Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కర్నూలు జీజీహెచ్ నుంచి తొలగించిన పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా
కడప ఉక్కు - రాయలసీమ హక్కు
భూ కబ్జా వెనుక అధికార పార్టీ నేతల హస్తం
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
వచ్చే ఎన్నికలు మావిగన్ Vs అమరావతి
చంద్రబాబుకు మానవత్వం ఉందా?
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా టీ షాపు కేటాయింపు
వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ గిరి
హేరామ్.. సేవ్ ఆంధ్రా
రైతు రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
స్టోరీస్
01-07-2026
కర్నూలు జీజీహెచ్ నుంచి తొలగించిన పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా
01-07-2026 06:07 PM
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి
కడప ఉక్కు - రాయలసీమ హక్కు
01-07-2026 06:04 PM
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023...
భూ కబ్జా వెనుక అధికార పార్టీ నేతల హస్తం
01-07-2026 03:55 PM
మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
01-07-2026 03:49 PM
టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు
వచ్చే ఎన్నికలు మావిగన్ Vs అమరావతి
01-07-2026 03:45 PM
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
చంద్రబాబుకు మానవత్వం ఉందా?
01-07-2026 03:38 PM
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని,
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా టీ షాపు కేటాయింపు
01-07-2026 03:35 PM
"అనుమతి లేదని అధికారులు చెబుతున్నప్పుడు అక్కడ దుకాణం ఎలా ఏర్పడింది? ఎవరి ఆదేశాలతో అది నడుస్తోంది?" అని ప్రశ్నించారు
వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ గిరి
01-07-2026 03:30 PM
ప్రస్తుతం చికిత్స పొందుతున్న తన తండ్రి త్వరగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి శ్రీ వైయస్ జగన్ గారు నిత్యం డాక్టర్లతో సంప్రదిస్తున్నారని,
హేరామ్.. సేవ్ ఆంధ్రా
01-07-2026 03:15 PM
బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి
రైతు రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
01-07-2026 03:07 PM
పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్ అన్నారు.
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్
01-07-2026 03:02 PM
బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్ టీంను...
ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది
01-07-2026 02:57 PM
ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పరిపాలనపై ప్రశ్నించే ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతున్నారు.
జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనను అడ్డుకున్న పోలీసులు
01-07-2026 11:13 AM
ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని వైయస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు.
జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సందర్శనకు పోలీసుల అడ్డంకులు
01-07-2026 11:04 AM
జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిస్థితులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు వైయస్ఆర్సీపీ నాయకులు ప్లాంట్ను సందర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో...
నేడు వైయస్ జగన్ ప్రెస్మీట్
01-07-2026 09:06 AM
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
సర్ పేరుతో ముస్లింల ఓట్లు తొలగించే కుట్ర
01-07-2026 08:34 AM
పేద ముస్లిం కుటుంబాల్లో ఇళ్లలో సభ్యుల సంఖ్య ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటోందని, అయితే, ఒకే ఇంటి నెంబరుపై ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కంప్యూటర్ సిస్టమ్ అంగీకరించడం లేదని మాకు సమాచారం అందిందని చెప్పారు.
కూటమి పాలనలో స్కూళ్లకు విద్యార్ధులు దూరం
01-07-2026 08:29 AM
రెండేళ్లుగా కూటమి నాయకులు పాఠశాల వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తెలుగును చంపేస్తున్నారంటూ ఉద్యమాలు చేసిన వారు,
30-06-2026
సింగపూర్ కాన్సుల్ జనరల్తో వైయస్ జగన్ భేటీ
30-06-2026 06:25 PM
ఈ సందర్భంగా ఇరు నాయకులు పరస్పర ఆసక్తికర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్ను వైయస్ జగన్ ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు
చీటర్లతో పోలీస్ బాస్ల భారీ డీల్స్
30-06-2026 06:21 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో రోజుకో స్కామ్ బయటపడుతుంటే, దాని వెనుక పోలీసుల హస్తం ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా
మల్లయ్య కొండపై మైనింగ్కు ‘పచ్చ’ జెండా..
30-06-2026 06:18 PM
ప్రస్తుతం సాదుకొండ, శివపురం, ఎర్రకొండ ప్రాంతాల్లో మైనింగ్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. యుద్ధప్రాతిపాదికన జీవోలు విడుదల చేసింది.
ఎలాంటి తప్పు చేయలేదు, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను
30-06-2026 06:13 PM
రెండేళ్లుగా మీరు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాల్సిన హోంమంత్రి, అవన్నీ వదిలేసి రాజకీయంగా నేను ఓ మాట అంటే బాధపడుతున్నారా ?
నేరాల్లో బీహారే నయం
30-06-2026 06:05 PM
దెందులూరులో చింతమనేని ప్రభాకర్ లాయర్ ఇంటిపై దాడి చేస్తే అతనిపై కేసు పెట్టకుండా, బాధితుడైన అడ్వకేట్ శ్రీనివాస్ పైనే రివర్స్గా కేసు పెట్టడాన్ని పోలీసులు ఎలా సమర్థించుకుంటారు? మొన్న పెనుమాకలో
తెలుగు అకాడమీని పందికొక్కుల్లా పాడు చేశారు
30-06-2026 05:57 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే, 2019లో వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి
మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
30-06-2026 02:32 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన పంట కుళ్లిపోతుండటంతో గత్యంతరం లేక కిలో రూ.2-3 లకే అమ్ముకుంటున్నారు
ఆర్టీసీ ఆస్తులు బినామీలకు ధారాదత్తం చేస్తున్న కూటమి సర్కారు
30-06-2026 02:24 PM
ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు విజయవాడ నగరంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైయస్సార్సీపీ నాయకులు సంద...
ఒకే ప్రాజెక్టుకు ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారు?
30-06-2026 12:12 PM
2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో ఇదే స్టీల్ ప్లాంట్కు శిలాఫలకం వేసిన చంద్రబాబు, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు
మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?
30-06-2026 12:00 PM
రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు.
ఆర్టీసీ ఆస్తుల ధారాదత్తం దారుణం..
30-06-2026 11:50 AM
విజయవాడ విద్యాధరపురం డిపోను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించడం ఆర్టీసీ ప్రైవేటీకరణకు తొలి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో నిర్మితమైన...
ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు
30-06-2026 10:01 AM
రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నుముకను చంద్రబాబు ప్రభుత్వం విరిచేస్తోంది. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం...
మల్లన్నకూ మోసం!
30-06-2026 09:58 AM
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »