స్టోరీస్

15-04-2026

15-04-2026 03:07 PM
మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
15-04-2026 03:03 PM
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని ఈ రోజు ఉదయం అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది
15-04-2026 02:08 PM
రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.
15-04-2026 12:45 PM
పార్టీ జెండా మోసి మోసి బందరు జనసేన కార్యకర్తల భుజాలు నొప్పులతో కాయలు కాశాయని అన్నారు. జనసేన ఇంచార్జ్ ఉన్నప్పటికీ మంత్రి కొల్లు రవీంద్ర ఒక కార్యకర్త ఇంటిని కూల్చాలని ఆదేశించారని
15-04-2026 12:37 PM
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం తీవ్రంగా అభ్యంతరకరమని అన్నారు. “నిజంగా అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.
15-04-2026 12:31 PM
“ప్రజలను తప్పుదారి పట్టించేలా కొందరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి దుష్ప్రచారాన్ని సహించబోము.
15-04-2026 12:26 PM
“మావిగాన్ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా పాత విషయాలను లేవనెత్తుతున్నారు” అని విమర్శించారు.
15-04-2026 11:23 AM
ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైయ‌స్‌ జగన్‌ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్‌ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది
15-04-2026 10:45 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్‌గా దారుణంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి
15-04-2026 10:37 AM
అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరని స్పష్టం చేశారు. “మాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాత్రమే మా పోరాటం కొనసాగుతుంది
15-04-2026 10:25 AM
ఏపీ పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా తమ వాహనంలో తీసుకువెళ్లారు. శ్రీహరిని బెదిరించి పోలీసు వాహనం ఎక్కించారు.
15-04-2026 09:03 AM
10.30 గంటలకు ఫిషింగ్‌ హార్బర్‌ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.

14-04-2026

14-04-2026 10:06 PM
ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.  
14-04-2026 10:03 PM
ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించి, అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించిన వైయస్‌ జగన్‌
14-04-2026 10:01 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పూలేల నిజమైన వారసుడిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు, మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50 శాతం రిజర్వేషన్ అమలు చేసారు
14-04-2026 09:55 PM
ఈ సందర్భంగా స్పందించిన వైయస్‌ జగన్‌, కొంతమంది పోలీసు అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
14-04-2026 09:50 PM
చినపులివర్రు గ్రామంలో తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు గోడ దూకి ఇంట్లోకి చొరబడి తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తనీష్‌బాబు ఆరోపించారు
14-04-2026 05:44 PM
అమరావతి రాజధాని ప్రాంతంలోని లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని మేము చెబుతున్నాం.
14-04-2026 03:28 PM
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగుకు రూ. 5 వేలకే అద్భుతమైన భవనాలు నిర్మిస్తుంటే, అమరావతిలో రూ.14,800 నిర్మాణ వ్యయం చూపడం అంతులేని అవినీతికి నిదర్శనమని బుగ్గన రాజేంధ్రనాధ్ ఆరోపించారు....
14-04-2026 03:15 PM
దేశంలో గుజరాత్‌ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్‌. ల‌క్ష‌లాది మంది మ‌త్స్య‌కారులు సముద్రంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు.
14-04-2026 03:10 PM
అనంతరం ఉదయం 11.00 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
14-04-2026 02:36 PM
‘జై భీమ్’ నినాదం ఇంటింటికీ వెళ్లాలి. అది జగన్ నినాదంగా మార్మోగాలి. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంది. రాబోయే...
14-04-2026 02:25 PM
విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా అంబేద్కర్ పట్ల గౌరవాన్ని చూపింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం
14-04-2026 02:15 PM
అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
14-04-2026 02:09 PM
ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం...
14-04-2026 01:29 PM
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌...
14-04-2026 11:28 AM
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
14-04-2026 11:23 AM
కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.  
14-04-2026 11:20 AM
టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఘటనపై నిరసన తెలిపారు. దళిత మహిళను అవమానించడం అన్యాయమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
14-04-2026 11:16 AM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వైఎస్ మధు రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.

Pages

Back to Top