ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ప్రత్యేక వార్తలు
25-01-2024
25-01-2024 11:19 AM
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది.
24-01-2024
24-01-2024 11:12 AM
రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు...
06-01-2024
06-01-2024 11:37 AM
యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్.. జైవైయస్ఆర్సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు....
29-12-2023
29-12-2023 11:37 AM
ఒకవైపు మైనింగ్ రంగంలో పారదర్శకతను అమలు చేస్తూ, మరోవైపు అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం మైనింగ్ లో ప్రగతిపథంలో పయనిస్తోంది. గత ఏడాది మేజర్ మినరల్స్ కు...
20-12-2023
20-12-2023 11:09 AM
కుటుంబంలో ఎవరికైనా దురదృష్టవశాత్తు జబ్బుచేసినా, ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందడం ఎలా అనేదానిపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్ఓ, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి...
13-12-2023
13-12-2023 05:41 PM
పెద్ద తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన మొదటి పదవీకాలం దిగ్విజయంగా పూర్తిచేసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితోపాటు మరో ఏడుగురు...
05-12-2023
05-12-2023 11:11 AM
. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మందిని తరలించామన్నారు. ప్రభావిత...
05-11-2023
05-11-2023 09:13 PM
ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట్రంలో అవినీతిలేని పాలన, పేదరికం లేని కుటుంబాలను తీసుకువస్తానని సీఎం జగన్ ప్రకటించారని గుర్తు చేసారు. నాలుగున్నరేళ్లకాలంలో ప్రజల మధ్య ఇచ్చిన మాటకు, మేనిఫెస్టోలో చేసిన...
21-10-2023
21-10-2023 12:06 PM
కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేయటంపై ప్రభుత్వ కళాశాలల ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీకి కట్టుబడ్డ సీఎం జగన్,...
17-10-2023
17-10-2023 11:29 AM
మొత్తం 175 సీట్లకు గాను వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి 151 సీట్లలో విజయాన్ని అందించారు. పాలక టీడీపీకి కేవలం 23 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో, రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టారు. ఐదేళ్ల...
24-07-2023
24-07-2023 11:51 AM
అమెరికా సెన్సస్ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై...
21-07-2023
21-07-2023 04:39 PM
రుతుపవనాల రాకడ సహా సాగు రంగాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలపై రైతులకు ఈ సంస్థ మార్గదర్శకంగా ఉంటుంది. ఇది ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి పరిశోధనలు, అధ్యయనాలు చేయించడానికి...
17-07-2023
17-07-2023 10:16 AM
జాతీయ స్థాయిలో కిసాన్ కాల్ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు...
13-07-2023
13-07-2023 05:36 PM
రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది. సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండొందల ఏభయి కోట్ల విలువైన నగదు...
04-07-2023
04-07-2023 11:08 PM
వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు.
28-06-2023
28-06-2023 11:34 PM
శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం జాడ గ్రామం నుండి వై గణేష్ (శంకర్రావు) రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మిజిల్స్ వైరస్ తో బాధపడుతున్నామని ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందడం జరిగిందని, తదుపరి చికిత్సను
17-05-2023
17-05-2023 11:17 AM
రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన సీఎం వైయస్ జగన్ రూ.14.51 కోట్లు విడుదల చేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని...
14-05-2023
14-05-2023 05:06 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయమంతా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే. బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం పరితపించే పవన్ కల్యాణ్, బాబుతో తన రాజకీయ వివాహ బంధాన్ని పదిల పరుచుకునేందుకు తహతహలాడుతున్నాడు.
20-04-2023
20-04-2023 11:00 AM
నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాల్ పండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్ (9) ‘తొసిల్జుమాబ్–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతున్నాడని...
19-04-2023
19-04-2023 10:59 AM
‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష
20-12-2022
20-12-2022 11:55 AM
వైయస్ జగన్గారు గొప్ప విజనరీ అని చెప్పడానికి భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్. ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం. సాంకేతికత విషయంలో జగన్ది రాజీలేని ధోరణి. రీసెర్చ్...
08-07-2022
08-07-2022 09:57 AM
దేశ చరిత్రలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్దేనని స్పష్టం చేస్తున్నారు. 2019...
26-05-2022
26-05-2022 11:19 AM
అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు...
13-05-2022
13-05-2022 10:42 AM
లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల...
03-04-2022
03-04-2022 07:19 PM
సోమవారం నుంచి (ఏప్రిల్ 4) కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయి. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు...
24-03-2022
24-03-2022 11:09 AM
మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది.
– మృతుడు వేమవరపు గురుబ్రహ్మం...
17-03-2022
17-03-2022 11:01 AM
ఈ 33 నెలల్లో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం మూలంగా రాష్ట్ర అదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటి రైతులకు, పేద వర్గాలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ప్రకటించిన తేదీలకు విడుదల చేయడం చాలా గొప్ప...
