26-05-2022
26-05-2022 11:19 AM
అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు...
13-05-2022
13-05-2022 10:42 AM
లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల...
03-04-2022
03-04-2022 07:19 PM
సోమవారం నుంచి (ఏప్రిల్ 4) కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయి. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు...
24-03-2022
24-03-2022 11:09 AM
మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది.
– మృతుడు వేమవరపు గురుబ్రహ్మం...
17-03-2022
17-03-2022 11:01 AM
ఈ 33 నెలల్లో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం మూలంగా రాష్ట్ర అదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటి రైతులకు, పేద వర్గాలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ప్రకటించిన తేదీలకు విడుదల చేయడం చాలా గొప్ప...
09-03-2022
09-03-2022 09:15 AM
అమరావతి: దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
04-02-2022
04-02-2022 10:14 AM
సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు.
10-11-2021
10-11-2021 10:31 AM
అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది.
06-11-2021
06-11-2021 10:19 AM
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్...
03-11-2021
03-11-2021 10:08 AM
వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి...
12-09-2021
12-09-2021 06:05 PM
సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు.
16-08-2021
16-08-2021 07:20 PM
తూర్పు గోదావరి : మల్లె వంటి మనసుతో ఇక్కడికి విచ్చేసిన మన జగన్ మామయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
06-08-2021
06-08-2021 11:41 AM
వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
12-05-2019
12-05-2019 06:13 PM
హైదరాబాద్ : నేడు మాతృ దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
06-04-2019
02-04-2019
02-04-2019 11:36 AM
పశ్చిమగోదావరిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల చులకన మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సంగతి తెలిసిందే. నిన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు,దళిత...
01-04-2019
01-04-2019 02:08 PM
పేద రాష్టం అంటాడు. ఇలాంటి పేద రాష్టానికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? ఎంత పొదుపుగా ఉండాలి? పైగా చిన్న రాష్ట్రం…. 13 జిల్లాల రాష్ట్రం. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి…. ప్రధానిని మించి ఖర్చులు...
01-04-2019 11:38 AM
ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కథనానికి తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, తన ఎల్లో మీడియా అసత్య ప్రచారం మరోసారి...
29-03-2019
28-03-2019
28-03-2019 08:16 PM
చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలే ఇటీవల వెల్లడించాయి. పోలీసు అధికారిగా కాకుండా.. తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ కేటాయించాలో.. ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ...
27-03-2019
27-03-2019 07:22 PM
నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీ యాల్లో ప్రత్యేకించి ఎన్నికల వాతావరణంలో చాలా జుగుప్సాకరమైన, కుట్ర పూరితమైన రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి.
27-03-2019 11:44 AM
అమరావతి : ‘స్వార్థానికి చంద్రబాబు పరాకాష్ట. సొంత తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు.
26-03-2019
26-03-2019 03:37 PM
నక్క జిత్తుల నారా కుయుక్తులు 2019 ఎన్నికల్లోనూ విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలూ చేస్తున్నారో లేక్కే లేదు.
20-03-2019
20-03-2019 02:30 PM
మానాన్నకు ప్రజలంటే ప్రాణం. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమనుకునే వ్యక్తి. కుటుంబం పట్ల కూడా ఆయన ప్రేమ తక్కువేమీ కాదు. అందరం ఆయన ప్రేమను అనుభవించినవాళ్లమే. ఆప్యాయతలు చవిచూసినవారమే.
19-03-2019
19-03-2019 10:16 AM
మంత్రి లోకేశ్పై అడపాదడపా విమర్శలు చేసే పవన్కల్యాణ్.. ఆయన పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా టీడీపీకి లోపాయికారీగా సహకరించాలని నిర్ణయించడం గమనార్హం.
19-03-2019 10:06 AM
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే–2019లో తేలింది
18-03-2019
18-03-2019 02:58 PM
ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదివారం వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోయారు.
18-03-2019 02:33 PM
గుంటూరు ఎంపీ అభ్యర్థి
16-03-2019
16-03-2019 09:57 PM
ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.
16-03-2019 01:05 PM
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు.
16-03-2019 11:48 AM
కర్నూలు : దివంగత నేత వైయస్ రాజ శేఖర్రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది.
14-03-2019
14-03-2019 11:44 AM
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తొలగించాలట. ఇంకా యుద్ధమే ఆరంభం కాలేదు. అప్పుడే చెమటలు కారుతున్నాయి. కాసేపు ఫ్యాన్ వేసుకోండి చల్లబడతారు. పోలింగు నాటికి ఇళ్లలోని ఫ్యాన్లను కూడా బలవంతంగా...
13-03-2019
13-03-2019 01:26 PM
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ ఎన్నికల్లో విజయం సాధించి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. జగన్ దూరదృష్టితోపాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పట్ల అంకిత భావం ఉన్న నాయకుడు.
11-03-2019
11-03-2019 12:03 PM
అమరావతి: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది.
02-03-2019
02-03-2019 12:04 PM
ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైయస్ జగన్ తప్పుబట్టారు.
26-02-2019
26-02-2019 02:41 PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని ధీమాగా చెప్పారు. ఆయన మాటలకు ఆ సభకు వచ్చిన వారందరూ
07-02-2019
07-02-2019 04:34 PM
ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం అని కొత్త సినిమా తీశారు. ఇది బాగా ఫ్రెష్గా ఉంది. నాలుగేళ్లు బీజేపీ, పవన్తో కలిసి ఏపీని దోచేశారు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు....
