స్టోరీస్

31-08-2026

31-08-2026 12:09 PM
సాగు, తాగునీటి కోసం రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు
31-08-2026 11:57 AM
కేవలం శిలాఫలకం వేసి ప్రారంభించడం మినహా ప్రాజెక్టులో ప్రధాన పనులు వైఎస్సార్‌, వైయ‌స్ జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.
31-08-2026 11:47 AM
రాయలసీమకు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు, సాగు, తాగునీటికి తక్షణమే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు
31-08-2026 11:40 AM
సీఎం చంద్రబాబు అరకు పర్యటనకు ముందు అధికారులు మారికవలస గురుకులాన్ని యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చినా,
31-08-2026 11:34 AM
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
31-08-2026 09:49 AM
నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది.

30-08-2026

30-08-2026 09:40 PM
తాడేపల్లి :  చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ చోరీపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
30-08-2026 09:34 PM
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి
30-08-2026 07:33 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి
30-08-2026 07:27 PM
ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించాలని గోరంట్ల మాధవ్ ఆకాంక్షించారు.
30-08-2026 07:07 PM
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.
30-08-2026 06:57 PM
ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో 'జోగి భూకబ్జా' అంటూ గుంటూరులో రూ.25 కోట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు రాశారు.
30-08-2026 03:33 PM
వైయ‌స్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలోని ఫేక్‌ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
30-08-2026 03:22 PM
జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు.
30-08-2026 03:15 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనింగ్ రంగంలో దారుణమైన దోపిడీ జరుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
30-08-2026 03:12 PM
ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. రైతులతో కలిసి వెళ్లి రిజర్వాయర్‌లోని నీటిమట్టాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో అనుమతి కోరామని
30-08-2026 02:56 PM
రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

29-08-2026

29-08-2026 07:41 PM
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు...
29-08-2026 07:35 PM
వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
29-08-2026 07:31 PM
విజయవాడ: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాసరే  కూటమి ప్రభుత్వం ఏమాత్రం  పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.
29-08-2026 05:21 PM
 చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే కరువు వెంట వస్తుందనే నానుడి ఊరికే రాలేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజల్లో తీవ్ర అశాంతి నెలకొంటుంది
29-08-2026 05:19 PM
మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం
29-08-2026 03:57 PM
ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు.
29-08-2026 03:36 PM
చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచీ ఒక అలవాటు ఉంది. ఎవరో కష్టపడి నిర్మించిన దాన్ని తన ఖాతాలో వేసుకోవడం, బొంబాయి మాటలతో ప్రచారం చేసుకోవడం ఆయన నైజం.
29-08-2026 03:32 PM
మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
29-08-2026 03:15 PM
స్థానిక పరిస్థితులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
29-08-2026 02:57 PM
వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు
29-08-2026 02:42 PM
అల్లూరి జిల్లా నుంచి మారికవలస పాఠశాలకు బస్సుల్లో విద్యార్థులను తరలించే అంశంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు
29-08-2026 02:37 PM
మరోవైపు తెలంగాణ శ్రీశైలం నీటిని విస్తృతంగా వినియోగించుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాకాణి అన్నారు.
29-08-2026 02:28 PM
కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

Pages

Back to Top