ప్రత్యేక వార్తలు

24-07-2023

24-07-2023 11:51 AM
అమెరికా సెన్సస్‌ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై...

21-07-2023

21-07-2023 04:39 PM
రుతుపవనాల రాకడ సహా సాగు రంగాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలపై రైతులకు ఈ సంస్థ మార్గదర్శకంగా ఉంటుంది. ఇది ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి పరిశోధనలు, అధ్యయనాలు చేయించడానికి...

17-07-2023

17-07-2023 10:16 AM
జాతీయ స్థాయిలో కిసాన్‌ కాల్‌ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైయ‌స్ఆర్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు...

13-07-2023

13-07-2023 05:36 PM
రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది. సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండొందల ఏభయి కోట్ల విలువైన నగదు...

04-07-2023

04-07-2023 11:08 PM
వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే  స్పందించారు. 

28-06-2023

28-06-2023 11:34 PM
శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం జాడ గ్రామం నుండి వై గణేష్ (శంకర్రావు) రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మిజిల్స్ వైరస్ తో బాధపడుతున్నామని ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందడం జరిగిందని, తదుపరి చికిత్సను

17-05-2023

17-05-2023 11:17 AM
రాష్ట్రానికి చెందిన హజ్‌ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన సీఎం వైయ‌స్‌ జగన్‌ రూ.14.51 కోట్లు విడుదల చేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని...

14-05-2023

14-05-2023 05:06 PM
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయమంతా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే. బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం పరితపించే పవన్‌ కల్యాణ్, బాబుతో తన రాజకీయ వివాహ బంధాన్ని పదిల పరుచుకునేందుకు తహతహలాడుతున్నాడు.

20-04-2023

20-04-2023 11:00 AM
నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాల్‌ పండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్‌ (9) ‘తొసిల్‌­జు­మాబ్‌–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతు­న్నాడ­ని...

19-04-2023

19-04-2023 10:59 AM
‘జగనన్నే మా భవిష్యత్‌’లో భా­గంగా గ్రామ సర్పంచ్‌ గడిదేసి అనూష

20-12-2022

20-12-2022 11:55 AM
వైయ‌స్ జగన్‌గారు గొప్ప విజనరీ అని చెప్పడానికి భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్. ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం. సాంకేతికత విషయంలో జగన్‌ది రాజీలేని ధోరణి. రీసెర్చ్...

08-07-2022

08-07-2022 09:57 AM
దేశ చరిత్రలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్‌ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. 2019...

26-05-2022

26-05-2022 11:19 AM
అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు...

13-05-2022

13-05-2022 10:42 AM
లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. సచివాలయాల...

03-04-2022

03-04-2022 07:19 PM
సోమవారం నుంచి (ఏప్రిల్‌ 4) కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయి. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు...

24-03-2022

24-03-2022 11:09 AM
మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్‌ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది.  – మృతుడు వేమవరపు గురుబ్రహ్మం...

17-03-2022

17-03-2022 11:01 AM
ఈ 33 నెలల్లో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం మూలంగా రాష్ట్ర అదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటి రైతులకు, పేద వర్గాలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ప్రకటించిన తేదీలకు విడుదల చేయడం చాలా గొప్ప...

09-03-2022

09-03-2022 09:15 AM
 అమ‌రావ‌తి: దివంగత రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.

04-02-2022

04-02-2022 10:14 AM
సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు.

10-11-2021

10-11-2021 10:31 AM
అక్టోబరులో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేసింది. అనంతరం ఈ–బుక్‌లో దీనిపై ఓ వ్యాసం ప్రచురించింది. 

06-11-2021

06-11-2021 10:19 AM
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌...

03-11-2021

03-11-2021 10:08 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్‌ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి...

12-09-2021

12-09-2021 06:05 PM
సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్‌ స్కూల్‌ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు.

16-08-2021

16-08-2021 07:20 PM
తూర్పు గోదావ‌రి : మల్లె వంటి మనసుతో ఇక్కడికి విచ్చేసిన మన జగన్‌ మామయ్యకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివే పాఠశాలలోనే మా నాన్నగారు హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.

06-08-2021

06-08-2021 11:41 AM
వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైయ‌స్ఆర్ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

12-05-2019

12-05-2019 06:13 PM
  హైదరాబాద్ ‌: నేడు మాతృ దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

06-04-2019

02-04-2019

02-04-2019 11:36 AM
పశ్చిమగోదావరిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితుల చులకన మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సంగతి తెలిసిందే. నిన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు,దళిత...

01-04-2019

01-04-2019 02:08 PM
పేద రాష్టం అంటాడు. ఇలాంటి పేద రాష్టానికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? ఎంత పొదుపుగా ఉండాలి? పైగా చిన్న రాష్ట్రం…. 13 జిల్లాల రాష్ట్రం. ఇంత చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి…. ప్రధానిని మించి ఖర్చులు...
01-04-2019 11:38 AM
ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కథనానికి తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, తన ఎల్లో మీడియా అసత్య ప్రచారం మరోసారి...

29-03-2019

28-03-2019

28-03-2019 08:16 PM
చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలే ఇటీవల వెల్లడించాయి. పోలీసు అధికారిగా కాకుండా.. తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో.. ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ...

27-03-2019

27-03-2019 07:22 PM
నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీ యాల్లో ప్రత్యేకించి ఎన్నికల వాతావరణంలో చాలా జుగుప్సాకరమైన, కుట్ర పూరితమైన రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి.
27-03-2019 11:44 AM
అమరావతి : ‘స్వార్థానికి చంద్రబాబు పరాకాష్ట. సొంత తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు.

26-03-2019

26-03-2019 03:37 PM
న‌క్క జిత్తుల నారా కుయుక్తులు 2019 ఎన్నిక‌ల్లోనూ విచ్చ‌ల‌విడిగా క‌నిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చ‌డానికి ఎన్ని కుట్ర‌లు కుతంత్రాలూ చేస్తున్నారో లేక్కే లేదు.

20-03-2019

20-03-2019 02:30 PM
మానాన్నకు ప్రజలంటే ప్రాణం. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమనుకునే వ్యక్తి. కుటుంబం పట్ల కూడా ఆయన ప్రేమ తక్కువేమీ కాదు. అందరం ఆయన ప్రేమను అనుభవించినవాళ్లమే. ఆప్యాయతలు చవిచూసినవారమే.

19-03-2019

19-03-2019 10:16 AM
మంత్రి లోకేశ్‌పై అడపాదడపా విమర్శలు చేసే పవన్‌కల్యాణ్‌.. ఆయన పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా టీడీపీకి లోపాయికారీగా సహకరించాలని నిర్ణయించడం గమనార్హం. 
19-03-2019 10:06 AM
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే–2019లో తేలింది

18-03-2019

18-03-2019 02:58 PM
ఎమ్మెల్యే అభ్యర్థులను ఆదివారం వైయ‌స్ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడంతో  అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోయారు.
18-03-2019 02:33 PM
    గుంటూరు ఎంపీ అభ్యర్థి

16-03-2019

16-03-2019 09:57 PM
ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.
16-03-2019 01:05 PM
అమ‌రావ‌తి:  రాష్ట్రంలో జ‌రుగుతున్న హ‌త్యా రాజ‌కీయాల‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.
16-03-2019 11:48 AM
 కర్నూలు : దివంగత నేత వైయ‌స్‌ రాజ శేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది.

14-03-2019

14-03-2019 11:44 AM
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తొలగించాలట. ఇంకా యుద్ధమే ఆరంభం కాలేదు. అప్పుడే చెమటలు కారుతున్నాయి. కాసేపు ఫ్యాన్ వేసుకోండి చల్లబడతారు. పోలింగు నాటికి ఇళ్లలోని ఫ్యాన్లను కూడా బలవంతంగా...

13-03-2019

13-03-2019 01:26 PM
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.  వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో విజయం సాధించి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ దూరదృష్టితోపాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పట్ల అంకిత భావం ఉన్న నాయకుడు.

11-03-2019

11-03-2019 12:03 PM
అమ‌రావ‌తి: నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ www.nvsp.in ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది.

02-03-2019

02-03-2019 12:04 PM
ప్రజలకు ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని వైయ‌స్‌ జగన్‌ తప్పుబట్టారు.

26-02-2019

26-02-2019 02:41 PM
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డినిగనుక గెలిపిస్తే.. మీరు, నేను ఆయన్ని బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తా అని ధీమాగా చెప్పారు. ఆయన మాటలకు  ఆ సభకు వచ్చిన వారందరూ

07-02-2019

07-02-2019 04:34 PM
ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం అని కొత్త సినిమా తీశారు. ఇది బాగా ఫ్రెష్‌గా ఉంది. నాలుగేళ్లు బీజేపీ, పవన్‌తో కలిసి ఏపీని దోచేశారు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు....

31-01-2019

31-01-2019 06:50 PM
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పై తన విజన్ ను కార్యక్రమం లో‌ పాల్గొన్న వారితో వైయ‌స్ జ‌గ‌న్ చర్చించగా..ప్రాంతాల వారిగా సమస్యలు, వాటి పరిష్కారం పై అన్ని వర్గాల వారు ‌తమ ఆలోచనలను ‌పంచుకున్నారు. సమావేశం...

30-01-2019

30-01-2019 09:41 PM
చంద్రబాబు రంగులకలల్లాంటి హామీలిస్తాడు. రాజమౌళి గ్రాఫిక్స్ లాంటి సినిమా చూపిస్తాడు. జేమ్స్ బాండ్ తానే అన్నంత బిల్డప్ ఇచ్చేస్తాడు. కానీ వాస్తవం చూస్తే కలలు తెల్లారిపోతాయి. గ్రాఫిక్స్ కనుమరుగైపోతాయి.

28-01-2019

28-01-2019 02:06 PM
బీసీలను సర్వనాశనం చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని జయహో బీసీ సభ పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు సంబంధించి రాష్ట్రంలోని 25 కుల సంఘాలు, సంచార జాతులను కలవడం జరిగిందని, వారి పరిస్థితి చాలా...

18-01-2019

18-01-2019 01:07 PM
 క్రీడా అభిమానులు వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆస‌క్తిక‌రంగా తిల‌కించారు. మీడియా చాన‌ల్స్ వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ప్ర‌త్యేకంగా చూపించాయి. 

17-01-2019

17-01-2019 05:24 PM
గుంటూరు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి(రాజ‌న్న‌) పేరుతో మ‌రో క్యాంటీన్ ప్రారంభ‌మైంది.

16-01-2019

16-01-2019 02:42 PM
రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అధిగమించాలంటే రాష్ట్రం పరిధిలోని ఎంపీల సంఖ్య పరంగా సాధ్యం కాదు కాబట్టి..25 మంది ఎంపీలకు తోడు పక్కనే ఉన్న 17 మంది ఎంపీలు కలిసి మొత్తం 42 మంది ఎంపీలు కలిసి వచ్చి...

14-01-2019

14-01-2019 03:07 PM
పులివెందులలోని వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు.

09-01-2019

09-01-2019 04:45 PM
శ్రీకాకుళం: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటి వారిగా మార్చి అడుక్కునే వారికి..
09-01-2019 04:15 PM
నాడు రాష్టం రావణ కాష్టంలా ఉంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడుతోంది. ఆత్మహత్యలు, వలసలతో అన్నపూర్ణ రాష్ట్రం అధ్వాన్నంగా తయారైంది.
09-01-2019 03:58 PM
ఎన్నో మహోన్నత జ్ఞాపకాలను, జ్ఞాపికలను తనలో దాచుకున్నది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం. మార్పులకు నాందీ ప్రస్తావనగా నిలిచింది.

Pages

Back to Top