Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కు కోల్పోకుండా పారదర్శక చర్యలు చేపట్టాలి
సర్వేపల్లిలో ఎక్కడ చూసినా అవినీతే.. అభివృద్ధి జాడ లేదు
ప్రజల మధ్యే.. ప్రజల సమస్యలే లక్ష్యంగా మిథున్రెడ్డి పాదయాత్ర
హే రామ్.. పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం..!
శంఖవరప్పాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి
పోలీసుల కారులో గంజాయి, మద్యం ఎలా వచ్చాయి?
సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు
డీఎస్సీపై చర్చకు రాకుండా లోకేష్ ఎందుకు పారిపోతున్నారు?
టీచర్లపై కక్షసాధింపు ఎందుకు చంద్రబాబూ?
ఎస్ఐఆర్ అనంతరం ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
స్టోరీస్
17-08-2026
అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కు కోల్పోకుండా పారదర్శక చర్యలు చేపట్టాలి
17-08-2026 04:59 PM
ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల ధ్రువీకరణకు ఏకరూప మార్గదర్శకాలు ఇవ్వాలి. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న వారు, ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లిన...
సర్వేపల్లిలో ఎక్కడ చూసినా అవినీతే.. అభివృద్ధి జాడ లేదు
17-08-2026 04:56 PM
మనుబోలులోని సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జొన్న కంకులను నిల్వ చేసి ట్రిప్పర్ల ద్వారా తరలించడంతో దుర్గంధం, దుమ్ముతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కాకాణి తెలిపారు.
ప్రజల మధ్యే.. ప్రజల సమస్యలే లక్ష్యంగా మిథున్రెడ్డి పాదయాత్ర
17-08-2026 04:29 PM
ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను స్వయంగా విని భరోసా ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
హే రామ్.. పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం..!
17-08-2026 04:23 PM
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్రబాబు ...
శంఖవరప్పాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి
17-08-2026 04:17 PM
“అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై హోంమంత్రి అనిత ఏమి చేస్తున్నారు? శంఖవరప్పాడు గ్రామస్థులను బెదిరిస్తున్న సీఐతో పాటు ప్రమాదానికి కారణమైన ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసుల కారులో...
పోలీసుల కారులో గంజాయి, మద్యం ఎలా వచ్చాయి?
17-08-2026 04:14 PM
“గంగమ్మ గుడి వద్ద పోలీసులు పార్టీ చేసుకున్నారని, ఆ సమయంలో మద్యం సేవించారని, గురజాల సీఐ మురళీ కూడా అక్కడికి వచ్చారని సమాచారం ఉంది.
సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు
17-08-2026 04:05 PM
“నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరి డీఎస్సీ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు?
డీఎస్సీపై చర్చకు రాకుండా లోకేష్ ఎందుకు పారిపోతున్నారు?
17-08-2026 04:01 PM
ప్పుడు పవన్ కళ్యాణ్ శాఖలో నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎంతవరకు కట్టుబడి ఉంటారో నాగబాబు వ్యవహారమే ఒక ఉదాహరణ” అని తోట త్రిమూర్తులు అన్నారు
టీచర్లపై కక్షసాధింపు ఎందుకు చంద్రబాబూ?
17-08-2026 01:19 PM
చంద్రబాబు గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
ఎస్ఐఆర్ అనంతరం ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
17-08-2026 01:14 PM
ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్కు ఓటరును మార్చేందుకు ఫారం-8లో ప్రత్యేక ఆప్షన్ లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నిసార్ అహమద్ తెలిపారు.
ప్రొద్దుటూరులో వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు
17-08-2026 11:51 AM
ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు.
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన అసెంబ్లీ
17-08-2026 11:43 AM
“డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డీఎస్సీలో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు.
డీఎస్సీ అక్రమాలపై వైయస్ఆర్సీపీ సమరశంఖం
17-08-2026 11:33 AM
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్ వెంట జనం!
17-08-2026 11:25 AM
కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ
ఆళ్లగడ్డలో వైయస్ఆర్ విగ్రహానికి అవమానం
17-08-2026 11:22 AM
ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చే మహానేత విగ్రహంపై నల్లరంగు పూయడం వెనుక ఎవరున్నారో పోలీసులు తక్షణమే గుర్తించాలని వైయస్సార్సీపీ నేతలు కోరారు
16-08-2026
గ్రూప్–1పై గోబెల్స్ ప్రచారం..
16-08-2026 06:01 PM
“గ్రూప్–1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిట్ నివేదికలో శాస్త్రీయ ఆధారాలతో అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు.
చంద్రబాబు మహిళలకు క్షమాపణలు చెప్పి తీరాలి
16-08-2026 05:59 PM
జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆయన ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో ఆటవిక పాలన
16-08-2026 05:56 PM
రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం తీవ్ర అన్యాయం. 55-60 ఏళ్ల వయసులో మళ్లీ అన్ని...
విద్యారంగానికి వై. కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం
16-08-2026 04:35 PM
విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విద్యా ప్రదాత కొండారెడ్డి గారని శ్రీ...
15-08-2026
విదేశాల్లోనూ, బయట ప్రాంతాలలో ఉన్న అర్హులైన ఓటర్లను తొలగించొద్దు...
15-08-2026 05:47 PM
.విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి స్వదేశానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు ఎంతోమంది
కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం
15-08-2026 04:58 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోంది.
స్వాతంత్ర్యం త్యాగాల ఫలితం.. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
15-08-2026 02:19 PM
“స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయి. అనేక రంగాల్లో పురోగతి సాధించాం. అయినప్పటికీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్ ఆర్డర్లు
15-08-2026 02:16 PM
స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం?
నేతన్నలకు అన్యాయం.. అనర్హులకు చేనేత పథకాలా?
15-08-2026 12:59 PM
చేనేత పథకాలు రాజకీయ కార్యకర్తలకు పంచేందుకు కాదని, మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సినవని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
15-08-2026 12:56 PM
నిజమైన స్వాతంత్ర్యం, అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు భవనాలు, రోడ్లు నిర్మించడం కాదని.. పేదవాడికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం, రైతులకు భరోసా, మహిళలకు భద్రత, యువతకు ఉపాధి లభించిన రోజే సమాజానికి సంపూర్ణ...
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. ఉజ్వల భారత నిర్మాణానికి పునరంకితం కావాలి
15-08-2026 09:58 AM
గొప్ప భారతదేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ పేర్కొన్నారు
టెట్ మినహాయింపు కోసం పోరాడిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం
15-08-2026 09:53 AM
సస్పెన్షన్ ఉత్తర్వుల్లో డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నారంటూ అభియోగాలు పేర్కొనడం పూర్తిగా తప్పుడు సమాచారంపై ఆధారపడిన చర్య అని ఆమె అన్నారు.
14-08-2026
అభద్రతా భావంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు
14-08-2026 08:24 PM
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ తప్పుల్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని అణచివేయాలని చూస్తోందని, తన అరెస్టు, జైలుకు పంపడం ఇందులో భాగమేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరా
భూసేకరణలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు
14-08-2026 08:21 PM
నా హయాంలో ఏ ఒక్క రైతయినా తాను మోసపోయానని స్టేట్మెంట్ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతులకు నష్టం కలిగించేలా నేను వ్యవహరించానని నిరూపిస్తే
డీఎస్సీ దగా బట్టబయలు.. బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి
14-08-2026 08:18 PM
ఎన్ని అంశాలు తెరపైకి తెచ్చినా డీఎస్సీలో జరిగిన వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించకుండా అడ్డుకోవడం వల్ల వాస్తవాలు మారవు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »