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి
20-06-2026 10:38 AM
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేసేలా బీఎల్ఏలు పనిచేయాలని సూచించారు. ఓట్ల తొలగింపులు లేదా ఇతర అవకతవకలు గుర్తిస్తే స్థానిక ఎన్నికల...
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ
20-06-2026 10:36 AM
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
20-06-2026 10:33 AM
విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని,
సాయికృష్ణ లాకప్ డెత్కు నిరసనగా అనంతపురంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
20-06-2026 10:28 AM
సాయికృష్ణ మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంఘాలు మరియు వైయస్ఆర్సీపీ కలిసి పోరాటం...
సిగ`ధర`గ!
20-06-2026 10:24 AM
జూన్ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.232కు, జూన్ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరాసరి అమ్మకం ధర 182.09కు పతనమైంది.
ఆక్వాలోనూ అదే ‘నాటకం’
20-06-2026 10:20 AM
ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైయస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
20-06-2026 10:14 AM
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ భారత దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న మీరు మరింత కాలం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ...
19-06-2026
బీసీలు ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు
19-06-2026 11:18 PM
నారా వారి నకిలీ కేసులో మరో బీసీని బలి చేశారు. వైయస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను అన్యాయంగా అరెస్టు చేశారు
రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే రాష్ట్రం పతనమైంది
19-06-2026 10:52 PM
రాజ్యాంగ బద్దమైన పోలీసు వ్యవస్థను పాలక పక్షం తమ ప్రైవేటు ఆర్మీగా, తమ పార్టీలో ఓ విభాగంగా, తమ సొంత మాఫియా గ్రూపుగా తయారు చేసింది. ముందుగా వైయస్ఆర్సీపీ మీద పడ్డారు,
క్రాంతి కుమార్ ని వేధించిన పోలీసులందర్నీ కఠినంగా శిక్షించాలి
19-06-2026 10:37 PM
క్రాంతి కుమార్పై ఏవైనా కేసులుంటే, దానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. కోర్టులు ఉన్నాయి. న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అంతే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్య...
ఒకే సీఐ హయాంలో లాకప్ డెత్, దళిత యువకుడి లైవ్ ఆత్మహత్య
19-06-2026 10:35 PM
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు.
కౌలు రైతులకూ "అన్నదాత సుఖీభవ" వర్తింపజేయాలి
19-06-2026 10:31 PM
కూటమి ప్రభుత్వం ఆక్వా రైతలను దగా చేస్తోంది. రెండు విడతలుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు తగ్గిస్తూ వారిని ఆదుకున్నట్టు డ్రామాలాడుతోంది.
పోలీసుల వేధింపులే దళిత నేత ఆత్మహత్యాయత్నానికి కారణం
19-06-2026 10:10 PM
రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు
వైయస్. జగన్ ఒత్తిడితోనే సాయికృష్ణ లాకప్ డెత్పై ఎఫ్ఐఆర్.
19-06-2026 10:02 PM
తాడేపల్లి: విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం ఇవాళ కీలక మలుపు తిరిగిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వె
సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
19-06-2026 03:24 PM
సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు
కూటమి ఏలుబడిలో దళితులపై దమనకాండ
19-06-2026 02:42 PM
దళితులపై ఇటీవల జరిగిన హత్యలు, దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...
ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం
19-06-2026 02:24 PM
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైయస్ఆర్సీపీ ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం...
కక్షసాధింపుతో కారుమూరి సునీల్ అరెస్టు
19-06-2026 02:07 PM
తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైయస్ఆర్సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతును చెరపలేరు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయస్ఆర్సీపీ నాయకత్వాన్ని గానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్ని...
గాదె సాయికృష్ణది ప్రభుత్వ హత్యే
19-06-2026 02:01 PM
కూటమి పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ తరాల పరిస్థితి ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. గాదె సాయికృష్ణ అనే 23 ఏళ్ల యువకుడిని కృష్ణలంక పోలీసులు లాకప్లోనే అతి దారుణంగా హింసించి చంపేసిన...
డీఎస్సీ స్కాం, అమరావతి నిర్మాణంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే
19-06-2026 01:16 PM
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు సైతం ఎకరం భూమి రూ.99 పైసలకే కేటాయించే పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరమైన విశాఖలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల్ని కాపాడే సంస్థలకు ఇలా...
18-06-2026
కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్ను ఖండిస్తున్నాం
18-06-2026 09:53 PM
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా...
సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి
18-06-2026 09:45 PM
విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
18-06-2026 09:37 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్ గారికి చెప్పాం
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »