స్టోరీస్

22-08-2026

22-08-2026 03:23 PM
గత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను
22-08-2026 02:37 PM
డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారు. కానీ సీబీఐ పేరు వింటేనే చంద్రబాబు, లోకేష్‌లకు
22-08-2026 02:06 PM
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
22-08-2026 12:55 PM
స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గొలగమూడికి రాగానే ఎంతటి కష్టం, ఎంతటి భారం ఉన్నా క్షణాల్లో తీరిపోయిన భావన కలుగుతుందని అన్నారు.
22-08-2026 12:51 PM
దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్‌ ఉచితం సహా పలు
22-08-2026 12:47 PM
గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్‌
22-08-2026 12:37 PM
తాడిపత్రి పోలీస్‌ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
22-08-2026 11:45 AM
సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా
22-08-2026 11:41 AM
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు
22-08-2026 11:34 AM
కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు
22-08-2026 11:27 AM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్‌ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ
22-08-2026 09:33 AM
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

21-08-2026

21-08-2026 07:11 PM
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది.
21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్‌ జగన్‌...
21-08-2026 02:27 PM
 డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు.
21-08-2026 01:06 PM
ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ దేవభక్తుని చక్రవర్తి అన్నారు.
21-08-2026 12:54 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్‌ శర్మలను శ్రీ వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. 
21-08-2026 11:47 AM
రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతు ద్రోహిగా మారిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
21-08-2026 11:42 AM
అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించడం లేదు? ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉంద‌ని గుర్తు చేశారు.
21-08-2026 09:01 AM
జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌లో జరిగే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.    

20-08-2026

20-08-2026 08:04 PM
గత నాలుగు రోజులుగా శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డీఎస్సీ అవకతవకలు, గిరిజన చట్టాల ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా నిలదీశాం.
20-08-2026 07:59 PM
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు తనను దారుణంగా మోసం చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన అభ్యర్థి రాధిక ఆవేదన వ్
20-08-2026 07:54 PM
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు సృష్టించి ఉద్యోగాలు నింపారు. దీనిపై సభలో చర్చిద్దాం రండి అంటే అధికార పక్షం పారిపోతోంది.
20-08-2026 07:46 PM
రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను అతి కిరాతకంగా మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా కారుతో తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
20-08-2026 07:39 PM
వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీ వైయ‌స్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.  

Pages

Back to Top