స్టోరీస్

02-05-2026

02-05-2026 05:17 PM
డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
02-05-2026 04:45 PM
మేడకోట రోడ్డుపై రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
02-05-2026 04:39 PM
కర్నూలులో పార్టీ కార్యాలయంలో ఐడి కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమంపై ముఖ్య సమావేశం నిర్వహించారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కర్నూల్ అబ్జర్వర్ చల్ల విజ్ఞేశ్వర రెడ్డి సహా పార్టీ...
02-05-2026 03:27 PM
దాడిలో మాధవనాయుడు తీవ్రంగా గాయపడి, నోటి నుంచి రక్తం కారుతున్నా దుండగులు వదల్లేదని తెలిపారు. రక్తంతో తడిసిన బట్టలతోనే చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
02-05-2026 02:09 PM
ఈ దుఃఖ సమయంలో రామకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
02-05-2026 12:54 PM
ఇలాంటి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, భూకబ్జాలను సహించబోమని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను తిరిగి ప్రజలకు...
02-05-2026 12:45 PM
సమావేశానికి డీఈఓ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో కూటమికి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యానించారు.  
02-05-2026 12:35 PM
కాకినాడ జిల్లా కలెక్టర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగాగీతా విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుమీద తీసుకున్న మట్టి అనుమతులను అధికారులు వెంటనే...
02-05-2026 12:30 PM
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 
02-05-2026 12:24 PM
తనపై జరిగిన హత్యాయత్నానికి ఎమ్మెల్యే అనుచరుడు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
02-05-2026 12:16 PM
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైయస్ఆర్‌సీపీ  కార్యకర్తలు పాల్గొన్నారు.
02-05-2026 10:29 AM
నా 48 ఏళ్ల జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎప్పుడూ పోలీసు స్టేషన్లు, కోర్టుల గడప తొక్కలేదు. ఈ  15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీదా ద్వేషం, కోపం లేదు కానీ ఆవేదన కలుగుతోంది
02-05-2026 10:23 AM
అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 నుంచి రూ.14వేలు...

01-05-2026

01-05-2026 06:09 PM
పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్, కమిటీల నిర్మాణంలో నాయకులు, కేడర్ చురుకుగా పనిచేశారని అభినందించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐడీ కార్డుల వెరిఫికేషన్‌లో జాప్యం జరుగుతోందని
01-05-2026 04:36 PM
ఇక గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట లభించింది. కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. విచారణ కోసం నోటీసులు జారీ చేసి హాజరు కావాలని కోర్టు పేర్కొంది
01-05-2026 03:23 PM
చంద్ర‌బాబు మాయ‌మాట‌లు న‌మ్మి ఎంతో న‌మ్మ‌కంతో అధికారం చేతికిస్తే ప్ర‌జ‌ల సొమ్ముతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్‌, లోకేష్‌లు ప్ర‌త్యేక విమానాలు, హెలిక్యాప్ట‌ర్ ల‌లో తిరుగుతూ జ‌ల్సాలు చేస్తున్నారు
01-05-2026 03:19 PM
జన్మదినం పురస్కరించుకుని ప్రజల సౌకర్యార్థం మేదరమెట్లలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించారు.
01-05-2026 02:34 PM
వైయ‌స్ఆర్‌సీపీ మీడియా ఇన్‌చార్జ్ శ్రీ‌హ‌రిని సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టు చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి అరెస్టు చేసి గుంటూరుకు తరలించడం ధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని...
01-05-2026 02:08 PM
కార్మికుల కృషి సమాజ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి సంక్షేమం కోసం వైయ‌స్ జ‌గ‌న్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.
01-05-2026 01:22 PM
మే డే సందర్భంగా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన విశిష్ట కార్మికులను గుర్తించి వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.
01-05-2026 12:59 PM
కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
01-05-2026 12:44 PM
కార్మికుల కృషి దేశ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ళ మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి పరసా...
01-05-2026 12:38 PM
వైవీ సుబ్బారెడ్డి పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన నాయకత్వం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న
01-05-2026 12:13 PM
మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
01-05-2026 12:09 PM
తాడేపల్లి: “మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది” అనే మహోన్నత సందేశాన్ని ప్రపంచానికి అందించిన గౌత‌మ బుద్ధుడి బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వైయ‌స్ఆర
01-05-2026 11:57 AM
శుక్రవారం ఉదయం పూడి శ్రీహరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)కు ఆటోలో తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న కుప్పంకు నాలుగు వాహనాల్లో వెళ్లి హడావిడిగా అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చిన...
01-05-2026 11:29 AM
కష్టజీవుల శ్రమ వల్లే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం వైయ‌స్ జ‌గ‌న్ గారు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, వారి హక్కులు, భద్రత కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం
01-05-2026 09:58 AM
అభివృద్ధి వెలుగుల‌కు జీవం పోసే క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

30-04-2026

30-04-2026 06:02 PM
దేశంలో ఎక్క‌డా లేనివిధంగా ఏపీలోనే ఇంధ‌న కొర‌త వ‌చ్చిందంటే దానికి కార‌ణం చంద్ర‌బాబు బినామీల ప‌నే. వారం రోజులుగా ప్ర‌జ‌లు పెట్రోల్, డీజిల్ కోసం గంట‌ల కొద్దీ క్యూలైన్ల‌లో నిల్చునే దుస్థితిని క‌ల్పించారు...
30-04-2026 05:59 PM
దాదాపు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, వాటికంటే దారుణంగా ఇప్పటికీ ఉన్నాయి. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో తీవ్రమైన అణచివేతలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం అన్ని...

Pages

Back to Top