స్టోరీస్

16-09-2026

16-09-2026 02:30 PM
మ్యూజియం పనుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 85 శాతం పూర్తయితే, మిగిలిన 15 శాతం పనులను పూర్తి చేయడానికి ప్రస్తుత పాలకులు రెండున్నరేళ్లు సమయం తీసుకున్నారని భూమన పేర్కొన్నారు
16-09-2026 01:18 PM
2025 సెప్టెంబర్‌ 15న బినామీ ఫొటోతో 17393 నంబర్‌ ఖాతా తెరిచి, మార్చిలో రూ.9 లక్షలు, మరుసటి రోజు రూ.2.5 లక్షలు నగదు తీసుకున్నారని రాచమల్లు వివరించారు. మృతుడి కుమార్తె సుచరితకు చెందాల్సిన డబ్బులు ఇలా...
16-09-2026 01:13 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు.
16-09-2026 01:07 PM
అక్రమ కేసులు, అరెస్టులతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టలేరని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు తీరుకు రాబోయే ఎన్నికల్లో
16-09-2026 01:03 PM
కష్టపడి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేయకుండా, వెంటనే క్లాప్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్ని కిట్టు కోరారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులను గాడిలో...
16-09-2026 12:53 PM
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తిస్తూ బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు
16-09-2026 12:50 PM
ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల నాని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
16-09-2026 12:42 PM
డీఎస్సీ వ్యవహారం, ఉద్యోగ భృతి, వసతి దీవెన వంటి అంశాలపై విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం ఇవ్వడం కూడా నేరంగా మారిందా అని కాకాణి నిలదీశారు.
16-09-2026 09:50 AM
అందులో భాగంగానే జీవో 9ను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే...
16-09-2026 09:47 AM
అసైన్‌ చేసి 20 ఏళ్లు పూర్తయిన వ్యవసాయ భూములపై, 10 ఏళ్లు పూర్తయిన ఇళ్ల స్థలాలపై వాటిని పొందిన వారు లేకపోతే వారి వార­సులకు పూర్తి హక్కులు కల్పిస్తూ 2023లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యాక్ట్‌ నం.35 వచ్చింది.
16-09-2026 09:44 AM
తాజాగా ఈ పోస్టులను డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామంటూ రివైజ్డ్‌ జీవో 22 జారీ చేసింది. రాత్రికి రాత్రే ఇలా జీవోలను మార్చడం వెనుక పెద్ద మంత్రాంగమే...

15-09-2026

15-09-2026 05:36 PM
నియామక ప్రక్రియలో రోజుకొక అక్రమం బయటకు వస్తోన్నా, అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణ జరపడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
15-09-2026 04:54 PM
డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీలు, ప్రశ్నపత్రాల అమ్మకాలు, డబ్బులు...
15-09-2026 04:30 PM
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఈరలక్కప్ప పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో మంచి అభ్యర్థులను ఎంపిక చేసి వారి విజయానికి నాయకులు, కార్యకర్తలు...
15-09-2026 04:23 PM
పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలని, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు.
15-09-2026 03:46 PM
సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భూమా కిషోర్ కుమార్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కర్రా గిరిజా...
15-09-2026 03:42 PM
90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ గడువు దాటిపోయినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని అహ్మద్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీ అమలులో జాప్యానికి కారణమేంటో...
15-09-2026 03:36 PM
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థను ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తే అది ఆందోళనకరమైన పరిణామమని రమేష్ గౌడ్ పేర్కొన్నారు
15-09-2026 02:53 PM
ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని పనిచేశారు.
15-09-2026 02:25 PM
ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్రత పెరిగిన నీటి సంక్షోభం. వ‌ర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం ముందస్తు...
15-09-2026 01:12 PM
 తాడేపల్లి : పేదలకు నాణ్యమైన వైద్యం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
15-09-2026 12:54 PM
రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన రెండున్నర సంవత్సరాలుగా శాంతిభద్రతలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించి పోలీస్ యంత్రాంగాన్ని చేతుల్లో
15-09-2026 12:35 PM
నెల్లూరు నగర అభివృద్ధిని మంత్రి నారాయణ పూర్తిగా విస్మరించారని కాకాణి ఆరోపించారు. నారాయణ వల్ల నెల్లూరు ప్రజలకు రూపాయి ఉపయోగం లేదని,
15-09-2026 12:04 PM
“ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
15-09-2026 11:57 AM
ప్రస్తుతం తుమ్మల బాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కేవలం తనపైనే కాకుండా కాకినాడ డీసీసీబీ బ్యాంకు కుంభకోణాలపైనా ఒకేసారి నిష్పాక్షిక విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని
15-09-2026 11:54 AM
విశాఖ నగరంలో మంచినీటి సంక్షోభం నెలకొన్నా పాలకులు మొద్దు నిద్రపోతున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
15-09-2026 11:51 AM
వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా అరకు నియోజకవర్గ నాయకుడు పాంగి నరసింగరావు ఆధ్వర్యంలో యువ నాయకుల బృందం సొవ్వ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితిని పరిశీలించింది.

14-09-2026

14-09-2026 10:23 PM
“చంద్రబాబు గారూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం కల్పించడం ప్రభుత్వానికి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ బాధ్యత. మరి, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు...
14-09-2026 12:44 PM
అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు.
14-09-2026 12:37 PM
కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు.

Pages

Back to Top