Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
డిఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు.
కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
రెడ్బుక్ రాజ్యాంగంలో బాధితులే నిందితులు
పంచదార్లలో అక్రమ మైనింగ్ ను అడ్డుకోండి
రాష్ట్రంలో డీజీపీ ఉన్నట్టా? లేనట్టా?
మ్యాపింగ్ లేని ఓటర్ల వెరిఫికేషన్పై సవరణలు చేయాలి:
కర్నూలులో వైయస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
కర్నూలులో వైయస్ జగన్కు ఘన స్వాగతం..
పోలీసులతోనూ చంద్రబాబు భజన చేయించుకుంటున్నారు..
స్టోరీస్
13-08-2026
డిఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు.
13-08-2026 09:03 PM
రాష్ట్రంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. డిఎస్సీ కుంభకోణంపై యువత రోడ్లెక్కి పోరాడుతుంటే, త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో వైయస్సార్సీపీ మండలిలో ఈ అంశంపై...
కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు
13-08-2026 08:57 PM
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది, అన్నది చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్ ఒక ఉదాహరణ. అది ఒక స్పష్టమైన ఘట్టంగా, ఉదాహరణగా చరిత్రలో ఎప్పటికీ నిల్చిపోతుంది.
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
13-08-2026 08:48 PM
రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు.
రెడ్బుక్ రాజ్యాంగంలో బాధితులే నిందితులు
13-08-2026 05:16 PM
ఆగస్టు 1న చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త గిరిపై, ఆయన ఇంటిపై దాడి జరిగింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యేకు గిరి రాత్రి 7.45 గంటలకు ఫోన్ చేసి, తనపై దాడి...
పంచదార్లలో అక్రమ మైనింగ్ ను అడ్డుకోండి
13-08-2026 04:43 PM
పంచదార్లలోని సంరక్షిత బౌద్ధ క్షేత్రానికి, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను ఆయన సభలో వివరించారు.
రాష్ట్రంలో డీజీపీ ఉన్నట్టా? లేనట్టా?
13-08-2026 04:14 PM
ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడూ చేయని విపరీత చేష్టలకు సీఎం చంద్రబాబు తెరలేపారు. తనకు అవసరమా? ఇది తప్పా, ఒప్పా? అనే విచక్షణ కోల్పోయి, ఏకంగా రాష్ట్ర డీజీపీని పక్కనపెట్టి 1100 మంది ఎస్హెచ్ఓలు,...
మ్యాపింగ్ లేని ఓటర్ల వెరిఫికేషన్పై సవరణలు చేయాలి:
13-08-2026 04:09 PM
చదువు, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీన స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి తల్లిదండ్రులు లేదా...
కర్నూలులో వైయస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
13-08-2026 02:00 PM
తమకు అండగా నిలిచి న్యాయం జరిగేలా పోరాడాలని వైఎస్ జగన్ను అభ్యర్థులు కోరారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలతో తాము తీవ్రంగా నష్టపోయామని,
కర్నూలులో వైయస్ జగన్కు ఘన స్వాగతం..
13-08-2026 12:28 PM
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని, నంద్యాల టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ రమేష్ను, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులతోనూ చంద్రబాబు భజన చేయించుకుంటున్నారు..
13-08-2026 11:48 AM
తనపై, తన భార్యపై రూ.50 కోట్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్న బోండా ఉమా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలను బయటపెట్టాలని పేర్ని నాని సవాల్ చేశారు.
కర్నూలు జిల్లాలో `ఖాకీ`ల ఓవరాక్షన్
13-08-2026 11:36 AM
నందవరం మండలం హాలహర్వి టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి మంత్రాలయం నియోజకవర్గం నుంచి కర్నూలుకు వస్తున్న వాహనాలను నిలిపివేశారు.
నేడు వైయస్ జగన్ కర్నూలు పర్యటన
13-08-2026 09:45 AM
అనంతరం మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం
13-08-2026 09:43 AM
"వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన శాసన సభా పక్ష సమావేశంలో 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్రను ఏ విధంగా సమర్థవంతంగా పోషించాలనే దానిపై...
12-08-2026
పంచదార్ల అక్రమ మైనింగ్ పై పార్లమెంట్ లో చర్చకు లేవనెత్తుతాం
12-08-2026 07:12 PM
కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుమ్మక్కై పంచదారలతో పాటుగా అనేక సహజ సిద్ధమైన వనురలను దోచుకుంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ
సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
12-08-2026 07:07 PM
2024 డిసెంబర్ 21న పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పుల జోగయ్య గారు మృతి చెందారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడిపారని బాధితులు...
ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాటం
12-08-2026 07:02 PM
మహిళలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల సంఖ్య కూడా తగ్గుతోంది. జీవో నెం:3 అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు దాని ఊసే లేదు.
డీఎస్సీని దగా సెలక్షన్ కమిటీగా మార్చిన కూటమి..
12-08-2026 06:57 PM
డిఎస్సీ అంటే 'డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ' కాగా, దాన్ని 'నారా వారి డైనింగ్ సెలక్షన్ కమిటీ'గా మార్చేశారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తమ వర్గం వారికి ఉద్యోగాలు పంచుకున్నారు...
డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
12-08-2026 04:43 PM
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్
12-08-2026 04:39 PM
గ్రామస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయి. ప్రజల సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
అర్హత కలిగిన ప్రతి ఓటు హక్కును కాపాడాలి
12-08-2026 03:56 PM
అర్హులైన ఓటర్ల ఇళ్లకు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన ధృవపత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటిని సంబంధిత శాఖల ద్వారా పొందేందుకు సహకరించాలని తహసీల్దార్ను కోరారు
మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి తూమాటి మాధవరావు
12-08-2026 03:25 PM
మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలని,
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి
12-08-2026 03:21 PM
ఈ భేటీలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న టెట్ సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పూర్తి మినహాయింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అవసరమైతే నిబంధనల్లో మార్పులు,...
తిరుపతి–తిరువణ్ణామలై రహదారి అభివృద్ధి చేయాలి
12-08-2026 02:12 PM
ఢిల్లీ: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువణ్ణామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కడప ఎంపీ
శ్రీశైలంలో నీళ్లున్నా.. సీమకు కన్నీళ్లేనా?
12-08-2026 01:21 PM
కింద రిజర్వాయర్లు అడుగంటిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. రాయలసీమలోని జలాశయాల దుస్థితికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం
వైదిక సంప్రదాయాలకు తిలోదకాలు
12-08-2026 12:32 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించిన విషయాన్ని భూమన కరుణాకర్రెడ్డి గుర్తు చేశారు
మెగా డీఎస్సీ నిరసన ర్యాలీపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు
12-08-2026 11:55 AM
డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగుల తరఫున నిరసన తెలిపిన నాయకులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరును స్పష్టం చేస్తోంది
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం
12-08-2026 11:49 AM
చికిత్స పొందుతున్న తలారి వెంకట్రావును వైయస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ,
పంచదారల కొండల్లో సీఎం రమేష్ అక్రమ మైనింగ్
12-08-2026 11:44 AM
పంచదారల కొండల్లో సీఎం రమేష్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తన పీఏ పేరుతో మైనింగ్ లీజు తెచ్చుకున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
12-08-2026 11:40 AM
కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు...
పంచదారల కొండలను కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
12-08-2026 11:35 AM
పాండవులు నడయాడిన పంచదారల ప్రాంతాన్ని స్థానిక ప్రజలు భక్తితో పూజిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఐదు దారలు రాకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »