స్టోరీస్

14-04-2026

14-04-2026 02:15 PM
అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
14-04-2026 02:09 PM
ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం...
14-04-2026 01:29 PM
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌...
14-04-2026 11:28 AM
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
14-04-2026 11:23 AM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.  
14-04-2026 11:20 AM
టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఘటనపై నిరసన తెలిపారు. దళిత మహిళను అవమానించడం అన్యాయమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
14-04-2026 11:16 AM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వైఎస్ మధు రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

13-04-2026

13-04-2026 10:03 PM
ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. డబ్బులకోసం ఆస్పత్రులు రోడ్డెక్కుతున్నారు. సేవలన్నీ మందగించాయి.
13-04-2026 06:00 PM
రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది.
13-04-2026 05:51 PM
రెండేళ్ల తరువాత రామతీర్థం అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి ప్రజల్లో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
13-04-2026 05:42 PM
బైక్‌పై ఉన్న దివంగ‌త‌ ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి చిత్రాన్ని తీసేయాలని బెదిరించగా, శ్రీనివాసరెడ్డి నిరాకరించడంతో కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మెడపై పడాల్సిన కత్తి తృటిలో...
13-04-2026 05:35 PM
ఇసుక అక్రమ రవాణాపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
13-04-2026 05:29 PM
డీజీపీ నుంచి ఎస్సై స్థాయి వరకు అందరూ చట్టాన్ని కాపాడటం వదిలేసి, చంద్రబాబును ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారని విమర్శించారు
13-04-2026 04:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ విధానాలు,  వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
13-04-2026 04:09 PM
సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ప్రశంసించారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచుల పాత్ర
13-04-2026 03:22 PM
2022లో రామతీర్థాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనను గుర్తుచేసిన ఆయన, అప్పట్లో దుండగుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
13-04-2026 03:00 PM
షాడో ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ లోకేష్‌కి విద్యాశాఖ‌పై ఏమాత్రం నియంత్ర‌ణ, అవ‌గాహ‌న లేద‌ని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు
13-04-2026 02:18 PM
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.
13-04-2026 02:13 PM
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
13-04-2026 01:21 PM
గతంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్న కొనుగోలు...
13-04-2026 01:14 PM
ఈ ఘటనపై సుబ్రమణ్యం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబులేశ్వర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
13-04-2026 01:09 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కేసులకు భయపడే రకం కాదని, ప్రజల మనోభావాలను కాపాడే విషయంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
13-04-2026 01:00 PM
సేవా దృక్పథంతో ముందుకు సాగే బుట్టా శివ నీలకంఠ వెంటనే చర్యలు తీసుకుని, బుట్టా ఫౌండేషన్ తరఫున శివన్న నగర్ కాలనీకి మంచినీటి ట్యాంకర్లను పంపించారు.
13-04-2026 12:52 PM
గీతాంజలి మరణంపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఆమె కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌రోసారి అండ‌గా నిలిచి ఆర్థిక‌సాయం అందించింది.
13-04-2026 12:51 PM
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టం వద్ద తెలంగాణ నీటిని తీసుకుంటోందని పేర్కొన్న తలారి రంగయ్య
13-04-2026 12:27 PM
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం...
13-04-2026 12:17 PM
ఈ ఘటనపై వేమూరు నియోజకవర్గం ఇంచార్జి వరుకుటి అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు

12-04-2026

12-04-2026 06:45 PM
మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే.
12-04-2026 06:43 PM
ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి
12-04-2026 06:40 PM
ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ  ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు.  

Pages

Back to Top