31-01-2019
31-01-2019 06:50 PM
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పై తన విజన్ ను కార్యక్రమం లో పాల్గొన్న వారితో వైయస్ జగన్ చర్చించగా..ప్రాంతాల వారిగా సమస్యలు, వాటి పరిష్కారం పై అన్ని వర్గాల వారు తమ ఆలోచనలను పంచుకున్నారు. సమావేశం...
30-01-2019
30-01-2019 09:41 PM
చంద్రబాబు రంగులకలల్లాంటి హామీలిస్తాడు. రాజమౌళి గ్రాఫిక్స్ లాంటి సినిమా చూపిస్తాడు. జేమ్స్ బాండ్ తానే అన్నంత బిల్డప్ ఇచ్చేస్తాడు. కానీ వాస్తవం చూస్తే కలలు తెల్లారిపోతాయి. గ్రాఫిక్స్ కనుమరుగైపోతాయి.
28-01-2019
28-01-2019 02:06 PM
బీసీలను సర్వనాశనం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించి రాష్ట్రంలోని 25 కుల సంఘాలు, సంచార జాతులను కలవడం జరిగిందని, వారి పరిస్థితి చాలా...
18-01-2019
18-01-2019 01:07 PM
క్రీడా అభిమానులు వైయస్ఆర్సీపీ జెండాను ఆసక్తికరంగా తిలకించారు. మీడియా చానల్స్ వైయస్ఆర్సీపీ జెండాను ప్రత్యేకంగా చూపించాయి.
17-01-2019
17-01-2019 05:24 PM
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి(రాజన్న) పేరుతో మరో క్యాంటీన్ ప్రారంభమైంది.
16-01-2019
16-01-2019 02:42 PM
రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రం పరిధిలోని ఎంపీల సంఖ్య పరంగా సాధ్యం కాదు కాబట్టి..25 మంది ఎంపీలకు తోడు పక్కనే ఉన్న 17 మంది ఎంపీలు కలిసి మొత్తం 42 మంది ఎంపీలు కలిసి వచ్చి...
14-01-2019
14-01-2019 03:07 PM
పులివెందులలోని వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. వైయస్ జగన్మోహన్రెడ్డి సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు.
09-01-2019
09-01-2019 04:45 PM
శ్రీకాకుళం: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటి వారిగా మార్చి అడుక్కునే వారికి..
09-01-2019 04:15 PM
నాడు రాష్టం రావణ కాష్టంలా ఉంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడుతోంది. ఆత్మహత్యలు, వలసలతో అన్నపూర్ణ రాష్ట్రం అధ్వాన్నంగా తయారైంది.
09-01-2019 03:58 PM
ఎన్నో మహోన్నత జ్ఞాపకాలను, జ్ఞాపికలను తనలో దాచుకున్నది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం. మార్పులకు నాందీ ప్రస్తావనగా నిలిచింది.
08-01-2019
08-01-2019 12:22 PM
రాజధాని ఎంపిక మొదలు, సంక్షేమ పథకాల అమలు వరకూ చంద్రబాబు, అతని బినామీలు, అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు కార్యకర్తల వరకూ అంతా కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఎలా దోచుకుతిన్నారో చెప్పుకొచ్చారు...
08-01-2019 10:05 AM
రాజశేఖర్రెడ్డి గారు పాదయాత్ర చేసిన నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా పునరావృతమై ప్రజలు అవే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జగన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. కరువుతో ప్రజలు మగ్గిపోతున్నారు. చాలా...
07-01-2019
07-01-2019 07:47 PM
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని కేవలం ఆయన రాజకీయ భవిష్యత్ కోసం వదిలేసి, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం అధికార దుర్వినియోగం కాదా?
07-01-2019 09:36 AM
పాదయాత్ర సమయంలో నేను ప్రజల్లో ఉంటూ.. ఫలానా చోట నేను ఉంటాను, ఫలానా చోట నేను పడుకుంటానని తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దారి గుండా పోయే సమయంలో ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. వినే...
06-01-2019
06-01-2019 10:06 AM
అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2018 దాకా నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేశాడు. ఆ సమయంలో బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ పరస్పరం విపరీతంగా పొగుడుకున్నాయి. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ...
03-01-2019
03-01-2019 01:05 PM
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో ఓ మారు పొత్తు పెట్టుకుని విడాకులు తీసు కున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆయనతో బంధానికి తహతహలాడుతున్నారని అన్నారు. ఇలా ఆయన మనసులో విషయం స్పష్టమవుతోందన్నారు. దేశంలో ఉన్న...
02-01-2019
02-01-2019 05:08 PM
రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చి వైయ...
01-01-2019
01-01-2019 07:17 PM
ఈ క్యాంటిన్ను నూతనం సంవత్సరం సందర్భంగా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ..వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదల జీవితాల్లో వెలుగులు...
31-12-2018
31-12-2018 03:49 PM
నేడు అన్ని రాజకీయ పార్టీలు స్వార్థం, స్వలాభం కోసం పాకులాడుతున్నాయన్నారు.రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు.అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే...
31-12-2018 12:56 PM
చంద్రబాబు నాలుగు లక్షల కోట్లు దోపిడీ చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు డబ్బంతా కక్కిస్తామన్నారు.
30-12-2018
30-12-2018 03:37 PM
హోదాకోసం పార్లమెంట్ లో పోరాడేందుకు ఎంపీలను సిద్ధం కమ్మన్నారు వైఎస్ జగన్. పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు, నిరసనలతో హోదా ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించారు.