Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
దశరథరామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం
ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయింది
అమరావతిలో ప్రపంచ స్థాయి అవినీతి
రెడ్ బుక్ హోర్డింగ్స్… బ్లడ్ బుక్గా మారాయి
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతికే నష్టం
పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డు తప్పనిసరి
స్టోరీస్
03-05-2026
వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
03-05-2026 06:40 PM
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
దశరథరామిరెడ్డిపై టీడీపీ గుండాల దాడి హేయం
03-05-2026 06:38 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసులు తమ బాధ్యత పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్ర పోలీసులు వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పదేసి కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పి...
ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారిపోయింది
03-05-2026 06:35 PM
దినేష్కుమార్ అనే వ్యక్తి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిగా పేరుంది. గతంలో చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశ చూపించి, ఏకసభ్య కమిషన్గా...
అమరావతిలో ప్రపంచ స్థాయి అవినీతి
03-05-2026 03:53 PM
ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గునపంతో పొడిచినట్టుగా పొడిచి మోసం చేసినందుకు టీడీపీని గునపం పార్టీ అనకూడదా? పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి అధికారం...
రెడ్ బుక్ హోర్డింగ్స్… బ్లడ్ బుక్గా మారాయి
03-05-2026 03:49 PM
చిలకలూరిపేట నియోజకవర్గంలో నేను యాక్టివ్గా ఉంటే ఇక్కడి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే...
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతికే నష్టం
03-05-2026 03:34 PM
మనం 1500 చదరవు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక అపార్ట్ మెంట్ 50 లక్షలు ఇచ్చి కొంటే, చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.2500 నుంచి 3 వేలు అవుతుంది. ఇంకో 50 లక్షలు ఇచ్చి అపార్ట్ మెంట్ కు ఎలివేషన్ పేరుతో అభివృద్ధి...
02-05-2026
పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్
02-05-2026 05:22 PM
అమరావతిని తన స్వప్రయోజనాల కోసం ఒక 'అవినీతి కేంద్రం'గా మార్చిన చంద్రబాబు, అక్కడ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ. 2,500 కోట్లు ఖర్చు చేయడంపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
02-05-2026 05:17 PM
డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ
02-05-2026 04:45 PM
మేడకోట రోడ్డుపై రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డు తప్పనిసరి
02-05-2026 04:39 PM
కర్నూలులో పార్టీ కార్యాలయంలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కర్నూల్ అబ్జర్వర్ చల్ల విజ్ఞేశ్వర రెడ్డి సహా పార్టీ...
ఎమ్మెల్యే తప్పులను ప్రశ్నించినందుకు మాధవనాయుడుపై దాడి
02-05-2026 03:27 PM
దాడిలో మాధవనాయుడు తీవ్రంగా గాయపడి, నోటి నుంచి రక్తం కారుతున్నా దుండగులు వదల్లేదని తెలిపారు. రక్తంతో తడిసిన బట్టలతోనే చంద్రగిరి పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
02-05-2026 02:09 PM
ఈ దుఃఖ సమయంలో రామకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
టీడీపీ నేతల భూకబ్జాలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం
02-05-2026 12:54 PM
ఇలాంటి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, భూకబ్జాలను సహించబోమని స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను తిరిగి ప్రజలకు...
జెడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం సిగ్గు చేటు
02-05-2026 12:45 PM
సమావేశానికి డీఈఓ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో కూటమికి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు.
రాపర్తి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
02-05-2026 12:35 PM
కాకినాడ జిల్లా కలెక్టర్ను వైయస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగాగీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుమీద తీసుకున్న మట్టి అనుమతులను అధికారులు వెంటనే...
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం
02-05-2026 12:30 PM
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
వైయస్ఆర్సీపీ నేతపై ‘పులివర్తి' అనుచరుల హత్యాయత్నం
02-05-2026 12:24 PM
తనపై జరిగిన హత్యాయత్నానికి ఎమ్మెల్యే అనుచరుడు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి
02-05-2026 12:16 PM
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జర్నలిజం కూడా వ్యవస్థీకృత నేరమా ?
02-05-2026 10:29 AM
నా 48 ఏళ్ల జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎప్పుడూ పోలీసు స్టేషన్లు, కోర్టుల గడప తొక్కలేదు. ఈ 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీదా ద్వేషం, కోపం లేదు కానీ ఆవేదన కలుగుతోంది
అమరావతి అద్దాల పేరుతో రూ. 2,540 కోట్ల దోపిడీ.
02-05-2026 10:23 AM
అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 నుంచి రూ.14వేలు...
01-05-2026
పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి
01-05-2026 06:09 PM
పార్టీ మెంబర్షిప్ డ్రైవ్, కమిటీల నిర్మాణంలో నాయకులు, కేడర్ చురుకుగా పనిచేశారని అభినందించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐడీ కార్డుల వెరిఫికేషన్లో జాప్యం జరుగుతోందని
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
01-05-2026 04:36 PM
ఇక గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట లభించింది. కొత్తపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. విచారణ కోసం నోటీసులు జారీ చేసి హాజరు కావాలని కోర్టు పేర్కొంది
జల్సాలు, దోపిడీల మయంగా రెండేళ్ల కూటమి పాలన
01-05-2026 03:23 PM
చంద్రబాబు మాయమాటలు నమ్మి ఎంతో నమ్మకంతో అధికారం చేతికిస్తే ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాన్, లోకేష్లు ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్ లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు
ఘనంగా వై.వి. సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
01-05-2026 03:19 PM
జన్మదినం పురస్కరించుకుని ప్రజల సౌకర్యార్థం మేదరమెట్లలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై వేధింపులు
01-05-2026 02:34 PM
వైయస్ఆర్సీపీ మీడియా ఇన్చార్జ్ శ్రీహరిని సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టు చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి అరెస్టు చేసి గుంటూరుకు తరలించడం ధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని...
ఏలూరు జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు
01-05-2026 02:08 PM
కార్మికుల కృషి సమాజ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి సంక్షేమం కోసం వైయస్ జగన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.
జగ్గయ్యపేటలో ఘనంగా మే డే వేడుకలు
01-05-2026 01:22 PM
మే డే సందర్భంగా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన విశిష్ట కార్మికులను గుర్తించి వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.
విజయవాడలో ఘనంగా మే డే వేడుకలు
01-05-2026 12:59 PM
కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
తిరువూరులో ఘనంగా మే డే వేడుకలు
01-05-2026 12:44 PM
కార్మికుల కృషి దేశ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ళ మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి పరసా...
ఒంగోలు ఘనంగా వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
01-05-2026 12:38 PM
వైవీ సుబ్బారెడ్డి పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన నాయకత్వం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »