Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
స్టార్ హోటళ్ల అనుమతుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
అమ్మవారి మంగళసూత్రం మాయం కేసును నీరుగార్చే ప్రయత్నం
తాడిపత్రి పోలీస్ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
ప్రజల సమస్యలపై షేక్ నూరి ఫాతిమా ప్రత్యక్షంగా ఆరా
పోలీసుల వేధింపులు తాళలేక వైయస్ఆర్సీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
వైయస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం?
“సర్” లో ఈ నాలుగైదు రోజులే కీలకం
రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు..
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం..
స్టోరీస్
22-08-2026
స్టార్ హోటళ్ల అనుమతుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
22-08-2026 12:51 PM
దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్ ఉచితం సహా పలు
అమ్మవారి మంగళసూత్రం మాయం కేసును నీరుగార్చే ప్రయత్నం
22-08-2026 12:47 PM
గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్
తాడిపత్రి పోలీస్ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి
22-08-2026 12:37 PM
తాడిపత్రి పోలీస్ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
22-08-2026 11:45 AM
సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా
ప్రజల సమస్యలపై షేక్ నూరి ఫాతిమా ప్రత్యక్షంగా ఆరా
22-08-2026 11:41 AM
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు
పోలీసుల వేధింపులు తాళలేక వైయస్ఆర్సీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
22-08-2026 11:34 AM
కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు
వైయస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం?
22-08-2026 11:27 AM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ
“సర్” లో ఈ నాలుగైదు రోజులే కీలకం
22-08-2026 09:33 AM
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
21-08-2026
రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు..
21-08-2026 07:11 PM
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది.
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం..
21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
బంటుమిల్లిలో పతాక స్థాయికి పోలీసుల దాష్టీకం
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
డీఎస్సీ, ఏపీపీఎస్సీపై జగన్ సవాల్ ను స్వీకరించే దమ్ముందా..?
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
రైతులను ఎండబెడుతున్న చంద్రబాబు సంకుచిత మనస్తత్వం.
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్ జగన్...
డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా హత్య కేసు
21-08-2026 02:27 PM
డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
శ్రీశైలంలో నీరు ఉన్నా రైతుల పొలాలకు ఎందుకు ఇవ్వడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి అన్నారు.
ఉయ్యూరులో డయేరియా కలకలం..
21-08-2026 01:06 PM
ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ జగన్
21-08-2026 12:54 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను శ్రీ వైయస్ జగన్ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కరువు విలయ తాండవం
21-08-2026 11:47 AM
రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రైతు ద్రోహిగా మారిపోయారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
పెదకాకాని శివాలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం దారుణం
21-08-2026 11:42 AM
అమ్మవారి మంగళసూత్రం మాయం కావడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించడం లేదు? ఆలయంలో జరిగిన ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, పాలకులపై ఉందని గుర్తు చేశారు.
నేడు హైదరాబాద్కు వైయస్ జగన్
21-08-2026 09:01 AM
జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.
20-08-2026
నాలుగురోజులుగా ప్రభుత్వం పలాయనం
20-08-2026 08:04 PM
గత నాలుగు రోజులుగా శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డీఎస్సీ అవకతవకలు, గిరిజన చట్టాల ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా నిలదీశాం.
మంత్రి లోకేష్ కోటాలో మెగా డీఎస్సీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం:
20-08-2026 07:59 PM
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు తనను దారుణంగా మోసం చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన అభ్యర్థి రాధిక ఆవేదన వ్
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
20-08-2026 07:54 PM
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు సృష్టించి ఉద్యోగాలు నింపారు. దీనిపై సభలో చర్చిద్దాం రండి అంటే అధికార పక్షం పారిపోతోంది.
డాక్టర్ ప్రియాంక హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలి
20-08-2026 07:46 PM
రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను అతి కిరాతకంగా మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా కారుతో తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
రేపు హైదరాబాద్కు వైయస్ జగన్
20-08-2026 07:39 PM
వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీ వైయస్ జగన్ హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
వైయస్ఆర్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు హాజరైన వైయస్ జగన్
20-08-2026 07:37 PM
నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శ్రీ వైయస్ జగన్ వారికి ఆశీస్సులు అందించారు.
అక్రమ కేసులో అరెస్టైన చింతాడ రవికుమార్కు వైయస్ జగన్ భరోసా
20-08-2026 07:32 PM
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని శ్రీ వైయస్ జగన్ సూచించారు.
పోలీసు వాహనంలోనే యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా..
20-08-2026 07:29 PM
శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనం ఆటోను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులే 108లో ఆస్పత్రికి తరలించారు.
సీబీఐ విచారణకు రెడీనా?
20-08-2026 07:10 PM
తాడేపల్లి: గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణకు తాము సిద్దమని, అలాగే డీఎస్సీ–2025 పరీక్షపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని, దమ్ముంటే రెండింటిపైనా సీబీఐ విచారణ జరిపిం
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »