Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’
సోమిరెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ దోపిడీ
27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విజయవంతం చేయండి
జగన్ సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై వైయ జగన్ ఆందోళన
పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి
దస్తగిరి హత్యతో డైవర్షన్ పాలిటిక్స్
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి
జొన్న మద్దతు ధర కోసం అంబటి మురళీకృష్ణ దీక్ష
కోడుమూరులో వైయస్ఆర్సీపీ ఐడి కార్డు వెరిఫికేషన్ సమావేశం
స్టోరీస్
25-04-2026
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’
25-04-2026 04:47 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.
సోమిరెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ దోపిడీ
25-04-2026 04:27 PM
వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విజయవంతం చేయండి
25-04-2026 04:03 PM
కూలీలకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, MGNREGS Act ప్రకారం నీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్ సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు
25-04-2026 03:59 PM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెల
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై వైయ జగన్ ఆందోళన
25-04-2026 03:25 PM
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి
25-04-2026 01:16 PM
పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.
దస్తగిరి హత్యతో డైవర్షన్ పాలిటిక్స్
25-04-2026 12:37 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడు దస్తగిరిని వ్యక్తిగత కక్షలతో దారుణంగా చంపితే, ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి దాని మీద చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేయ...
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి
25-04-2026 12:32 PM
రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
జొన్న మద్దతు ధర కోసం అంబటి మురళీకృష్ణ దీక్ష
25-04-2026 12:26 PM
ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కోడుమూరులో వైయస్ఆర్సీపీ ఐడి కార్డు వెరిఫికేషన్ సమావేశం
25-04-2026 12:14 PM
పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని
తాడేపల్లిగూడెంలో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం
25-04-2026 12:10 PM
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
కొండలరాయుడికే తాఖీదా?
25-04-2026 11:46 AM
స్వామీ మీరు మరీను..నేను చాటింపులు, ఛాటింగులు చేసేదాకా ఆగుతుందా? అన్ని మాధ్యమాల్లో ఈపాటికే ప్రచారం, చర్చలు, థంబు నెయిల్స్ వచ్చేస్తేను. కాకపోతే అందులో వాస్తవం ఆవగింజంత ఉంటే ఊహాజనిత విశ్లేషణ...
24-04-2026
జగన్గారిని తిట్టడమేనా మంత్రుల పని?
24-04-2026 06:36 PM
ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు.
రైతు సమస్యలపై గట్టిగా నిలదీయాలి
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం
24-04-2026 06:26 PM
అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు తన సహజ శైలిలో మరోసారి అబద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేకపోయినా వైయస్ జగన్ పేరును పదే ప...
రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి
24-04-2026 06:22 PM
రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి
పెనుకొండలో వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం
24-04-2026 04:51 PM
పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
24-04-2026 04:46 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు
24-04-2026 03:03 PM
ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని...
దస్తగిరి హత్యతో చంద్రబాబు చౌకబారు రాజకీయాలు
24-04-2026 02:18 PM
సాధారణంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కి ప్రాధాన్యత, విశ్వసనీయత ఉంటుందనేది నిజం. పెద్ద దస్తగిరి చనిపోయిన వెంటనే ఆయన కొడుకు చిన్న దస్తగిరి (వెంకట దస్తగిరి)...
కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్కు తెర
24-04-2026 02:09 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు...
వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
24-04-2026 12:45 PM
ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్...
బహుదా బ్రిడ్జి నిర్మాణం రద్దుపై వైయస్ఆర్సీపీ ఆగ్రహం
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
ఇప్పటికే పూర్తయిన పనులకు తిరిగి టెండర్లా?
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
బద్వేల్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
24-04-2026 12:01 PM
మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి
జస్టిస్ లీసా గిల్కు వైయస్ జగన్ శుభాకాంక్షలు
24-04-2026 09:29 AM
లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు.
23-04-2026
జగన్ తెచ్చిన పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపనలు..
23-04-2026 09:55 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్ సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.
వైయస్ఆర్సీపీ హయాంలోనే రెన్యూ ఎనర్జీ పెట్టుబడులు
23-04-2026 09:50 PM
చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి
వ్యక్తిగత వ్యాఖ్యలను కులానికి అన్వయించడం సిగ్గుచేటు
23-04-2026 07:26 PM
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »