క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు

కార్మికులకు వైయ‌స్‌ జగన్ మే డే శుభాకాంక్షలు 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల‌కు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగుల‌కు జీవం పోసే క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Back to Top