09-03-2022
09-03-2022 09:15 AM
అమరావతి: దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
04-02-2022
04-02-2022 10:14 AM
సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు.
10-11-2021
10-11-2021 10:31 AM
అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది.
06-11-2021
06-11-2021 10:19 AM
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్...
03-11-2021
03-11-2021 10:08 AM
వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి...
12-09-2021
12-09-2021 06:05 PM
సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు.
16-08-2021
16-08-2021 07:20 PM
తూర్పు గోదావరి : మల్లె వంటి మనసుతో ఇక్కడికి విచ్చేసిన మన జగన్ మామయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
06-08-2021
06-08-2021 11:41 AM
వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
12-05-2019
12-05-2019 06:13 PM
హైదరాబాద్ : నేడు మాతృ దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
06-04-2019
02-04-2019
02-04-2019 11:36 AM
పశ్చిమగోదావరిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల చులకన మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సంగతి తెలిసిందే. నిన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు,దళిత...
01-04-2019
01-04-2019 02:08 PM
పేద రాష్టం అంటాడు. ఇలాంటి పేద రాష్టానికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? ఎంత పొదుపుగా ఉండాలి? పైగా చిన్న రాష్ట్రం…. 13 జిల్లాల రాష్ట్రం. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి…. ప్రధానిని మించి ఖర్చులు...
01-04-2019 11:38 AM
ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కథనానికి తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, తన ఎల్లో మీడియా అసత్య ప్రచారం మరోసారి...
29-03-2019
28-03-2019
28-03-2019 08:16 PM
చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలే ఇటీవల వెల్లడించాయి. పోలీసు అధికారిగా కాకుండా.. తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ కేటాయించాలో.. ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ...
27-03-2019
27-03-2019 07:22 PM
నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీ యాల్లో ప్రత్యేకించి ఎన్నికల వాతావరణంలో చాలా జుగుప్సాకరమైన, కుట్ర పూరితమైన రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి.
27-03-2019 11:44 AM
అమరావతి : ‘స్వార్థానికి చంద్రబాబు పరాకాష్ట. సొంత తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు.
26-03-2019
26-03-2019 03:37 PM
నక్క జిత్తుల నారా కుయుక్తులు 2019 ఎన్నికల్లోనూ విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలూ చేస్తున్నారో లేక్కే లేదు.
20-03-2019
20-03-2019 02:30 PM
మానాన్నకు ప్రజలంటే ప్రాణం. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమనుకునే వ్యక్తి. కుటుంబం పట్ల కూడా ఆయన ప్రేమ తక్కువేమీ కాదు. అందరం ఆయన ప్రేమను అనుభవించినవాళ్లమే. ఆప్యాయతలు చవిచూసినవారమే.
19-03-2019
19-03-2019 10:16 AM
మంత్రి లోకేశ్పై అడపాదడపా విమర్శలు చేసే పవన్కల్యాణ్.. ఆయన పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా టీడీపీకి లోపాయికారీగా సహకరించాలని నిర్ణయించడం గమనార్హం.
19-03-2019 10:06 AM
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే–2019లో తేలింది
18-03-2019
18-03-2019 02:58 PM
ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదివారం వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోయారు.
16-03-2019
16-03-2019 09:57 PM
ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.
16-03-2019 01:05 PM
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలకు నిరసనగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు.
16-03-2019 11:48 AM
కర్నూలు : దివంగత నేత వైయస్ రాజ శేఖర్రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది.
14-03-2019
14-03-2019 11:44 AM
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తొలగించాలట. ఇంకా యుద్ధమే ఆరంభం కాలేదు. అప్పుడే చెమటలు కారుతున్నాయి. కాసేపు ఫ్యాన్ వేసుకోండి చల్లబడతారు. పోలింగు నాటికి ఇళ్లలోని ఫ్యాన్లను కూడా బలవంతంగా...
13-03-2019
13-03-2019 01:26 PM
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ ఎన్నికల్లో విజయం సాధించి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. జగన్ దూరదృష్టితోపాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పట్ల అంకిత భావం ఉన్న నాయకుడు.
11-03-2019
11-03-2019 12:03 PM
అమరావతి: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది.
02-03-2019
02-03-2019 12:04 PM
ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైయస్ జగన్ తప్పుబట్టారు.
26-02-2019
26-02-2019 02:41 PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని ధీమాగా చెప్పారు. ఆయన మాటలకు ఆ సభకు వచ్చిన వారందరూ
07-02-2019
07-02-2019 04:34 PM
ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం అని కొత్త సినిమా తీశారు. ఇది బాగా ఫ్రెష్గా ఉంది. నాలుగేళ్లు బీజేపీ, పవన్తో కలిసి ఏపీని దోచేశారు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు....