Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కరువు పరిస్థితులపై వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలి
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో వైయస్ జగన్ పర్యటన
గోరుకల్లు, వెలుగోడు ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలి
కృష్ణా జలాల విడుదల కోసం వైయస్ఆర్సీపీ సమరశంఖం
వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్ చోరీ..
నంద్యాలలో దద్దరిల్లిన వైయస్ఆర్సీపీ ‘చలో కలెక్టరేట్’
మారికవలస గురుకులంపై ప్రభుత్వ యూటర్న్..
అంబటి రాంబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శ
తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు బాబు అబద్ధాలు..‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
వెలిగొండ ఒక సంజీవని
స్టోరీస్
31-08-2026
కరువు పరిస్థితులపై వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలి
31-08-2026 02:35 PM
తుఫాను నష్టపరిహారం, సున్నా వడ్డీ, పంటల బీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులపై భారం లేకుండా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో వైయస్ జగన్ పర్యటన
31-08-2026 12:55 PM
సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయస్ జగన్, అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
గోరుకల్లు, వెలుగోడు ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలి
31-08-2026 12:51 PM
రాయలసీమ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు.
కృష్ణా జలాల విడుదల కోసం వైయస్ఆర్సీపీ సమరశంఖం
31-08-2026 12:09 PM
సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు
వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్ చోరీ..
31-08-2026 11:57 AM
కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్, వైయస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.
నంద్యాలలో దద్దరిల్లిన వైయస్ఆర్సీపీ ‘చలో కలెక్టరేట్’
31-08-2026 11:47 AM
రాయలసీమకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు, సాగు, తాగునీటికి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు
మారికవలస గురుకులంపై ప్రభుత్వ యూటర్న్..
31-08-2026 11:40 AM
సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా,
అంబటి రాంబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శ
31-08-2026 11:34 AM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు బాబు అబద్ధాలు..‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
31-08-2026 09:49 AM
నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది.
30-08-2026
వెలిగొండ ఒక సంజీవని
30-08-2026 09:40 PM
తాడేపల్లి : చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీపై వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
30-08-2026 09:34 PM
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి
రైతుల కష్టాలు, కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా?
30-08-2026 07:33 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి
అంబటి రాంబాబును పరామర్శించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
30-08-2026 07:27 PM
ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.
వైయస్ జగన్పై వ్యక్తిత్వ హననం కోసం తెరపైకి కొత్త పాత్రలు
30-08-2026 07:07 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.
భూమి కబ్జా చేసినట్టు దమ్ముంటే నిరూపించాలి
30-08-2026 06:57 PM
ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు.
వైయస్ఆర్సీపీకి కర్త, కర్మ, క్రియ వైయస్ జగనే
30-08-2026 03:33 PM
వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలోని ఫేక్ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తల్లికి వందనం ఇవ్వరు.. పిల్లల్ని కనమంటారు.. ఇదెక్కడి న్యాయం బాబూ?
30-08-2026 03:22 PM
జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు.
నెల్లూరు మైనింగ్పై చైనా 'డౌ' పెత్తనం
30-08-2026 03:15 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వెలుగోడు రిజర్వాయర్ సందర్శనను అడ్డుకునే కుట్రలు
30-08-2026 03:12 PM
ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. రైతులతో కలిసి వెళ్లి రిజర్వాయర్లోని నీటిమట్టాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో అనుమతి కోరామని
కూటమి ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఆక్వా రంగం కుదేలు:
30-08-2026 02:56 PM
రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
29-08-2026
అరకు పర్యటనలో గిరిజన సమస్యలు గాలికొదిలి విద్వేష రాజకీయాలా?
29-08-2026 07:41 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు...
డబుల్ ఇంజిన్ కాదు.. డబుల్ రేట్ల సర్కార్
29-08-2026 07:35 PM
వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు
29-08-2026 07:31 PM
విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
కరువు, చంద్రబాబు కవల పిల్లలు
29-08-2026 05:21 PM
చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది
డీఎస్సీ కాదు.. మెగా స్కామ్.. ఇదిగో ఆధారాలు
29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలు, టెట్ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు..
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ సన్నద్ధం
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
పల్నాడు రైతాంగానికి కూటమి పాలనలో అన్యాయం
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »