స్టోరీస్

02-07-2026

02-07-2026 08:21 PM
"నిత్యం ప్రధాని మోదీని కీర్తించే చంద్రబాబు... కూటమిలో అత్యధిక ఎంపీలున్నా మన రాష్ట్ర కూలీల గురించి ఎందుకు నోరెత్తడం లేదు?".
02-07-2026 08:04 PM
జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నాడంటే సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. కానీ దానికి భిన్నంగా సీఎం చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న సాగింది.
02-07-2026 04:20 PM
గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు 60:40 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై భారీ భారం మోపారు
02-07-2026 04:16 PM
రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయి. వైయ‌స్ఆర్‌సీపీనాయ‌కులు, మాజీ మంత్రుల కార్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా హోంమంత్రి అనిత నుంచి స్పంద‌న లేదు.
02-07-2026 04:10 PM
బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
02-07-2026 02:35 PM
తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
02-07-2026 02:22 PM
వైయస్ఆర్‌ జిల్లా :  జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ఆర్‌ విగ్రహం ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
02-07-2026 02:09 PM
క్రాంతికుమార్‌ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు.
02-07-2026 12:04 PM
గనమల నియోజకవర్గం సి.బండమీదపల్లి గ్రామం వద్ద ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంస్థకు చెందిన టిప్పర్‌గా గుర్తించారు
02-07-2026 11:51 AM
ఇటీవల తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి కూడా మట్టి మాఫియా కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు
02-07-2026 11:45 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 1వ తేదీన నిర్వహించిన "చలో జిందాల్" కార్యక్రమంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
02-07-2026 09:45 AM
సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

01-07-2026

01-07-2026 10:38 PM
 రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, విత్తనాలు, యూరియా కొరత మొదలు అన్నీ సమస్యలే అని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. తీవ్ర కష్టాల్లో ఆక్వా రంగం ఉందని, నష్టాల్లో ఆ...
01-07-2026 06:11 PM
పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు పరామర్శించారు.
01-07-2026 06:07 PM
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్‌ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి
01-07-2026 06:04 PM
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023...
01-07-2026 03:55 PM
మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.
01-07-2026 03:49 PM
టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు
01-07-2026 03:45 PM
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
01-07-2026 03:38 PM
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని,
01-07-2026 03:35 PM
"అనుమతి లేదని అధికారులు చెబుతున్నప్పుడు అక్కడ దుకాణం ఎలా ఏర్పడింది? ఎవరి ఆదేశాలతో అది నడుస్తోంది?" అని ప్రశ్నించారు
01-07-2026 03:30 PM
ప్రస్తుతం చికిత్స పొందుతున్న త‌న తండ్రి త్వరగా కోలుకుంటున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం గురించి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు నిత్యం డాక్ట‌ర్ల‌తో సంప్ర‌దిస్తున్నార‌ని,
01-07-2026 03:15 PM
బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి
01-07-2026 03:07 PM
పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్‌ అన్నారు.
01-07-2026 03:02 PM
బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్‌ టీంను...
01-07-2026 02:57 PM
ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది.  చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పరిపాలనపై ప్రశ్నించే ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతున్నారు.
01-07-2026 11:13 AM
ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు.
01-07-2026 11:04 AM
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిస్థితులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ప్లాంట్‌ను సందర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో...
01-07-2026 09:06 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
01-07-2026 08:34 AM
పేద ముస్లిం కుటుంబాల్లో ఇళ్లలో సభ్యుల సంఖ్య ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటోంద‌ని, అయితే, ఒకే ఇంటి నెంబరుపై ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కంప్యూటర్ సిస్టమ్ అంగీకరించడం లేదని మాకు సమాచారం అందిందని చెప్పారు.

Pages

Back to Top